31, జనవరి 2011, సోమవారం

ఆ ఊగుడికి.. ఆ నాకుడికీ అర్ధమేంటి చార్మి
























తుపాకీ నుంచి

త్రిష కోరిక తీర్చేది ఎవరు?

ప్రియుడు దేవిశ్రీకి బ్రోకర్ పనులు అప్పగించిన చార్మీ

నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు..?

సోనియా ఇటలీ వెళ్ళిపో

ఇటాలియన్ సంతానాన్ని తీసుకుని సోనియా గాంధీ వెంటనే ఇటలీ వెళ్ళిపో లేకుంటే ప్రజలే ఇటలీ సాగనంపే రోజులు ఉన్నాయంటూ లక్షీపార్వతి హెచ్చరించారు. రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకునే వారిని తీసుకొచ్చి స్వర్గీయ ఎన్టీరామారావు నాయకులు చేస్తే అదే నాయకులు, తెలుగుదేశంపార్టీ పొట్టన పెట్టుకు న్నారని కాంగ్రెస్‌ను, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని ఆమె పిలుపు నిచ్చా రు.

తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలే అడ్డు

ఆది నుంచి తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలు అడ్డు తగులుతున్నాయని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ శీతాకా ల సమావేశాల్లో తెలంగాణ వాదులు ఎ వరో తేలిపోతుందని టీఆర్ఎస్ నేత హరీష్్‌రావు అన్నారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాగలమన...తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మొండితనాన్ని విడనాడాలని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

30, జనవరి 2011, ఆదివారం

పరిహారం ...ఫలహారంగా .. ఆపై పరిహాసం...

వరదలు, నిషా, జల్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అందాల్సిన ప రిహారం అనర్హులకు ఫలహారంగా .. పరిహాసంగా మారిం ది. ఆదర్శ రైతులు, గ్రామ స్థా యి అధికారులు, అధికారపార్టీ నేతలు సూచించిన వారికే పరిహారం అందడంతో అర్హులకు రిక్తహస్తం ఎదురయ్యింది. దీంతో నిజంగా నష్టపోయిన రైతులు పరిహారం అందక లబోదిబోమంటున్నారు.

నిషా, లైలా, జల్ తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా న ష్టపోయారు. పంటతో పాటు, పెట్టుబ డి మొత్తం నీటిపాలయ్యింది. ప్రభుత్వం స్పందించి ఇ న్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్‌కు 5,035.1 హెక్టార్ల పంట నష్టానికిగాను రూ. 1.97 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే నష్టపరిహా రం మంజూరు నేతల కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇడమంటే మీకెప్పుడూ ఇచేసమనే అధికారుల మాతతీరీ నివ్వెర పరుస్తోంది.

నాయకుల్లారా ఏకం కండి గద్దరన్న పిలుపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కో సం తెలంగాణలోని అన్నిరాజకీయ పార్టీల నాయకుల్లారా ఏకం కండని తె లంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, తరువాత పరిస్తితి భిన్నంగా ఉందని అంటూ పల్లెల్లో ఉన్న కూలీలు, కార్మికులు, కర్షకులు ఉద్యమం లో మమేకమై తెలంగాణ సాధన కో సం నాయకత్వం వహించాలన్నారు.

వాళ్ళు నలుగురు జగన్ పాలిట దుష్ట చతుష్టయమట

సోనియా , చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామోజీలు దుష్ట చతుష్టయమని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని, ఐతే సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపడితే అసత్య ఆరోపణలతో అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న విషయంలో సీబీఐ చేపట్టే రీఎంక్వైయిరీకి తాము సిద్ధమేనని... తేల్చి చెప్పారు అంబటి.

అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని.. క్లాంటి వికి చెప్పు చేతల్లో ఉన్న మేదిఆ చేసే ఆరోపణలు జనం కూడా పట్టించుకోరని అన్నారు ఆయన.

కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలి

తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భవించినట్లు చెప్పుకుంటున్న కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుచేతుల్లో రాజకీయ జేఏసీ నడుస్తుందని పలువురు తెలంగాణా వాదులు ఆరోపించారు.

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 'రాజకీయ జేఏసీ నైతికత - ప్రజాప్రతినిధుల రాజీనామా డిమాండ్'అనేఅంశంపై హైకోర్టు న్యాయవాది కె. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమా వేశం లో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పప్పులు ఉడకవన్న భయంతో కావాలనే కొన్ని పార్టీలు ఈ అంశాన్ని సాగదీస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, ప్రస్తుత కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీకి సంస్థలు, పార్టీలు, కమిటీల అమోదంతో ఏర్పడనందున నైతికత లేదని అన్నారు.

తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన కమిటీకి బీజేపీ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

మరో 'శివ' తీస్తాడట

నాగార్జునకు 'శివ'తో ప్రాణం పోసానన్న రేర్ క్రెడిట్ తనకే దక్కిందని రామ్ గోపాల్ వర్మ పలుమార్లు చెప్పుకుంటూనే ఉంటాడు. అలాగని 'అంతం' గురించి ఎప్పుడూ మాట్లాడడు బట్ ఈసారి నాగచైతన్యకు కూడా అదే రకమైన సినిమాను అందించబోతున్నాడు వర్మ.

బెజవాడతో రామూకున్న అనుబంధంతో 'శివ'ను తన కాలేజీ కథతోనే తీసాడు ఇక ఇప్పుడు అదే రకమైన 'బెజవాడ రౌడీలు'తో నాగచైతన్యకు కొత్త లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. విజయవాడ రౌడీ రాజకీయాల నేపద్యంలో రూపొందే ఈ చిత్రంలో తన టెక్నికల్ టీంను అనౌన్స్ చేయకపోయినా నాగచైతన్య మాత్రం నా హీరో అనేలా ఓ మెసేజ్ వదిలేసాడు. కెరీర్ మొదటి రోజులతో పోల్చుకుంటే నాగార్జున కన్నా నాగచైతన్యలో ఓ వంద రెట్లు మంచి నటుడు ఉన్నాడన్న భరోసా అయితే ప్రేక్షకులకు కలిగించాడు కనక చైతన్య తన తదుపరి సినిమాలను ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది.

తుపాకి నుంచి సేకరణ

పవన్ కళ్యాణ్ సిగ్గు పడ్డాడా?

పవన్ కళ్యాణ్ సినిమా ఆరంభం అంటేనే అభిమానులకు అదిరిపోతుంది. అలాంటిది హిందీలో హిట్టు కొట్టిన 'దబాంగ్' సినిమాను తెలుగులోకి పవనే రీమేక్ చేస్తుంటే హడావిడి మామూలుగా ఉంటుందా? అందుకే 'గబ్బర్ సింగ్' సినిమా ప్రకటన విడుదలైన పన్నెండు గంటల్లోపే పవన్ కళ్యాణ్ కొత్త పోలీస్ డ్రెస్సు కుట్టించుకోని మరీ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిపారేసాడు. హిందీ మాతృకలో సల్మాన్ ఖాన్ ధరించిన ఆహార్యాన్నే మక్కీకి మక్కీ దింపేసాడు గానీ పవన్ కళ్యాణ్ అన్న పేరు రెండు సార్లు కాకుండా పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా మొహం చూపిస్తే ఇంకా బాగుండేది అంటున్నారు అభిమానులు. ఇదేనయ్యా కొత్త రకమైన పబ్లిసిటీ అంటే చేసేదేమీ లేదు గానీ మరీ రీమేక్ కథలకు ఘోరంగా అలవాటు పడ్డానని బాధతో సిగ్గుపడిపోయి మొహం దాచుకోలేదు గదా సుమీ?

తుపాకి నుంచి సేకరణ

వర్మా సొల్లు కాన్సెప్టు

పరిశ్రమ అంటే పది మందికి ఉపాధి చూపేలాగా ఉండాలిగానీ, ఉన్నవారిని బికారీలు చేసేలా ఉండకూడదు అంటూ రోజువారీ జీతాల మీద పనిచేసే కొందరి సిని కార్మికులు రామ్ గోపాల్ వర్మ అయిదు రోజుల కాన్సెప్టు 'దొంగల ముఠా' మీద నిప్పులు చెరుగుతున్నారు.

వారాలకు వారాలు ఎవరికీ పనిలేక సినీ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోవడంతో బతుకు బండీ లాగడమే కష్టం అయ్యిందని వాపోతున్న కార్మికులకు ఇప్పుడు అయిదు రోజుల్లో అయిదుగురితో సినిమా తీస్తానని వర్మ చెబుతుంటే ఎక్కడో కాలడం సమంజసమే. 'అంతగా ఉద్ధరించాలి అనుకుంటే...నెలలకు నెలలు సినిమాలను తీస్తున్న దర్శక నిర్మాతలకు 'వన్ మంత్' క్రాష్ కోర్సు పెట్టి మెళుకువలు నేర్పించుకోవచ్చు కదా...ఈ సొల్లు కాన్సెప్టులతో మా పొట్టలు కొట్టడం దేనికో' అంటూ ఓ సినీ నిరుద్యోగి వర్మపై కాటేసాడు.

ఇప్పుడే ఇలా కోప్పడుతుంటే అసలు 'దొంగల ముఠా'లో విషయం ఎంతో చూసిన తరువాత ఇంకెలా మాట్లాడతారో మరి?

తుపాకి నుంచి సేకరణ

రవితేజ 'నిప్పా' లేక 'ఉప్పా'?

వయసు పెరుగుతున్నా హీరోయిజం, ఎనర్జీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక్కో సినిమాతో స్టార్ స్టేటస్ వైపు దూసుకెళుతున్న రవితేజతో అతిత్వరలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. 'వరుడు' పెట్టిన ముహుర్తంతో మూర్చపోయిన గుణశేఖర్ 'కత్తి' కోసమని లేచి నిలబడే ప్రయత్నం చేసాడు గానీ అదీ వర్క్ అవుట్ కాలేదు.

నా స్పీడును అందుకోవాలంటే వీలైనంత తొందరలో సంపూర్ణమైన స్క్రిప్టుతో రావాలని గుణకు సూచించిన రవితేజ, సినిమాకు 'నిప్పు' అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసాడట. కథ ఎలాగు ఓకే అయ్యింది కాబట్టి, నా 'కత్తి'ని దొబ్బెసారు బాబోయ్ అంటూ ఆ మధ్య ఏడ్చేసిన గుణశేఖర్ ఈ 'నిప్పు'ను కూడా ఇంకెవరో ఆర్పేయకముందే, సినిమా మొదలెట్టి అది 'నిప్పో' లేక 'ఉప్పో' తేల్చేస్తే బాగుంటుంది.

తుపాకి నుంచి సేకరణ

బూజు దులుపుతున్న కమల్ హాసన్

పేరుకే లోకనాయకుడు కానీ ఈ మధ్య తన న్యాచురల్ మార్కును కోల్పోతున్న కమల్ హాసన్ మళ్ళీ ఓ పాత సినిమాను నెత్తికెత్తుకుంటున్నాడు. సుమారుగా పదిహేను ఏళ్ళ క్రితం 'మరుదనాయగం' అనే భారీ చిత్రాన్ని మొదలెట్టి మధ్యలో వదిలేసిన కమల్ ఇప్పుడు తాజాగా ఆ కథ బూజు దులిపే పనిలోపడ్డాడు.

అప్పటి ఈ సినిమా క్లిప్పింగులు, స్క్రిప్టు తెప్పించుకొని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మునిగిపోయాడు. మదురై సంస్థానం, పోలీగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభై కోట్ల పైనే పెట్టుబడి కావాల్సి రావడంతో అప్పుడు సినిమాను నిలిపెసాడు. రజినీకాంత్ 'రోబో' సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవడంతో మళ్ళీ 'మరుదనాయగం'కు కొత్త ఊపిరి ఊదేందుకు సిద్ధమయ్యాడు.

'మన్మథ బాణం' తుస్సుమంది ఇక ఈ 'మరుదనాయగం' ఏమంటుందో?

తుపాకి నుంచి సేకరణ

జిప్పులు తీసి రేప్ చేయమన్నాడు

రియాలిటీ సినిమాల పేరిట రెచ్చిపోతున్న బాలివుడ్ దర్శకుల క్రియేటివిటీకి హద్దే లేకుండా పోతుంది. అందుకు ఇది ఓ ఉదాహరణ. ర్యాగింగ్ ఆధారంగా రూపొందింది 'హాస్టల్' అనే హిందీ చిత్రం. కాలేజిలో అడుగుపెట్టిన కొత్త స్టుడెంటును సీనియర్లు గ్యాంగ్ రేప్ చేయడమనే పరమ చెత్త పాయింటుతో దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు.

సినిమాలో నటించడం కాదు పాత్రలో జీవించాలి అని చెప్పే దర్శకుడి వద్ద మన్నలేక కొందరు ఆర్టిస్టులు అప్పటికే పారిపోయారు. చివరగా ఆ గ్యాంగ్ రేప్ దృశ్యం తీయాల్సిన సమయానికి పాత్రధారులని ప్యాంటు జిప్పులు తెరిచిపెట్టి కెమెరా ముందు చండాలమైన పోజుల్లో నిలబడమనేసరికి వణుకుపుట్టి, 'మనం తీసేది హిందీ సినిమానా లేక ఇంగ్లీష్ బూతు సినిమానా' అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టి సదరు ఆర్టిస్టులు వెళ్ళిపోయారు.

మిగిలిన వాళ్ళతో బాడీ డబల్ ఉపయోగించి సినిమాను కంప్లీట్ చేసే మొన్నే జనాల మీదకి ఈ 'హాస్టల్'ను వదిలారు.

తుపాకి నుంచి సేకరణ

సెక్స్ చేసినా ఆమెకు సింపతీ దొరికింది

సినిమా ఫీల్డులో ఒళ్ళు అమ్ముకోవడం కామనే అయినా దొరికే వరకు ఎవరు దొంగలు కారు కాబట్టి దొరకవి వాళ్ళంతా పబ్లిగ్గా పరువు గలవారం అంటూ కలరింగ్ ఇస్తూనే ఉంటారు. భువనేశ్వరి, జ్యోతిలాంటి వారు కూడా కొన్నాళ్ళ క్రితం పోలీస్ రైడ్ లో దొరికిపోయినప్పుడు 'వీళ్ళ మొహాల్లోనే ఆ కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది' అంటూకాట్లేసారే tha పోలీసులకు రెడ్ హ్యాండెడ్ చిక్కిందని తెలిసినప్పటి నుండి 'అయ్యో పాపం' అనే వాళ్ళు కొంచెం ఎక్కువే కనపడుతున్నారు.

సినిమాల్లో ఏడుపుగొట్టు పాత్రల్లో జీవించేసిన యమునకు ఇంకా ఇక్కడ సింపతీ ఫాలోయింగ్ ఉందంటే అవి ఆమె చేసిన 'పుట్టింటి పట్టుచీర, మామగారు, సూరిగాడు' లాంటి చిత్రాల వల్లే అనుకోవచ్చు. ఏదేమైనా తెర చాటు భాగోతాలు నడిపే నాయికామణులకు పోలీసుల కంట పడకుండా ఉండడానికి ఇంకొన్ని జాగ్రత్తలు అవసరమేనంటూ చూపిన దృష్టాంతాలు ఇవి.

వీళ్ళు అమ్ముకోకుండా బతకలేరు వాళ్ళు పట్టుకోకుండా ఉండలేరు.ఏమంటారు?

తుపాకి నుంచి సేకరణ

మామను మరిపించేసాడు

మామ నాగార్జున, తాత నాగేశ్వర్ రావుల పేరుతో సుమంత్ ఫీల్డులోకి దిగి పదేళ్ళైనా పట్టుమని ఓ పది మంచి సినిమాలు చేయలేకపోయాడు. ఒకవేళ సినిమాలు మంచివైనా ప్రేక్షకులను హాల్లకు రప్పించెంత సీను ఇతగాడికి లేకుండా పోతోంది. మామేమో తాత పాత పాటలను రీమిక్స్ చేసి కొట్టించుకుంటుంటే అల్లుడేమో మామ పాటలను వాడుకుంటున్నాడు.

'ఘరానా బుల్లోడు'లోని 'భీమవరం బుల్లోడా...' హిట్టు పాటను రీమిక్స్ చేసి 'రాజ్' సినిమాలో యూజ్ చేసుకున్న సుమంత్ అక్కడ నాగ్ కేవలం ఆమనితో మాత్రమె డ్యాన్సులు కడితే ఇక్కడ హాట్ హాట్ ప్రియమణి, విమలా రామన్లను చంకలో వేసుకొని మామను మరిపించే జోరులో కన్పిస్తున్నాడు.

తుపాకి నుంచి సేకరణ

కెరీర్ జీవన్మరణ సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది.

ఇద్దరు హీరోయిన్లను కంపు చేసి వదిలారు

'ఇన్ కం ట్యాక్స్ వాళ్ళతో పెట్టుకుంటే ఇంటి గుట్టు రట్టయింది బాబోయ్' అంటూ ప్రియాంకా చోప్రా ఏడుపులంకించుకుంది. ఒకే బిల్డింగులో తొమ్మిది ఫ్లాట్స్ కొనుక్కొని, అందులే వరసగా ఉన్న మూడింటిని కలిపి ఓ సింగిల్ లార్జ్ స్పేస్ ఫ్లాట్ చేసి విలాసవంతంగా ప్రేమికుడితో రాత్రి పగలు ఎంజాయ్ చేస్తుంటే ఇన్ కం ట్యాక్స్ వారి కన్ను పడకుండా ఉంటుందా.

సుమారుగా పదిహేను కోట్లకు పైనే నల్ల ధనం ఉందని ఇన్ కం ట్యాక్స్ వాళ్ళు డిక్లేర్ చేసినా పెద్దగా బాధ పాడనీ ప్రియాంక తన ఇంట్లో ఆ రోజు రాత్రి షాహిద్ ఉన్నాడన్న వార్తకే ఎక్కువ ప్రాముఖ్యత రావడంతో విషయం మొత్తం కంపు కంపై పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని బాధ పడిపోతుంది.

అదే రోజు ఇన్ కం ట్యాక్స్ దాడుల్లో దొరికిపోయిన కత్రిన కైఫ్ తెలివిగల పిల్ల కాబట్టి తన ఇంట్లో ఏ మగాన్ని ఉంచుకోలేదు. మొత్తం మీద ఇన్ కం ట్యాక్స్ దెబ్బలకు ఇద్దరి ఇమేజి కంపు కంపైంది.

తుపాకి నుంచి సేకరణ


బీచులో పిచ్చెక్కించే నల్ల ఊర్మిళ

ఇంకా ఆగితే లాభం లేదు. 'రగడ'లో అంతగా విప్పేసి సరుకు మొత్తం బయటేసినా అనుష్క కోసమే సొల్లు కార్చేస్తున్న ప్రేక్షకుల భరతం పట్టడానికి ప్రియమణి 'రాజ్'తో చార్జ్ అయిపోయింది.

ఒక్క క్లీవీజ్ షో చేస్తే కాదంటారా ఇప్పుడు బీచులో రంగీలా ఊర్మిళలాగా కిందా పైనా అంతా చూపించి ఊపేస్తే ఏం చేస్తారో చూస్తా అంటూ 'రాజ్'లో బీచ్ సాంగ్ కోసం రెచ్చిపోయింది. సుమంత్ పై నమ్మకముంటే సరిపోద్దా? నన్ను నమ్ముకుంటే ఓపెనింగ్స్ అదర గొడతా అంటూ అప్పట్లో 'ద్రోణ'లో బికినితో నిరూపించిన ప్రియమణి మళ్ళీ అంత మించిన మసాలాతో వస్తున్న చిత్రం 'రాజ్.' ట్రేలర్లతోనే మతి పోగోడుతున్న ప్రియమణి రేపు సినిమా విడుదలయ్యాక 'నల్ల ఊర్మిళ' అన్న బిరుదు కూడా సొంతం చేసుకుంటా అంటోంది. ఇంకొద్ది రోజులాగితే ఈ ఆరబోత సంగతి ఆ ఊర్మిళ సంగతి తేలిపోతుంది.

సల్మాన్ అది పెడితే పవన్ ఇది పెట్టాడు

క్రియేటివిటీ అంటే అదే మరి. కథను, కథనాన్ని డబ్బులెట్టి ఎత్తుకొస్తే సరిపోతుందా. పోస్టర్ల దగ్గరి నుండి మొదలెట్టి పాటల వరకు, సెట్టింగుల వరకు అన్నింటినీ కాపీ కొట్టినప్పుడే 'రీమేకు' అనే పదానికి పూర్తి న్యాయం చేసినవారం అవుతాము. ఇదంతా 'గబ్బర్ సింగ్' గురించేనని మీకు అర్థం అయిపొయింది అనుకోండి.

'దబంగ్'కి రీ-ప్రింటులాగా 'గబ్బర్ సింగ్'ని తయారు చేసేందుకు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బాగానే కష్టపడుతున్నారు. 'దబంగ్' మొదటి పోస్టర్ విడుదలలో సల్మాన్ ఖాన్ వీపు చూపిస్తూ కళ్ళ జోళ్ళు పోలీస్ డ్రెస్ కాలర్ కి తగిలిస్తే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మొదటి పోస్టర్లో అదే వీపు చూపించి కళ్ళ జోళ్ళకి బదులుగా ఓ గన్నుని బెల్టులో చెక్కుకొని కనపడ్డాడు. అబ్బో ఎంత క్రియేటివిటీ...అంటూ దీనికే మనం అవాక్కయితే రేపు సినిమాలో ఇంకెన్ని చమత్కారాలు చేస్తారో అని అప్పుడే అభిమానుల్లె ఓ రకమైన దడ దడ మొదలైంది.

బయటికి కనిపించరు గానీ అందరికీ పవన్ కళ్యాణ్ కళాపోషణ మీద ఏదో ఓ మూల డౌట్ కెలుకుతూనే ఉంటుంది.

తుపాకి నుంచి సేకరణ



చాప కింద చేరిన నాగచైతన్య

మహేష్ బాబు అయిదు, పవన్ కళ్యాణ్ నాలుగు , జూనియర్ ఎన్టీయార్ మూడు, ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పేసుకున్నారు అంటూ మీడియాలో ఊకదంపుడు బాగానే వేస్తున్నా సైలెంటుగా చాప కింద నీరులాగా చేరిపోతున్నాడు నాగ చైతన్య. చాక్లెట్ బాయ్ క్యారక్టర్స్ మాత్రమె కాకుండా యాక్షన్, పర్ఫార్మెన్స్ పరమైన పాత్రలను ఎన్నుకుంటూ చైతు తండ్రిలాగా విశిష్టతను చూపించ బోతున్నాడు.

సుకుమార్ 'ఐ లవ్ యు'లో లవర్ బాయ్ గా, వెంటనే అజయ్ భూయాన్ దర్శకత్వంలో యాక్షన్ హీరోగా మరో పక్క వర్మ 'బెజవాడ రౌడీలు'లో పూర్తి రగ్గుడ్ క్యారక్టర్ అటు తర్వాత తాత రామానాయుడు చిత్రంలో ఫ్యామిలీ హీరోగానే కాక 'డాన్ శీను' దర్శకుడు మలినేని గోపీచంద్ చేతుల మీదుగా ఇంకో మాస్ మసాలా చిత్రానికి కూడా చైతు ఓకే చెప్పేశాడట. సినిమా సినిమాకీ చైతు వేరియేషన్ చూస్తుంటే నాగార్జున తన కొడుకు కోసం పక్కా ప్లాన్ రెడీ చేసినట్టే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ చైతు.

తుపాకి నుంచి సేకరణ

రామ్ చరణ్ కిం కర్తవ్యం?

మొన్నేమో 'ఆరెంజ్' జ్యూస్ ఇచ్చి బొమ్మరిల్లు భాస్కర్ ను హడలెత్తించారు, నిన్నేమో 'మెరుపు' స్క్రిప్టు పేరుతో ధరణిని తరిమేశారు...మరిప్పుడు రామ్ చరణ్ ఏం చేస్తున్నట్టు? అసలు మగధీరుడి కిం కర్తవ్యం ఏమిటీ? ఈ ప్రశ్నల మీదే ఇప్పుడు సిని సర్కిల్స్ లో లోతైన డిస్కషన్స్ నడుస్తున్నాయి.

'మగధీర' అంతోటి సినిమా కాకపోయినా ఓ మోస్తారు హిట్టిచ్చే దర్శకుడు కంటికి కనపడితే వెంటనే మెగా కాంపౌండ్ వద్దకు తరలిస్తే మీకు తగిన పారితోషికాలు ఇవ్వబడతాయి అన్నరేంజులో కథల కోసం, దర్శకుల కోసం రామ్ చరణ్ వేట సాగుతోందట. సమయానికి ఒక్క బోయపాటి, పైడిపల్లి వంశీ తప్ప పెద్ద దర్శకులెవరు ఖాళీగా లేకపోవడంతో అరవం దర్శకుల మీదా ఓ కన్నేశారు. అయినా ఫలితం లేదు. వయసుకు మించిన అంచనాలతో అభిమానుల నుండి వత్తిడి, ఇమేజి చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నాలు, ఎటువంటి కథతో ముందుకు వెళ్ళాలో తెలియని అయోమయం...అన్నీ వెరసి రామ్ చరణ్ పైన విపరీతమైన ప్రెజర్. ఇక ఇన్ని జయించి కొత్త కథ దొరికేదేప్పుడో, కొత్త సినిమా స్టార్ట్ అయ్యేదేప్పుడో, మళ్ళీ రామ్ చరణ్ బిజీ అయ్యేదేప్పుడో?

తుపాకి నుంచి సేకరణ


చిరంజీవి మీదే కన్నేసింది

నూట యాభయ్యో సినిమా ఎప్పుడు మొదలవుతుందో పాపం చిరంజీవికే తెలియని అమాయక స్థితిలో ఉంటె అప్పుడే మెగా స్టార్ పక్కన హీరోయిన్లుగా నటించేందుకు కొందరు నాయికలు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అన్నయ్య వచ్చేదాకా తమ్ముడు గబ్బర్ సింగ్ తో సర్దుకుందాం అనుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ ఈ పోటీలో కూడా ముందుందట.

ఆల్రెడీ మెగా కుటుంబంలో అందరితో నటించేసిన కాజల్ ఇక మెగా స్టార్ ఒక్కడితో చేస్తే చరిత్రలో ఏ హీరోయిన్ దక్కించుకొని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆరు నూరైనా పవర్ స్టార్ అయిపోగానే మెగా స్టార్ పని పట్టేందుకు ఇప్పటి నుండే సీక్రెట్ స్కెచులు గీస్తోందట. ఎలాగు చరణ్, అర్జున్, శిరీష్ కాజల్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడో సారి ఇప్పుడో సారి చిరంజీవికి కనపడితే ఏదో ఓ మూమెంటులో దొరక్కపోతాడా అన్నది కాజల్ కంత్రీ ప్లాన్ కాబోలు!

తుపాకి నుంచి సేకరణ

ఆరోగ్యశ్రీ దుర్వినియోగానికి నిదర్శనం

గత ఏడాది అక్టోబర్ 24న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ మరణిస్తే.. రెండు రోజుల క్రితం ఆరోగ్యమిత్ర వారి ఇంటికి వెళ్లి భవాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాకబు చేయటమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోchikitsa జరిగి ఆరోగ్యంగా ఉన్న౦దుకు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేయటం పట్ల ఆశ్చర్య పోతున్నారు జనాలు
వివరాల్లోకి వెళ్తే.. కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ జ్వరంతో బాధపడు తూ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గత ఏడాది అక్టోబరు 18న చేరింది. 22నాటికే సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు కావడంతో బెబెల్తీన కుటుంబ సబ్యులు ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసారు. చికిత్సకు ప్రభుత్వ అనుమతి 23na వచ్చిన మరునాడే 24న భవాని మృతిచెందింది. మరణ ధృవపత్రాలు కూడా కుటుంబీకులకు తీసుకున్నారు. అయితే ఆమె మరణించిన వారం తర్వాత అక్టోబర్ 30న శస్త్రచికిత్స చేశామంటూ ఇప్పుడు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు పరామర్శ. కి రావడం ఆరోగ్యశ్రీ పథకంలో నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి .

మృతి చెందినా..ఆరోగ్యం నయమైందని ఆరోగ్యశ్రీ డాబు

హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ ఆసుపత్రిలో పథకం కింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ఠ గ్రామానికి చెం దిన నగిరి రాజు(22) గత నెల 29న గొంతు క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది తమ ఖర్మని సరిపెట్టుకున్న కుటి౦బీకులు సంప్రదాయం ప్రకారం అన్ని తతంగాలు ముగించి ఇప్పుడిప్పుడే మనసు కుదుట చేసుకొంటున్న నేపద్యంలో... ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి మృతుడి కుటుంబానికి ఓ లేఖ అందింది. ఆరోగ్యశ్రీతో రాజు ఆరోగ్యం నయమైందని, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి లేఖ వచ్చింది. అంతేనా.. ఆ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూర్చిందని, ఈ పథకం కిందే రాజు చికిత్స చేయడం తమకెంతో ఆనందంగా ఉందని మరీ రాశారు. ఇది చూసిన కుటుంబానికి నవ్వాలో.. ఏడవాలో అర్థం కాలేదు.

నిధులు లేకుండా బాధ్యతలు ఎందుకో?

వైద్య, ఆరోగ్య శాఖను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పీహెచ్‌సీలకు మందుల కోసం కేటాయించిన నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుండగా, మందుల పైసలు అడుగంటాయి. ఇదిలా ఉండగా, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య సేవలకు, ఆరోగ్య ఉప కేంద్రాలకు కేటాయించే అన్‌టైడ్ ఫండ్‌కు ఈ ఏడాది గండిపడింది.
మంజూరైన నిధులను ఖర్చు చేయకుండానే ప్రజాప్రతినిధులు, అధికారులు అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో పీహెచ్‌సీల అభివృద్ధి నిధులను ప్రజాప్రతినిధులు సొంతానికి వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా నిధులు ఖర్చు కాకుండా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య, శానిటేషన్ పనుల కోసం ప్రతి సంవత్సరం ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతి ఏడాది అన్‌టైడ్ నిధుల కింద రూ.10 వేలు ఇస్తున్నారు. అయితే, చల్ల వాటికి ఈ ఏడాది ఇంకా ఒక్క పైసా మంజూరు కాలేదు. కానీ విచిత్రంగా పీహెచ్‌సీలకు మంజూరవుతున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిధుల బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఇటీవల జీఓను జారీ చే సి ప్రభుత్వం చేతులు దులుపు కావటంతో నిధులు లేకుండా బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఇటు వైద్యులు, అటు ఎంపీడీఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తనికెళ్ల భరణికి వేటూరి సాహితీపీఠం అవార్డు

వేటూరి సాహితీపీఠం అవార్డును సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణికి అందుకున్నారు. శనివారం తుని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో తొలి అవార్డును తనికెళ్ళ భరణిని ఎంపిక చేసి సత్కరించింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కులానికి శ్రీనాథుడు , మసక మసక చీకటిలో, గసగసాల కౌగిలి అంటూ ఇద్దరు ప్రేమికులను సంగం సగం అంటూ పదాలను తిరగేసి గస గసాలుగా పలికించిన గొప్ప సినీకవి వేటూరి అని అన్నారు. సినీ సాహితీలోకం లో తనదైనశైలిలో రాతలు రాసి నావపై వెళ్ళిపోయిన వేటూరి అదృష్టశాలని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కి తాజా ఉదాహరణ

రాష్ట్రంలో యువనేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ పశ్చిమ గోదావరి జిల్లాకు సోకింది. నర్సింగ్ కళాశాల వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు(టీడీపీ) ఇంటికి మంత్రి పితాని సత్యనారాయణ(కాంగ్రెస్)నేరుగా వెళ్ళి విందారగించి రావడం కొత్త రాజకీయానికి తెరలేపింది.

ప్రస్తుతం జగన్ ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం తగ్గిన నేపథ్యంలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పితాని, ఎమ్మెల్యే టీవీ రామారావు మధ్య రహస్యంగా మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.

జగన్‌కు జైకొట్టాలంటూ రఘువీరాపై దాడి

జిమ్మిక్కులు మాని జ గన్‌కు జైకొట్టాలంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పై దాడి చేనంత పని చేసారు జగన్ అభిమానులు. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన రఘువీర సొంత నియోజకవర్గం లో జరిగిన రచ్చబండలో ఎదురైంది. వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులని మొహరించినా జగన్ అభిమానులు ముకుమ్మడిగా లేచి మంత్రి ప్రసంగా న్ని అడ్డుకున్నారు. 'మీ జిమ్మిక్కులు వద్దు... జగన్‌కు జై కొట్టాల్సిందే... జగన్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చే స్తూ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. జగన్‌కు జై కొట్టకపోతే గ్రామాలలోకి రానివ్వమంటూ తేల్చి చెబుతూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేసీఆర్‌ అందుకు రెడీ ఐతే నేను రాజీనామకి రెడీ

కేసీఆర్‌తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకూ ఎన్నికల్లో పోటీకి దిగకుండా సిద్ధమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పేటెంట్ హక్కుగా అనుకోవడం సరికాదని , రాజకీయ పార్టీల జెండాలను పట్టుకుని ఉద్యమిస్తే అది కేవలం రాజకీయ పార్టీల ఉద్యమంగానే ఉంటుందని, ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయంతో తెలంగాణ సాధ్యం కాదని, అన్ని పార్టీలు సమష్టి నిర్ణయంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయంగా మారిందని, ఎమ్మెల్యేల మద్దతు లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా అన్నారు. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని.. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని పాషా అన్నారు.

ఎంఐఎం తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్‌ఎస్ దుష్ర్పచారం

అసదొద్దీన్ ఓవైసీని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంఐఎం టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును హెచ్చరించింది. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని కేవలం టీఆర్‌ఎస్ వారే దుష్ర్పచారం చేస్తున్నారు తప్ప ఓవైసీ ఎప్పుడు అలా అనలేదని ఎంఐఎం నాయకులు సిరాజ్‌ఖాద్రి పేర్కొన్నారు.

ముస్లింల పేర దోపిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిరాజ్‌ఖాద్రి హెచ్చరించారు

రవితేజకు తొందర ఎందుకంటే..?

'ఓరి నీ స్పీడు తగలెయ్యా...గిన్నీస్ బుక్కులో ఎక్కుతావ ఏంటి ' అంటూ రవితేజ సినిమాల స్పీడును చుసిన ప్రేక్షకులు గుడ్లు తేలేస్తున్నారు. సినిమా విడుదలను, హిట్టును కూడా ఆస్వాదించకుండా వెనువెంటనే తదుపరి సినిమా షూటింగులోకి దూరిపోయే రవితేజ ఈ ఏడాది కూడా వరసపెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.
వాలకం చూస్తుంటే విజన్ 2020 ప్లాన్ వేసేసి అప్పటి వరకు కాల్షీట్లు ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది.
వీర లెవెల్లో ముస్తాబవుతున్న 'వీర' వెనువెంటనే 'నిప్పు' మొదలు కాబోతుంది అనేది ఓ వార్తయితే ఆ తరువాత వైవీఎస్ చౌదరితో మరో సినిమాకు ఆల్రెడీ డెట్లు ఇచ్చేసాడట. ఇంతలా రవితేజ ఎందుకు తొందర పడుతు న్నాడబ్బా...అంటే ఇప్పటికే నలభై మూడేళ్ళు నిండాయి మరో రెండేళ్ళు పోతే తనని ఎవరూ దేకరు అన్న జీవితసత్యాన్ని ముందే గ్రహించాడు అంటూ కొన్ని వర్గాలు జోకులు పేల్చేస్తున్నాయి. ఇంతకీ ఈ నలభై మూడేళ్ళు ఎన్నేళ్ళ కింది మాటో?

తుపాకి నుంచి సేకరణ

నా పెదవితో ఆడుకోకండి

రాకెట్ సింగ్' అనే మొదటి హిందీ చిత్రంలోనే లిప్ కిస్సులకు దిగిపోయిన షాజాన్ పదంసీకి ఇప్పుడు కొత్త తంటా వచ్చిపడింది. మొన్న 'ఆరెంజ్'లో కూడా చూడచక్కగా కనపడ్డ షాజాన్ లో లోపం అంతా కింది పెదవిలోనే ఉందంటూ మీడియా సృష్టించిన కథనాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఇంకో రూమర్ తయారయ్యింది.
షాజాన్ కింది పెదవిని ఈ మధ్యే సర్జరీ చేయించుకొని (అదే ఇంగిలీసులో 'లిప్ జాబ్') చేయించుకొని మరింత అందంగా తయారయిందని, అందుకే ఈ మధ్య అటెండ్ అవుతున్న ప్రతి పార్టీకి పెదాలని రంగు రంగుల లిప్ స్టిక్కులతో రంగరించుకొని మగాళ్ళను రెచ్చగొడుతుంది అంటూ రూమర్లు బయల్దేరాయి. 'అయ్య బాబోయ్...నేనే సర్జరీలు చేయించుకోలేదు. చేయించుకుంటే ధైర్యంగా చెప్పటానికి నాకేం భయం. ఇప్పటికైనా నా పెదవులతో ఆడుకోకండి' అంటూ మీడియాని వేడుకుందట.

తుపాకి నుంచి సేకరణ

అనుష్క కన్నా కాజల్ కు అవి ఎక్కువే

గబ్బర్ సింగ్' సరసన రబ్బర్ బొమ్మలా నటించడానికి పెక్కు మంది హీరోయిన్లు క్యూలు కడుతుంటే అనుష్క, కాజల్ అగర్వాల్ పేర్లు మాత్రం తెలుగు సోనక్షి సిన్హా అంటూ ఎక్కువగా వినపడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే చాలు జీవితానికి ఇంకేం కావాలి అని ఫీల్ అవుతున్న ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు గానీ ఇప్పటికైతే కాజల్ పోటీలో ముందుందట. అనుష్కకు సీనియారిటీ ఉన్నా, కాజల్ తెలివిగా మెగా ఫ్యామిలీతో నడిపిన స్పెషల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం ఆమెకు ఎకస్ట్రా బెనిఫిట్ అవుతున్నాయి. రామ్ చరణ్ తో 'మగధీర, మెరుపు'; అల్లు అర్జున్ తో 'ఆర్య 2' మాత్రమే కాక బుల్లోడు అల్లు శిరీష్ కూడా కాజల్ కు మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్ తన వైపే మొగ్గు చూపుతాడని కాజల్ భావిస్తోంది.

ఇక అనుష్కకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ 'స్టాలిన్'తోనే సరిపోయింది. అన్నింట్లో తక్కువైనా ఈ లింకుల విషయాల్లో కాజల్ కు అనుష్క కన్నా ఎక్కువే ఉండడంతో ఇక పవన్ సరసన పావనమై పోవడానికి అప్పుడే అల్లాడిపోతుందట.

తుపాకి నుంచి సేకరణ

'బాబాయ్ అబ్బాయ్' దెబ్బలకు భస్మం

ఒక్క సినిమా చేస్తేనే ఎగిరి గంతేసి మూడు నాలుగు సినిమాలకు నిర్మాతలను సూట్ కేసులో సర్దేసే దర్శకులున్న ఈ ఫాస్ట్ కాలంలో బాలకృష్ణకు 'సింహా,' జూనియర్ ఎన్టీయార్ కు 'బృందావనం'లాంటి రెండు పెద్ద హిట్లిచ్చిన దర్శకులు బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీలకు ఇంకా కాలం కలిసిరానట్టే ఉంది.

సింహా బొమ్మ పడి సంవత్సరం దాటుతున్నా హీరోల వేటలో కథల వేటలో ఉన్న బోయపాటి, అసలు ఉన్నా లేకున్నా పెద్ద తేడా లేదనేలా తయారైన పైడిపల్లి ఇంతవరకు తమ తదుపరి ప్రాజెక్టు ఏదీ అనౌన్స్ చేయకపోవడం దురదృష్టకరం. విజయం వరించిన బాబాయ్ బాలకృష్ణ 'పరమ వీర చక్ర' మొదలెట్టి ఇరగ్గొడితే, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ 'శక్తి' చూపడానికి ఇంచుమించుగా రెడీ అయిపోయాడు. వచ్చిన హిట్టుని హీరోలు యూజ్ చేసుకున్నంతగా దర్శకులు క్యాష్ చేసుకోకపోవడం ఫీల్డులో కొత్తేమి కాదంటున్నారు విశ్లేషకులు.

ఇప్పటికైతే బాబాయ్ అబ్బాయ్ కొట్టిన హిట్టు దెబ్బలకు వీరిద్దరూ భస్మం అయిపోయినట్టే.

తుపాకి నుంచి సేకరణ

కమల్ పై కన్నేసిన బాలకృష్ణ

సినిమా హిట్టైనా ఫ్లాపైనా తన పంథా మార్చుకోని తెలుగు హీరోల్లో మొదటి వరసలో ఉండే పేరు బాలకృష్ణ. అదే పాత చింతకాయ పచ్చడిని ఎన్నిసార్లు వడ్డించినా రుచిగా ఫీలయ్యే అమాయకత్వం బాలకృష్ణ సొంతం.

గత రెండు మూడేళ్ళుగా నందమూరి అందగాడి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే అసలు సోలో హీరోగా సింగిల్ పాత్రతో చేసిన సినిమాలు ఒకటీ అరా మించి లేవు. అన్నింటిలోను డబుల్ యాక్షన్ పాత్రలే ఎక్కువ. మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, సింహా, పరమ వీర చక్ర...ఇలా అన్నింటిలోను బాలకృష్ణ డబల్ ఫోజులే. ఇక పరుచూరి మురళి దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రంలోనైతే ఏకంగా ట్రిపుల్ యాక్షన్ చేసి చింపేయబోతున్నాడు.

బాలకృష్ణ తంతు చూస్తుంటే రానున్న కొద్దిరోజుల్లోనే ఏదో ఓ సినిమాలో పదకొండు పాత్రలేసి కమల్ హాసన్ 'దశావతారం'కి దశదినకర్మ పెట్టేస్తాడో ఏమో అంటున్నారు అభిమానులు. బాలకృష్ణ అంతటి ఘనాపాటి అన్న విషయం మనకు తెలియంది కాదనుకో!

తుపాకి నుంచి సేకరణ

దిల్ రాజే ఇప్పుడు అతనికి బెస్ట్ ఫ్రెండ్

బొమ్మరిల్లు'లాంటి సినిమా మాకు ఒక్కటి కూడా తగల్లేదేమిటని పెద్ద హీరోలు ఫీల్ అవుతుంటే, దిల్ రాజు పుణ్యమాని తెలుగులో అదే బొమ్మరిల్లుతో పాగా వేసేసిన సిద్ధార్థ్ మాత్రం వరస ఫ్లాపులతో ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. గుర్రం చేసేది గాడిద చేసినా, గాడిద చేసేది గుర్రం చేసినా ఇలాగే ఉంటుంది.

మాస్ హీరో అవ్వాలి అన్న కల హీరోలందరికీ ఉన్నా ఎవరికి ఏం చేతనవుతుందో అది చేసుకొని ఉన్నంతలోనే తృప్తి పడుతుంటే ఏటికి ఎదురీదినట్టు సిద్ధార్థ్ ధీరుడిలా ఫీలై ఆటాడేసుకోవాలి అనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు తగిన శాస్తి చేసి పంపారు. రోజులు దగ్గర పడ్డాయి అనుకున్న తరుణంలో మళ్ళీ దిల్ రాజు నుండి ఫోన్ రావడంతో 'ఓ మై ఫ్రెండ్' అంటూ ప్రేమ కురిపించేసాడు. ఫిబ్రవరిలో మరో 'బొమ్మరిల్లు'ను మొదలెడదాం అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. వేణు శ్రీరాం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న 'ఓ మై ఫ్రెండ్'కు 'ఓ మై డార్లింగ్' అమృతా రావుగా ఫైనల్ అయిపొయింది.

తుపాకి నుంచి సేకరణ

సునీల్ సంక నాకిపోతాడా

తన సొంత కష్టంతో ఒక్కో మెట్టుగా ఎక్కుతూ, ప్రతి మెట్టుపైన ఓ చెమట బిందువును వదులుకుంటూ వచ్చి ఇప్పుడు అందరికీ నోట్లో నాలుకలా తయారైన కమెడియన్ సునీల్ 'అప్పల్రాజు' మొదలైన దగ్గరి నుండి అందరివాడు కాదు కొందరి వాడైపోయాడని కృష్ణనగర్ జనాలు ముచ్చటిస్తున్నారు.

అందాల రాముడు, మర్యాద రామన్నలు సూపర్ హిట్టు అయిన నాడు కూడా నలుగురిని నవ్విస్తూ కనపడే సునీల్ కొద్ది కాలంగా బిక్కుబిక్కుమంటూ ఉండడం చూస్తుంటే ఇది 'అప్పల్రాజు' మహిమా లేక వర్మా మహిమా అని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. హీరోగా నిలబడాలి అంటే రెండు హిట్లు సరిపోవన్న విషయం తెలిసినట్టే కనపడే సునీల్ తనకు భోజనం పెట్టిన క్యారక్టర్ వేషాలు అసలు వేస్తున్నాడా అంటే క్లారిటీ ఆన్సర్ దొరకట్లేదట.

మరి ఒక్క అపల్రాజు, ఒక్క నెపోలియన్ చిత్రాలతో సునీల్ హీరోగా స్థిరపడిపోతే ప్రాబ్లం లేదు బట్ తేడా పడితే చెప్పుడు మాటలు విన్నందుకు సంక నాకిపోవడం గ్యారంటీ అంటూ సీనియర్ విశ్లేషకులు ఇప్పుడే జాతకం విప్పేస్తున్నారు.

తుపాకి నుంచి సేకరణ


ఈమెది కూడా చిరు ఖాతాలోనే వేసేదా?

చిరంజీవి ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులు నాలుగు సొంత కుంపట్లు పెట్టుకొని నిర్మాతలై పోతే నేనెందుకు కాకూడదు అనుకుంది చిరు సొంత మనిషిలా ఫీలయ్యే ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి.

నాగబాబు అంజన ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నాన్న నూట యాభయ్యో చిత్రానికి తల్లి సురేఖ పేరు మీద బ్యానర్ స్థాపించే పనిలో ఉన్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా సామాజిక న్యాయం మీద కథను రెడీ చేయించేసి చిరంజీవి ఆశీసులు కూడా పొందిన శోభారాణి రేపో మాపో ఓ స్వీట్ డబ్బా ముందు పెట్టి ఈ సినిమా శుభవార్త మీడియాకి విడుదల చేసే పనిలో ఉందట.

చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?

తుపాకి నుంచి సేకరణ

దాసరి పుండు మీద 'మిరపకారం' చల్లాడు

అసలే 'పరమవీరచక్ర'కు ఇంటర్ నేషనల్ పరమ చెత్త అవార్డులు ఎన్ని వస్తాయో అంటూ దాసరి నారాయణ రావు టెన్షన్ పడుతుంటే బుడ్డోడు అల్లు శిరీష్ పుండు పైన కారం చల్లినట్టు మాట్లాడుతున్నాడు.

నిర్మాత సి.కళ్యాణ్ పరమ కలెక్షన్ల గూర్చి పట్టించుకోవడమే మానేసి పోలీసుల చుట్టూ తిరుగుతుంటే తన సినిమా మీద మమకారం చావని దాసరి అడపాదడపా టీవీల్లో కనపడుతూ ఎప్పుడో పడుకున్న దాన్ని లేపే విఫలయత్నాలు చేస్తున్నాడు. పరమవీరచక్రకు సరైన సినిమా హాళ్ళు ఇవ్వడంలో అల్లు అరవింద్ వర్గం గీతా ఫిలిమ్స్ ద్వారా రాజకీయం చేసిందంటూ దాసరి వర్గం చిర్రుబుర్రులాడితే, దీనికి సంబంధించి అల్లు శిరీష్ పిల్ల బుద్ధులను మరోసారి ట్విట్టర్లో ప్రదర్శించేసాడు.

'మన గీతా ఫిలిమ్స్ మీద విడుదలైన ప్రతి సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి కలెక్షన్లు రాబడతాయి. సినిమా ఫ్లాపైనా కలెక్షన్లు హిట్టుకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మిరపకాయ' అంటూ మిరపకారం చల్లి వదిలేసాడు. అసలే అల్లు అన్నా గీతా అన్నా కుల్లుకుంటున్న దాసరి మరి ఈ వాగుడుకాయని కూడా పట్టించుకుంటాడా?

తుపాకి నుంచి సేకరణ

29, జనవరి 2011, శనివారం

"మిరపకాయ్"2 వీక్స్ కలెక్షన్స్

యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, సెన్సేషనల్ హీరో మాస్ రాజా రవితేజ హీరోగా నటించగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లుగా, "షాక్"ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల అనే నూతన నిర్మాత నిర్మించిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "మిరపకాయ్".ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి,హీరో రవితేజ సినీ కెరీర్‍ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనీ, అందుకు రుజువుగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లను నిర్మాత మీడియాకు అందజేశారు.

ఆ వివరాలు మీకోసం.
నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్ణాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
ఈ విధంగా "మిరపకాయ్" చిత్రం రెండు వారాలకు గాను 25 కోట్ల,నాలుగు లక్షల,నలభై వేలు వసూలుచేసిందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేస్తూ, ఇమతటి ఘనవిజయం అందించిన ఆంధ్ర ప్రేక్షకులకూ, తమ హీరో రవితేజకూ, దర్శకుడు హరీష్ శంకర్ కూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

బొడ్డులో చీమ సుందరికి మొగుడు కావాలట

సింహాద్రిలో జూనియర్ ఎన్టీయార్ చేత బొడ్డులో గండు చీమల్ని తోలించుకున్న రస్నా బేబి అంకితకు మొగుడు కావాలంట. కెరీర్ మొత్తం చేజేతులా సర్వనాశనం చేసుకున్న అంకిత గత కొద్ది కాలంగా అమెరికాలో స్థిర పడింది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి.

న్యూ యార్క్ లోని ఓ లోకల్ చానల్ నడుపుతున్న మ్యాట్రిమోనియల్ ప్రోగ్రాములో ఓ జ్యూయిష్ కోటీశ్వరున్ని పడగొట్టేందుకు అంకిత ఆడుతున్న అబద్ధాలు యౌ ట్యూబ్ సాక్షిగా బయటపడ్డాయి. తనకు తాను ఓ పాపులర్ బాలివుడ్ నటినని కోటీశ్వరుడైన మొగుడి కోసం గొప్పలు బొంకిన అంకిత మగాన్నైతే పట్టిందో లేదో గాని అక్కడున్న తెలుగు వారికి మాత్రం అడ్డంగా బుక్కయి పోయింది.

ఇంతకీ ఈమె హిందీ సినిమాల్లో ఎప్పుడు నటించింది అని అందరు బుర్రలు గోక్కుంటుంటే, అంకిత పెద్ద అబద్దాలకోరు అని ఏనాడు హీరో నవదీప్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అమెరికా మొగుడేనా లేక ఇండియా వాడయినా సరిపోతుందా రస్నా పిల్లా?

తుపాకి నుంచి సేకరణ

ఈమె కూడా గర్భవతే

ఓయబ్బో ఒకప్పటి హీరోయిన్ ఆంటీలకు గర్భం సీజన్ వచ్చిపడింది. అందుకే ఒకరి వెంట ఒకరు క్యూ కట్టి మరీ ప్రెగ్నెంట్ అవుతున్నారు లేదా పిల్లలనే కనేస్తున్నారు. మొన్నే మీనా, రంభల పేర్లు వినబడితే నిన్న బాలివుడ్ పేర్లు మాన్యత, మందిరా బేడి ఇప్పుడు ప్రీతి ఝాంగియాని కూడా లిస్టులో చేరిపోయింది.

ఇంతకీ ఈ ప్రీతి ఎవరంటే పవన్ కళ్యాణ్ 'తమ్ముడు'లో డీసెంట్ యాక్టింగ్ చేసి తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబు చేతుల్లో నలిగిపోయిన బ్యూటి. పర్వీన్ దబాస్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన ప్రీతికి ఇది మొదటి కాన్పు కావటంతో జాగ్రత్తగా ఉన్నానని, అందుకే డెలివరి డేట్ ఎవరికీ చెప్పటం లేదని మీడియాకి ఒప్పుకుంది. ఒకనాడు హీరోయిన్లుగా నటించిన అందగత్తెలందరికీ ఈ మధ్య అమ్మాయిలే పుడుతుండడం ఇంకో కొసమెరుపు.

బికినీకి రెడీ అవాల్సిందే

ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు అన్నట్టు ఉత్తరాది హీరోయిన్ల మీద ఆధార పడ్డందుకు మనకు వాచిపోతుంది. మోడలింగ్ రంగం నుండి డైరెక్టుగా దిగుమతవుతున్న ముద్దుగుమ్మలు ఒడ్డు పొడుగు ఉన్నా అసలు యాక్టింగ్ స్పెలింగ్ కూడా వచ్చినట్టు అనిపించటం లేదు.

మొన్నే ఫ్రెష్షుగా దిగిన దీక్ష సేథ్ కూడా ఈ పనికిరాని లిస్టులో చేరిపోయింది. వేదం, మిరపకాయలలో చిన్న పాత్రల్లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనపడేసరికి విషయం ఉందని పొరపాటు పడ్డ దర్శక నిర్మాతలకు తాను కూడా 'బెబ్బే'నన్న సంగతి 'వాంటెడ్'తో చెప్పేసింది. ముఖంలో ఏ భావమూ పలకని హీరోయిన్లు అందుకునే పాత పాట స్కిన్ షో. దీక్షా సేథ్ కూడా అంగాంగ ప్రదర్శనకు మొహమాటం చెప్పే అడ్డంకులు ఏమీ పెట్టుకోవట్లేదు.

'మా అమ్మకి డబ్బులు కట్టుకోండి. నాకు బికిని చుట్టుకోండి' అంటూ అప్పుడే ఆఫర్లు మొదలెట్టేసింది. 'వేదం'లో చూపిన దానికన్నా మిగిలినవి ఏమైనా ఉంటె దర్శకులు ట్రై చేసుకోవచ్చు.

తుపాకి నుంచి సేకరణ

ఇలియానాను నానపెడుతున్నారు

అప్పుడెప్పుడో 'సలీం'లో చూసిన ఇలియానా అందాలు మళ్ళీ వీక్షించడానికి ఇంత టైం పడుతుందని ఎవరూ అనుకోలేదు. ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ గ్రీకు శిల్పం మళ్ళీ రానా చేతిలో పూరీ ఉలితో చెక్కుతున్న 'నేను నా రాక్షసి'తో బయటకు రాబోతోంది. అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అంటూ రెండు నెలలుగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు పూరీ కనీసం ఓ ఝలక్ కూడా ఇవ్వటంలేదు.

అప్పుడో ఇప్పుడో వర్మానే ఇలియానాను గోకుతుంటే ఊహించుకోవడం తప్ప సరైన పోస్టర్ ఒక్కటి కూడా బయటకి వదల్లేదు అంటే పూరీ ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వేసవిలో విడుదల అంటూ ఇప్పటికైతే చెప్పారు గానీ మళ్ళీ ఏం తేడా చేస్తారో అని ప్రేక్షకులు అనుమానిస్తుంటే, మీకు ఇలియానాను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటూ యూనిట్ సభ్యులు కూడా తమ వంతు డప్పేస్తున్నారు.

ఇంతలా ఊరిస్తూ, నానపెడుతుంటే ఇలియానా మాత్రం నాకేమి తెలియదన్నట్లుగా నవ్వేసి ఊరుకుంటోంది.

తుపాకి నుంచి సేకరణ

పవన్ కళ్యాణ్ భజన మండలి

ఫీల్డులో సీనియర్ మోస్ట్ అయినా టేస్టులో పక్కా సిల్లీ, నాటు ఫెలో అనిపించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ 'మిరపకాయ'తో ఇంత పెద్ద హిట్టు కొడతానని కల్లో కూడా అనుకోలేదు. 'అసలు నేను తీసింది ఎంత. మీరు చూపిస్తున్న ఆదరణ ఎంత?' అంటూ తన సినిమాతో తనకే షాకు కొట్టినట్టు ఫీలవుతున్నాడు.

'సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అంతా అన్నయ్య (చిరంజీవి అనుకునేరు కాదు రవితేజ అన్నయ్య) ఎనర్జీ మహిమే. అసలు మా అన్నయ్య అంటే. ......' అంటూ ఎక్కడ దొరికితే అక్కడ రవితేజను ఆకాశానికి ఎత్తుకుంటున్న హరీష్ దగ్గర దర్శకత్వం ఏమో గానీ తనని తాను మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఎక్కువేనట. ఎప్పుడు లేనిది రవితేజకు కూడా ఓ భజన మండలిని స్థాపించిన హరీష్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ భజన మండలిలో మొన్నే సభ్యత్వం పుచ్చుకున్నాడట.

ఒక్కసారి షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అక్కడి నుండి ప్రతిరోజు సామూహిక భజనలు, హరికథలు, బుర్రకథలు రెగ్యులర్ గా నిర్వహించి 'గబ్బర్ సింగ్' అయిపోయేలోపు ఎలాగైనా భజన మండలి చైర్మన్ పోస్టు కొట్టేసి అక్కడి నుండి మెగా భజన మండలిలో ప్రవేశం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అంటే మిరపకాయ పబ్లిసిటిలో భాగంగా ఆల్రెడీ చాలా చోట్ల మెగా కీర్తనలు పాడేసాడు అనుకోండి.

తుపాకి నుంచి సేకరణ

గోపీచంద్, కృష్ణవంశీ - ఎవరు ఎవరిని మారుస్తారో?

ఖాళీగా కూర్చుంటే ఎంతటి వారినైనా లోకం లోకువగానే చూస్తుంది. కానీ కృష్ణవంశీ విషయంలో ఈ ఫార్ములా పని చేయదు. క్రియేటివిటి అన్న పదానికి కమర్షియల్ హంగులను జోడించడంలో తనకంటూ ఓ ముద్రను ఏర్పరుచుకున్న కృష్ణవంశీ గత కొద్దికాలంగా గడ్డు పరిస్థితినే కల్లజూసాడు.

మహాత్మా, శశిరేఖా పరిణయంలాంటి సినిమాలు తీసి ఎటూ కొరగాకుండా పోయాడు. కుటుంబ కథా చిత్రాలను, యువతను ఆకట్టుకునే చిత్రాలను, సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రాలను...ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలోను తన మార్క్ చూపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఏ కథనైనా ఒకే యాక్షన్ కథలా ఫీలయ్యే గోపీచంద్ తో సినిమా ఒప్పుకున్నాడంటే ఎలా ఉండబోతుందో అన్న ఉత్సూకత స్టార్ట్ అయ్యింది.

'వాంటెడ్'తో మోస్ట్ అన్ వాంటెడ్ హీరోల జాబితాలో చేరిపోయిన గోపీచంద్ మరి కృష్ణవంశీనే మారుస్తాడో లేక రివర్స్ జరిగే చాన్సులు ఏమైనా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తుపాకి నుంచి సేకరణ

జూనియర్ ఎన్టీయార్ గుడ్డి వాడయ్యాడా?

సింహాలో నటన చూసిన తర్వాత ఒక్క బాలయ్యను చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు. అటువంటిది పరమవీరచక్రలో బాబాయ్ రావణబ్రహ్మగా పదితలకాయలు చూడడానికి ఎన్ని కళ్ళైనా చాలవు' అని పరమవీరచక్ర పబ్లిసిటి కోసం జూనియర్ ఎన్టీయార్ అన్న మాటలు నిజం అయినట్టే ఉన్నాయి.

ఎన్ని కళ్ళైనా సరిపోవు అన్న మా బుడ్డోడికి బాలయ్య దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్ళూ పోయినట్టున్నాయి అంటు అభిమానులు భయపడిపోతున్నారు. అవును మరి, ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే జూనియర్ 'పరమవీరచక్ర' విడుదలకు కొద్ది రోజుల ముందు నుండి సుమారు నెల రోజులుగా కనపడుటలేదు. అభిమానులను కనీసం బాబాయ్ సినిమా రిపోర్టు అడగడానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది.

ఇంతకీ జూనియర్ ఎన్టీయార్ ఎక్కడున్నట్టు, అసలు కళ్లున్నాయా లేక దాసరి ధాటికి....? ఇక్కడ అంతా కుషలమే. నీ వైపు నుండి అంతా కుషలమైతే వెంటనే ట్విట్టర్ ద్వారా యోగక్షేమాలు తెలపగలవు...ఇట్లు నీ అభిమానులు. సరిపోతుందిగా బ్రదర్స్. ఎనీ డౌట్స్?

తుపాకి నుంచి సేకరణ

ఆంటీ కొత్త బిజినెస్ మొదలెట్టింది

ఆమె వయసు నలభై మూడేళ్ళు. కానీ చీర చెంగును బొడ్డులో చెక్కి ఒక్కసారి డ్యాన్సు కట్టిందంటే దద్దరిల్లాల్సిందే. ఆమే మాధురి దీక్షిత్. ఇండియన్ సినిమా చరిత్రలో ఈమె అంతటి గొప్ప డ్యాన్సర్ రాలేదు ఇక రాబోదు అన్న వాక్కు అక్షరాలా నిజం.

ఇద్దరు పిల్లల తల్లైనా ఫీల్దుని వదిలి ఉండలేక అమెరికా నుండి ముంబైలో ఊడిపడ్డ మాధురి సినిమాలను అటుంచి బుల్లి తెర మీద మాత్రం రాణించే సూచనలు కనపడుతున్నాయి. వచ్చీరాగానే ఓ రియాలిటీ షోలో ఈమె చేసిన నృత్యం మేటి కొరియోగ్రాఫర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.

మాధురి అంతటి అల్టిమేట్ డ్యాన్సర్ లేదు అన్నది కన్ఫర్మ్ అయిపొయింది కాబట్టి ఇక రానున్న కొత్తతరాలకి మన నృత్యం పట్ల అవగాహన కలిగించేందుకు వరల్డ్ వైడ్ డ్యాన్సు స్కూళ్ళను స్టార్ట్ చేసి దీన్ని కొత్త రకం బిజినెస్ లాగా రూపొందించాలని పక్కా ప్రణాళికతో ముంబైలో వర్క్ మొదలెట్టింది. మల్లెతీగ లాంటి నడుమును మెరుపుతీగ లాగా ఊపడం చూసిన అభిమానులు ఇక మున్ముందు మాధురిలో ఓ టీచరమ్మను చూస్తారు.

సిద్ధార్థ బావ బుద్ది మారదా?

యంగ్ హీరోల్లో సిద్ధార్థది ఓ వింత స్టైల్. కొత్త దర్శకులను పరిచయం చేయటంలో అందరు హీరోలకన్నా ముందుండే ఈ బావకు ఈ మధ్య ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తను నమ్ముకున్న సూత్రాన్ని మాత్రం వదలను అంటున్నాడు.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసింది మొదలు చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వరకు హిట్టైనా ఫట్టైనా కొత్త దర్శకుడు ఫార్ములా మాత్రం వదలలేదు. ఇకనైనా బుద్ది తెచ్చుకొని సీనియర్లకు కూడా చాన్సులివ్వు అని ఎందరు చెప్పినా వినకుండా '180'కి జయేంద్రని, 'ఓ మై ఫ్రెండ్'తో వేణు శ్రీరాం అనే ఇద్దరు దర్శకులని తెరకు పరిచయం చేయబోతున్నాడు.

జయాపజయాలు ఎలాగున్నా సిద్ధార్థ్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొత్తవారికి మాత్రం ఉత్సాహంగా ఉంది. మణిరత్నం, శంకర్ బడి నుండి వచ్చాడు కాబట్టి కొత్త వారిలో ఉండే కసి పైన సిద్ధార్థకు మంచి గురి ఉంది.
తుపాకి నుంచి సేకరణ

పబ్లిక్ గా నవనీత్ కౌర్ వివాహం

2011 జనగణన గాలికొదిలేసి స్తానిక ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం

జూన్, జూలై నెలల్లో జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు, గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోనున్న నేపథ్యంలో ఎన్నికలను సకాలంలోనే నిర్వహించే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమౌతోంది. ఐతే 2011 జనగణన చివరి దశకు చేరుకొన్నప్పటికీ .. పట్టించుకోకుండా 2001 గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని 'స్థానిక సంస్థల' ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమౌ తుండటమే చర్చనీయంసమవుతోంది .
బీసీ, మహిళలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న డిమాండ్‌తో పాటు జనగణన పూర్తి అయితే తమకు తప్పక ప్రాతినిథ్యం పెరుగుతుందని వివిధ వర్గాలు పెట్టుకొన్న ఆశలు ప్రభుత్వ యోచనతో అడియాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ ఎన్నికలనే ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఆ శాఖ ఉత్సాహం చూపు తూ... 2006 రిజర్వేషన్లనే ప్రాతిపదికగా తీసుకొంటూ సన్నద్ధం అవుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ ప్రతినిధులే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం పద్దతి కాదు

సోనియాను, పార్టీని వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులేనని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదన్నారు మాజీ మంత్రి గాదె వెంకటరెద్ది.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు, శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనలు కాక మరో ప్రతిపాదన లేదni, తెలంగాణపై ఏ నిర్ణయమైన కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకం

తెలంగాణపై కేంద్రంలో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉంది కానీ యూపీఏ వ్యతిరేకిస్తోందని, మరో కొత్త నాటకాన్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ శాసన సభ పక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతోందని, ఇందు కోసం జేఏసీ ప్రణాళికలు సిద్దం చేసిందని.. వచ్చేపార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ... సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రంతోనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

వసూళ్ల పార్టీగా మారిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించేందుకు వెలసిన టీఆర్ఎస్ పూర్తి గా వసూళ్ల పార్టీగా మారిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగివస్తుందని, తెలుగుదేశం ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఎన్నికలు తప్ప తెలంగాణ రాదని గుర్తించుకోవాలని హితవు పలికారు ఉద్యమించేది పోయి ఉద్యమాలు చేపట్టకుండా కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కవుతూ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం చేయాలనీ హై కోర్టుకు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక , చాప్టర్-8లో శాంతి భద్రతలకు సంబందించిన అంశాలపై సీల్డ్ కవర్‌లో ఇచ్చిన అంశాలను బహిర్గతం చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ, న్యాయవాది ఎం.నారాయణరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఒక భాగాన్ని రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని అధికరణం 21కి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

28, జనవరి 2011, శుక్రవారం

ప్రతిపక్షానికి ఆధైర్యం లేదని అనడం మంచిది కాదు

రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎన్నికలను కోరుకోవడం లేదని మాజీముఖ్యమంత్రి డాక్టర్ కె రోశయ్య అన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదన్నారు.మళ్ళీఎన్నికలు వస్తే ప్రజలపై మరింత భారం పడుతుందని , ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనికొంతమంది వ్యాఖ్యానించడం, ప్రతిపక్షానికి ఆధైర్యం లేదనిఅనడం మంచిది కాదన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలుసంయమనంతో వ్యవహరించాలన్నారు.

జగ్గారెడ్డి ఎక్కడ కనిపించినా తరిమికొట్టాలి : తెరాస పిలుపు

తెలంగాణ మాటలతో రాదని, పల్లెపల్లెనా ఉద్యమం తీవ్రతరం చేసి, యుద్ధం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పాలనను స్తంభింపచేసి, తెలంగాణ వ్యతిరేకులను తమిరికొట్టాలన్నారు.
విద్యార్ధి, యువత ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటున్నాయని, శ్రీకృష్ణ కమిటీ అంతా బోగసని, కమిటీ సభ్యులు ఆంధ్రనాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి చీడ పురుగులు తెలంగాణకు అడ్డం కి అలంటి వారిని ఎక్కడ కనిపించినా తరిమికొట్టాల''ని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

రజాకార్ల జమానాను తలపిస్తున్న పోలీసులు

ర చ్చబండలో పోలీసుల రాజ్యం కనిపిస్తోంది. ఏగ్రామానికి వె ళ్ళినా జన ం కంటే పోలీసులు అధికంగా కనిపిస్తున్నారు. ఇద్దరు సీఐలు, 8మంది ఎస్సైలు, 30 మంది పోలీసులు రచ్చబండ విజవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. జై తెలంగాణ అంటే చాలు వారిని పోలీసులు పట్టుకుని పోయి జీపుల్లో ఎక్కిస్తున్నారు.

సమావే శం జరుగుతున్న సమీప ప్రాంతంలో తెలంగాణ ముచ్చట వినబడితే చాలు తెలంగాణ అన్న వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. దీంతో చాలా మంది రచ్చబండ వద్దకు రావడానికి జంకుతున్నారు. మహిళలు పూర్తిగా భయపడుతున్నారు. వందేమాతరం అంటే బ్రిటిష్‌వాళ్ళు భారతీయులను పట్టుకుపోయినట్లు ప్రస్తుతం జై తెలంగాణ అంటే పాపం అన్నట్లుగా మారిందని, ఒకప్పటి రజాకార్ల జమానాను తలపిస్తోందని వృద్ధులు వాపోతున్నారు.

రచ్చబండకు దూరంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు

తెలంగాణా జిల్లాల్లో జరుగుతున్నా రచ్చబండ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదు. హాజరైన వారిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు, టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతుండటంతో అధికార పార్టికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రచ్చబండకు దూరం గా ఉండిపోయారు.
టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చబండను బహిష్కరించగా పలు చోట్ల తప్పని స్తితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతూ ప్రజల నిరసనలు చవిచూస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని బహిస్కరించి చాల చోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించ గా... వి ద్యార్థులు శుక్రవారం నుంచి జరగుటున్న పరీక్షలను బహిష్కరించాలని నిర్ణ యి0చి తమ హాల్ టికెట్స్ చేపేసి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు, కొనసాగుతున్నై.

శ్రీవారి ప్రసాదాల ధరలు పెంపు

తిరుమలేశుని ప్రసాద ధరలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడ రూ. 4 నుంచి రూ. 25కి, జిలేబీ రూ.25 నుంచి రూ.70కి, మురుకు రూ.7 నుంచి 30 కి, పోలీ ప్రసాదం రూ.1 నుంచి రూ.20 కి పెంచింది. ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరలు పెంచినట్లు, ధరలు శుక్రవారం నుండి అమలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ధరల పెంపులో లడ్డూను మినహాయించారు. లడ్డూ ధర యధాతథంగా ఉంటుంది.

Anitha's BIKINI Hungama



పరమ వీర చక్ర సెన్సార్ కట్స్


దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో తేజా సినిమా పతాకం పై రూపొందిన చిత్రం 'పరమ వీర చక్ర'. అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జయసుధ, మురళీమోహన్‌, విజయ్‌చందర్‌, విజయ్‌కుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ ముఖ్య తారాగణం. సి. కళ్యాణ్‌ నిర్మించిన 'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్‌తో యుఎ సర్టిఫికెట్‌ని 6 కట్స్‌తో 31-12-2010న జారీ చేసారు.

1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్‌గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్‌ నెం 66) బాంబ్‌ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.

2. తొమ్మిదవ రీలులో (సీన్‌ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్‌', భారత్‌ కి కుత్తే' పదాలను తొలగించారు.

3. అయిదు ఆరు రీళ్లలో (సీన్‌ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్‌తో విలన్‌ అన్న డైలాగ్‌ని కత్తిరించారు.

4. పదిహేనవ రీలులో (సీన్‌ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్‌ని తొలగించారు.

5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్‌ కుమారునికి ఎ.కె.47 గన్‌ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.

6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్‌ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్‌ని తొలగించారు.

16 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 12-1-11 న విడుదల అయింది.

ఇక పోలీస్‌స్టేషనే కోర్టు

కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్రంలో సీ ఆర్ పీసీ (నేర న్యాయ శిక్షా స్మృతి) సవరణలు యుద్ధప్రాతిపదికన అమలులో కి వచ్చాయి. ఈ కొత్త చట్టం ప్రభావంతో ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఇక పోలీస్‌స్టేషనే కోర్టు కానుంది. అయితే కొత్త నిబంధనలు పోలీస్ యంత్రాంగానికి గుదిబండగా మారాయి.

ప్రస్తుతం పోలీసులు పలు కేసులకు సంబంధించి నిందితులను ఆయా కోర్టులకు తీసుకువెళితే సంబంధిత న్యాయమూర్తులు కొన్ని కేసులను తమ పరిధి కావంటూ అప్పుడే తిప్పిపంపడంతో కేసుల పరిష్కారానికి పోలీసులే చొరవ చూపాల్సి న పరిస్థితి ఏర్పడింది.


భారత శిక్షా స్మృతిలో 511, 89 సెక్షన్‌లలో మాత్రమే ఏడు సంవత్సరాల పైబడి ముద్దాయిలకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మిగిలిన కేసుల కు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే స్టేషన్ ష్యూరిటీల ఆధారంగా కొత్త నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా పోలీసులకు పని భారం తీవ్రతరం కానుంది.

ఈ కొత్త చ ట్టం అమలులోకి రావడం వల్ల పోలీసులకు బాగా పని పెరిగినా, ఇక న్యా యవాదుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మా రింది. కొత్త నిబంధనల నేపధ్యంలో కో ర్టుల్లో కేసుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరకొ ర కేసులకు పరిమితమైన న్యాయవాదులు పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. అంతేకాక ఈ కొత్త చట్టం అ మలు వల్ల పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది న్యాయవాదుల వా దన.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం

తెలంగాణను ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవు తుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా రచ్చ బండను బహిష్కరించినా ప్రభుత్వం పోలీస్ బలగాలతో రచ్చబండను నిర్వహించే యత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రచ్చబండకు హాజరు కాలే ని పరిస్థితి ఉన్నా ఇంకా బుద్ది రావడం లేదన్నారు. ప్రజల ఛీత్కారానికి గురైనా నాయకులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదన్నారు.

నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వం ఇవ్వం అంటున్న రాహుల్

‘రండి.. విధానాల్ని మారుద్దాం..!’ అంటూ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ యువతను పార్టీలోకి ఆహ్వానించారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం కర్నాటక లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో గురువారం పర్యటించి యువతతోనే ఎక్కువసేపు గడిపారు.
యువతరం రాజకీయాల్లో చేరాలని, రాజకీయ విధానాన్ని మార్చాలని , దేశం కోసం, పార్టీ కోసం కష్టించి, నిజాయితీగా పనిచేసిన వారికే యువజన కాంగ్రెస్ పదవులు లభిస్తాయన్నారు. నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వాన్ని నిరాకరిస్తామని పేర్కొన్నారు. మరి ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో సాధ్యమేనా? ఇప్పటి వరకు నేర చరిత్ర అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీ నుంచి పంపెస్తారా ? సమాధానం రాహుల్‌గాంధీ య్యే చెప్పాలి.

ఆమ్ ఆద్మీ బీమా క్లెయిమ్‌లు పరిష్కారం ఎప్పుడూ ..?

పేదల కోసం ప్రవేశ పెట్టిన ఆమ్ ఆద్మీ బీమా పథకం సంవత్సరాలు గడుస్తున్నా క్లెయిమ్‌లు పరిష్కారం కావడం లేదు. డ్వా క్రా సంఘాల మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2008-09 నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద బీమా చేసిన డ్వాక్రా మహిళ కుటుంబ యజమాని మృతి చెందితే బీమా కంపెనీలు డబ్బు చెల్లించాల్సి ఉం టుంది. మృతి చెందిన వెంటనే అంత్యక్రియల కోసం రూ.5వేలు ఇవ్వాలి. తరువాత ప్రమాదవశా త్తు మృతి చెందితే రూ.70వేలు, సహజ మరణమైతే రూ.30వేలు చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఈ పథకం ఫైళ్ళు పైసలుంటేనే కదులుతున్నాయి. బీమా కంపెనీ కింద మండలానికి ఒక మిత్ర కార్యకర్తను నియమించారు.

ఒక్కొక్క కేసుకు జిల్లాసమాఖ్య నుంచి రూ.500 చొప్పున పరిహారం ఇస్తారు. 2008-09 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆయా కుటుంబాలకు పరిహారం అందలేదు. యజమాని మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు మాత్రం రావడం లేదు. డీఆర్‌డీఏలో దీనికోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అవినీతికి నిలయంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోగస్ రికార్డులను సృష్టించి అంత్యక్రియల పేరుతో డబ్బు డ్రా చేశారు.

సమాచారం అందిన 24 గంటల్లో మృతి చెందిన యజమాని కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఇచ్చి రావాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అంత్యక్రియల కోసం ఇచ్చే రూ.5వేలు కూడా బీమా సొమ్ములో కలిపి ఇస్తున్నారు. సమాఖ్యలోని పలుకుబడి, పరపతి ఉన్న వారు వెంటనే క్లెయిమ్‌లను సెటిల్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆమ్ ఆద్మీ బీమా యోజనలో ఉన్న డబ్బును ఇతర పథకాలకు మరలించడం వలన ఇక్కడ క్లెయిమ్‌ల పరిష్కారానికి జాప్యం జరుగుతోంది.

కలామ్ స్పూర్తితో విద్యార్థులకి "ఇన్‌స్పెయిర్"

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన, ఆసక్తి పెంచి యువ శాస్త్రవేత్తల తయారీకి 'సిద్దం చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనల మేరకు రూపొన్దుకున్న అతిముఖ్యమైన కార్యక్రమంగా ఇన్‌స్పెయిర్ (ఇన్నోవేషన్ ఇన్ సైన్సు ఫర్‌స్యూట్ ఫర్ ఇన్ స్పెయిర్ రీసెర్చ్)ను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ0 రూపొందించింది.

ఇందులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి సైన్సులో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఉన్నత పాఠశాలలోను 6, 7,8 తరగతుల నుంచి ఒకరిని 9,10 తరగతుల నుంచి ఒకరిని అలాగే యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఆయా పాఠశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు వంతున ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సొమ్ములో 50 శాతాన్ని ఆ విద్యార్థి తాను రూపొందించే ప్రాజెక్టుకు వినియోగించవలసి ఉంటుంది.

మిగిలిన సొమ్మును జిల్లా స్థాయిలో తన ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వెచ్చించవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఉన్నతి కల్పిస్తారు. ఈ విధంగా జాతీయ స్థాయికి చేరుకున్న యువ శాస్త్రవేత్తలకు తగిన వేతనాలు కల్పిస్తారు. ఇన్‌స్పయిర్ విధానంలో సైన్సులో విద్యార్థి ప్రతిభ గీటురాయిగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింతమంది ప్రతిభావంతులను తయారు చేసే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఆశించవచ్చు.

తమ్ముడు అంటే శ్రీకాంతే నట


27, జనవరి 2011, గురువారం

'జైబోలో తెలంగాణ'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జనవరి 27 : ఎట్టకేలకు ఉద్రిక్తతల నడుమ 'జైబోలో తెలంగాణ' చిత్రానికి గురువారం మధ్యాహ్నం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ అనుమతి ఇచ్చింది.

ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు ఎఫ్‌డీసీ కార్యాలయాన్ని ముట్టడించారు.

త్రిష లేటెస్ట్ ఫొటోస్ : కల్గాటే & ఐడీఏ గుఇంనేస్స్ వరల్డ్ రికార్డు ఈవెంట్

మంత్రి శంకర్ రావు పై "కులం" గొడవ

మంత్రి శంకర్‌రావు ఎస్సీ కులానికి చెందినవారు కాదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మంత్రి కులం అంశంతోపాటు ఆయన ఆస్తులపైనా హైకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు.
శంకర్‌రావు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కటిక సామాజికవర్గానికి చెందిన వ్యక్తని ఆ రాష్ట్రంలో ఎస్సీలుగా పరిగణించే కటికలను మన రాష్ర్టంలో బీసీలుగా గుర్తిస్తారని తెలిపారు.

26, జనవరి 2011, బుధవారం

జాతీయ చిహ్నం కథాకమామిషు

జాతీయ పతాకం మీద కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయా నికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్... ఇది దాదాపు అందరికీ తెలిసి ప్రముఖ సినీనటుడు సాయికుమార్ డైలాగ్.

జాతీయ చిహ్నం కథాకమామిషు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. మన జాతీయ చిహ్నాన్ని 1950 జన వరి 26న గుర్తించారు. రాష్ట్ర చిహాన్ని అశోకుడి సారనాధ్ స్థూపం నుండి గ్రహించబడింది.

మాతృకలు నాలు గు సింహాలు, వాటి వెనుక వైపుల ఎదురెదురుగా ఉండి ఒక స్థంభాగ్రా న నిలిచి ఉంది. వాటికి, ఉపరితలా నికి మధ్య ఉబ్బెత్తున శిల్పాలుగా ఒ క ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు, మరియు ఒక సిం హం, వాటి మధ్యలో చక్రాలు ఒక ఘంటాకారపు పద్మంపై నిలిచి ఉం టాయి. జాతీయ చిహ్నంలో 1950 జనవరి 26న భారత ప్రభుత్వం స్వీ కరించిన ప్రకారం 3 సింహాలు మా త్రమే కనబడుతాయి. నాల్గో సిం హం దృష్టికి అందకుండా ఉంటుం ది. చక్ర స్తంభ అగ్రభాగాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమవైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబ డినవి ఉంటాయి. మిగిలిన చక్రాలు కుడి, ఎడమలవైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి.

ఘంటాకార పు పద్మం మాత్రం వదిలి వేయబ డింది. సత్యమేవ జయతే అనే ఉపని షత్తు నుంచి తీసుకున్న పదాలు. వీ టి తెలుగు అర్థం నిజమే గెలుస్తుంది. స్థంభం అగ్ర భాగంలో కిందివైపు దే వనాగరి లిపిలో రాయబడి ఉన్నా యి. గత 61 సంవత్సరాలుగా ఈ జాతీయ చిహ్నాన్ని కరెన్నీ నాణేలపై, నోట్లపై, దస్తా వేజులపై, కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలపై నిత్యం చూస్తూ నే ఉన్నా వీటి విశేషాలు మాత్రం తె లిసింది చాలా తక్కువ మందికే. అన్నట్లు ఈ చిహ్నం విశేషాలను పా ఠ్యాంశాలలో చేరిస్తే ఇంకా బాగుం టుందేమో. భావితరాలకు దీని గు రించి తెలుసుకునే అవకాశం లభి స్తుంది

అవినీతి, అక్రమాలపై యడ్యూరప్ప కొత్త బంపర్ ఆఫర్

తనపైనే పలు ఆరోపణలు రావటం దానిపై గవర్నర్ విచారణకి నిర్ణయాలు తీసుకోవటం మిగుడు పడని కర్నాటక సిఎం యడ్యూరప్ప అవినీతి, అక్రమాలపై కొత్త బంపర్ ఆఫర్ ప్రకటించారు.

రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు బినామీ పేర్లతో సంపాదించిన ఆస్తుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందచేసిన వారికి తగిన నగదు బహుమతి ఇస్తామని ప్రకటించా రు. బెంగుళూరులో పలువురు రాజకీయ నాయకులు వేలకొద్దీ ఎకరాలను బినామీ పేర్లతో ఆస్తులను సొంతం చేసుకున్నారని . ఈ ఆస్తుల గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తే వారి పేర్లను రహస్యంగా ఉంచి నగదు బహుమతులు ఇస్తామని యడ్యూరప్ప పేర్కొన్నారు.

నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని బీజేపీ నేత, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సుభాష్ మహల్యా అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండడం వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నార ని, నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతు, నేతన్నలు చనిపోతే ఎఫ్ఐఆర్‌లో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు నమోదు చేయడం అన్యాయమన్నారు. వాస్తవ పరిస్థితులను చేర్చకపోవడం దారుణమన్నారు.

దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. విదర్భ తరహాలో పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

లబ్దిపొందేందుకే సొంత జెఏసీలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని లేనట్లయితే కార్మిక ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏజీటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ తెలంగాణ తీర్మానం చేసిందని తెలిపారు. అన్ని యూనియన్లు ఐక్యం గా పోరాడితే అది కార్మిక జెఏసీ అని కాని కొన్ని సంఘాలు మాత్రమె జెఏసీ పేరిట తె లంగాణ పోరాటాలు చేయటం ఎంతవరకు సబబని , కార్మిక గుర్తింపు ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తూ రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నాయని విమర్శించారు సీతా రామయ్య .

జెండా ఆవిష్కరించిన గవర్నర్

62 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం వివిధ దళాలకు చెందిన బృందాలు కవాతు నిర్వహించాయి. సాయుధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

25, జనవరి 2011, మంగళవారం

అక్కినేనికి పద్మవిభూషణ్, బాలుకి పద్మ భూషణ్

“X¾«áÈ ®ÏF-Ê-{Õœ¿Õ ÆÂˈ-¯äE ¯Ãê’-¬Áy-ª½-ªÃ-«ÛÊÕ X¾Ÿ¿t-N-¦µ¼Ö-†¾ºý Ƅê½Õf «J¢-*¢C. 2010 ®¾¢«-ÅŒq-ªÃ-EÂË X¾Ÿ¿t Æ„Ã-ª½Õf-©ÊÕ ê¢“Ÿ¿¢ “X¾Â¹-šË¢-*¢C. X¾Ÿ¿t X¾Ûª½-²Äˆ-ªÃ-©Â¹× 128 «Õ¢C ‡¢XÏ-¹-ÂÃ’Ã „ÃJ©ð 31«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ …¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ©ð «ÕÊ ªÃ³ÄZ-EÂË ©Gµ¢-*Ê X¾Ÿ¿t Æ„Ã-ª½Õf© N«-ªÃ©Õ ƒ©Ç …¯Ãoªá. “ÂËéÂ-{ªý OO-‡®ý ©Â¹~tºý, NŸÄu-„äÅŒh Âî¯äª½Õ ªÃ«Õ-¹%-³Äg-ªÃ«Û, ‚Íê½u X¾Û©ãx© ¡ªÃ«Õ-ÍŒ¢-“Ÿ¿Õ-œ¿Õ-©ÊÕ X¾Ÿ¿t¡ Æ„Ã-ª½Õf©Õ «J¢-Íêá. ’çŒÕ-¹ל¿Õ ‡®Ôp ¦Ç©-®¾Õ-“¦-«Õºu¢, ÊšË «£ÔÇŸÄ éª£¾Ç-«Ö-¯þ-©ÊÕ X¾Ÿ¿t-¦µ¼Ö-†¾ºý X¾Ûª½-²Äˆ-ªÃ©Õ «J¢-Íêá. å®j¯þq Æ¢œþ ˜ãÂÃo-©° N¦µÇ-’¹¢©ð X¾©ãx ªÃ«Ö-ªÃ-«ÛÊÕ X¾Ÿ¿t-N-¦µ¼Ö-†¾ºý «J¢-*¢C. ¹@Ç-ª½¢-’¹¢©ð ÆÂˈ-¯äE ¯Ãê’-¬Áy-ª½-ªÃ-«ÛÊÕ X¾Ÿ¿t-N-¦µ¼Ö-†¾ºý «J¢-*¢C. ¤ÄJ-“¬Ç-NÕ-¹-ª½¢-’¹¢©ð °O ¹%³Äg-éª-œËfÂË X¾Ÿ¿t-¦µ¼Ö-†¾ºý ©Gµ¢-ÍŒ’à œÄ¹dªý éÂ.‚¢->-éª-œËfÂË „çjŸ¿u X¾J-¬ð-Ÿµ¿-Ê© ª½¢’¹¢©ð X¾Ÿ¿t-¦µ¼Ö-†¾ºý ©Gµ¢-*¢C.

List of Padma awardees 2010

6 Padma Vibhushans, 43 Padma Bhushans and 81 Padma Shris are being awarded this year. The following are the names of the people chosen for the Padma awards:

Padma Vibhushan
1. Ebrahim Alkazi (Art)
2. Umayalpuram K. Sivaraman (Art)
3. Zohra Segal (Art)
4. Yaga Venugopal Reddy (Public Affairs)
5. Dr. Venkatraman Ramakrishnan (Science and Engineering)
6. Prathap Chandra Reddy (Trade and Industry)
Padma Bhushan
1. Ilaiyaraaja (Art)
2. Aamir Khan (Art)
3. Akbar Padamsee (Art)
4. Allah Rakha Rahman (Art)
5. Pandit Chhannulal Mishra (Art)
6. Kumudini Lakhia (Art)
7. Kuzhur Narayana Marar (Art)
8. Prof. Madhusudan Amilal Dhaky (Art)
9. Mallika Sarabhai (Art)
10. Prof. (Dr.) Nookala Chinna Satyanarayana (Art)
11. Pandit (Dr.) Puttaraj Gavai (Art)
12. Ram Kumar (Art)
13. Shrinivas Vinayak Khale (Art)
14. Ustad Sultan Khan (Art)
15. B.K. Chaturvedi (Civil Service)
16. Moosa Raza (Civil Service)
17. Dr. P.R. Dubhashi (Civil Service)
18. Fareed Zakaria (Journalism)
19. Anil Bordia (Literature and Education)
20. Prof. Bipan Chandra (Literature and Education)
21. G.P. Chopra (Literature and Education)
22. Prof. Mohammad Amin (Literature and Education)
23. Prof. Satya Vrat Shastri (Literature and Education)
24. Prof. Tan Chung (Literature and Education)
25. Prof. Belle Monappa Hegde (Medicine)
26. E.T. Narayanan Mooss (Medicine)
27. Dr. Noshir M. Shroff (Medicine)
28. Dr. Panniyampilly Krishna Warrier (Medicine)
29. Dr. Ramakant Madanmohan Panda (Medicine)
30. Prof. (Dr.) Satya Paul Agarwal (Medicine)
31. Prof. Abhijit Sen (Public Affairs)
32. Sailesh Kumar Bandyopadhyay (Public Affairs)
33. Sant Singh Chatwal (Public Affairs)
34. Prof. Arogyaswami Joseph Paulraj (Science and Engineering)
35. Prof. Bikash Chandra Sinha (Science and Engineering)
36. Jagdish Chandra Kapur (Science and Engineering)
37. Dr. Balagangadharanatha Swamiji (Social Work)
38. Eknath Rao alias Balasaheb Vikhe Patil (Social Work)
39. Capt. C.P. Krishnan Nair (Trade and Industry)
40. Dr. Kushal Pal Singh (Trade and Industry)
41. Manvinder Singh Banga alias Vindi Banga (Trade and Industry)
42. Narayanan Vaghul (Trade and Industry)
43. S.P. Oswal (Trade and Industry)
44. Dr. B. Ramana Rao (Medicine)
45. Dr. Jalakantapuram Ramaswamy Krishnamoorthy (Medicine)
46. Dr. K.K. Aggarwal (Medicine)
47. Prof. Kodaganur S. Gopinath (Medicine)
48. Dr. Laxmi Chand Gupta (Medicine)
49. Dr. Philip Augustine (Medicine)
50. Dr. Rabindra Narain Singh (Medicine)
51. Dr. Vikas Mahatme (Medicine)
52. Dr. Rafael Iruzubieta Fernandez (Public Affairs)
53. Prof. M.R. Satyanarayana Rao (Science and Engineering)
54. Prof. (Dr.) Palpu Pushpangadan (Science and Engineering)
55. Prof. Ponisseril Somasundaran (Science and Engineering)
56. Prof. Pucadyil Ittoop John (Science and Engineering)
57. Dr. Vijay Prasad Dimri (Science and Engineering)
58. Dr. Vijaylakshmi Ravindranath (Science and Engineering)
59. Anu Aga (Social Work)
60. Ayekpam Tomba Meetei (Social Work)
61. Deep Joshi (Social Work)
62. Dr. J.R. Gangaramani (Social Work)
63. Kranti Shah (Social Work)
64. Dr. Kurian John Melamparambil (Social Work)
65. Baba Sewa Singh (Social Work)
66. Sudha Kaul (Social Work)
67. Dr. Sudhir M. Parikh (Social Work)
68. Ignace Tirkey (Sports)
69. Kumar Ram Narain Karthikeyan (Sports)
70. Ramakant Vithal Achrekar (Sports)
71. Saina Nehwal (Sports)
72. Vijender Singh (Sports)
73. Virendra Sehwag (Sports)
74. Dr. Alluri Venkata Satyanarayana Raju (Trade and Industry)
75. Dr. B. Raveendran Pillai (Trade and Industry)
76. Deepak Puri (Trade and Industry)
77. Irshad Mirza (Trade and Industry)
78. Brig. Dr. Kapil Mohan (Trade and Industry)
79. Dr. Karsanbhai Khodidas Patel (Trade and Industry)
80. T.N. Manoharan (Trade and Industry)
81. Venu Srinivasan (Trade and Industry).

భవిష్యత్తులో గుంటూరు జిల్లా ఎడారి

అన్నపూర్ణగా పిలువబడే గుంటూరు జిల్లా భవిష్యత్తులో ఎడారి కాబోతుందనే చేదు నిజం రైతాంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల 30న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో మిగులు జలాలపై హక్కులు కోల్పోవడమే గాక ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతినివ్వడంతో గుంటూరు జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు కృష్ణాడెల్టా పరిధిలోని వేలాది ఎకరాలు బీడుగా మారనున్నాయి. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిరుపయోగమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు చేసిన ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.

ఓటరు నమోదులో బీఎల్ఓలు నిర్లక్ష్యవైఖరి

ప్రభుత్వాలు ఓటరు నమోదును నిరంతర ప్రక్రియ కిందచేర్చాయి. ఓటరు నమోదు సంఖ్య పెరిగినప్పటికీ... నూటికి నూరుశాతం ఓటరు నమోదులో అధికారులు విఫలమవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క జాబితాలు తప్పులత డకగా ఉన్నాయి. ఓటర్ల తొలగింపులో చూపిన శ్రద్ద... కొత్త ఓటర్లను చేర్పించడంలో చూపడంలేదన్న అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు. ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం గతేడాది నిర్ధేశించి, ఓటరు సవరణ కార్యక్రమాన్ని పూర్తిచేసింది.

నేడు జాతీయ ఓటరు నమోదు దినోత్సవం జాతీయ ఓటరునమోదు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. ఓటరు నమోదులో బీఎల్ఓలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. ఈపరిస్థితుల్లో ఓటరునమోదు దినోత్సవం జరుగుతోంటే అధికారులు ఏస్థాయిలో స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

24, జనవరి 2011, సోమవారం

మొన్న పల్లెబాట.. నిన్న ప్రజాపథం.. నేడు రచ్చబండ.. అంతే...

పింఛన్ల మంజూరు, ఇందిరమ్మ ఇళ్లు, అభయ హస్తం తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట, నగర బాట తరువాత ప్రజాపథం నిర్వహించినప్పటికీ ఆశించి నంత ఫలితం లభించలేదు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రచ్చబండ కార్యక్రమైనా ఎంత వరకూ సఫలమవుతుందన్నది పాలకుల చిత్తశుద్ధిని బట్టే ఉంటుంది.

పెన్షన్‌కు అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు ల్లో వయస్సు తప్పుగా ఉండటంతో పింఛన్ పొందలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందటంలేదన్న విమర్శలున్నాయి. ఆరోగ్య శ్రీలో జబ్బును కనుగొనేందుకు పరీక్షలకు రూ.వేలల్లో ఖర్చవుతోందని పలువురు బాధితులు అంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే గతంలో కార్డుకోసం రుసుం చెల్లించి ఐపీఆర్ ఫాం పొందినవారున్నా.... రేషన్ దక్కటంలేదు.

రచ్చబండ కార్యక్రమం పరిష్కారం చూపుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.

కడపకు వస్తా.. కేండేట్స్ ని ప్రకటిస్తానంటున్న బాబు

కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను కడపకు వస్తా.. ప్రకటిస్తానని కడప పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్‌కు, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్ని కలు అనివార్యమయ్యాయిన విషయం తెలిసిందే.. అభ్య ర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయం కడప పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు మూడు రోజులుగా చర్చించా కనీ ఈనిర్ణయం తీసుకొన్నారు.

హోంమంత్రి రాజీనామా చేయాలి : నన్నపనేని

మద్దెలచెరువు సూరి హత్యకేసులో రాష్ట్ర హోం మంత్రి కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా తక్షణమే మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.

పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిపై ఆరోపణ వస్తే ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళి ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ... సూరి హత్య కేసులో హోం మంత్రి కుమారుడిపై ఆరోపణలుంటే పోలీసులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

భాను, సూరి అనుచరులు హోం మంత్రి బంగళా నుంచే లావాదేవీలు జరిపినట్లు .. సూరి హత్యకు సంబంధించి కుట్రలు, సెటిల్‌మెంట్‌లు, చర్చలు నడిచాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె గుట్టుచప్పుడు కాకుండా క్వార్టర్స్‌ను ఖాళీ చేయడం జరిగిందని, అసలు అక్కడ ఏం జరిగిందో బయటకు తెలియాలని ... కేవలం తన కొడుకును రక్షించుకోవడానికే భానును అజ్ఞాతంలో ఉంచి పోలీసులతో రోజుకొకరిని విచారణ జరుపుతూ డ్రామా ఆడుతున్నారని ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే తక్షణం హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆ నిధులన్నీ "రచ్చ బండ"కి తరలించండి

ఆర్థిక సంవత్సరంలో 3 నెలల కింద విడుదల చేసిన నిధుల్లో ఎలాంటి బిల్లులు చెల్లించరాదని ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, రచ్చబండలో చెల్లించాల్సిన వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చినా.. ఇదే సమయంలో వివిధ శాఖలకు విడుదల చేసిన నిధులకు సంబంధించి ఎలాంటి బిల్లులు మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
అద్దెభవనాల చెల్లింపులు, కార్యాలయం ఖర్చులు, ప్రభుత్వ వాహనా ల మరమ్మతుల బిల్లులు, పెట్రోల్ బిల్లులు, అద్దె వాహనాల బాడుగలు, కార్యాలయాల విద్యుత్, నీటి బిల్లులు ఇతర ఖర్చులపై ఆంక్షలు విధించడంతో పాటు ఎలాం టివి చెల్లించరాదని ఆదేశాలు జారీ చేయటంతో ఆ నిధులన్నీరచ్చబండకు తరలిచడంలో రానున్న రోజుల్లో జనాలకే కాదు, ఆదికారులకీ ఇబ్బందులు తప్పెట్లు లేవు.

కిరణ్‌కుమార్‌రెడ్డే మంత్రి పదవి ఇవ్వలేదన్న జేసి

తనను సీనియర్ అనుకున్నాడో, తనతో ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నాడో తెలియదు గానీ మొత్తం మీద మంత్రి పదవి ఇవ్వకుండా చేశాడని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు

తాడిపత్రిలోని తన నివాసంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే తనకు ఉద్దేశపూర్వకంగా మంత్రి పదవి ఇవ్వలేదని ఒకరి వద్దకు వెళ్లి సాగిలపడాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తన మాట వింటే నాలుగు మంచి మాటలు కూడా ముఖ్యమంత్రికి చెబుతానని, వినకపోతే చేసేదేమీ లేదని అన్నారు.

27 నుంచి హంపీ ఉత్సవాలు

విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నలు దిశలా వ్యాపింప చేసేందుకు వీలుగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న హంపీ ఉత్సవాల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. హొస్పేట హంపీ వైపునకు వెళ్లే మార్గంలో ప్రకాష్ నగర్ సమీపంలో కన్నడ సినీ రంగానికి చెందిన ఆర్ట్ డెరైక్టర్ సారధ్యంలో కోటి రూపాయల ఖర్చుతో విజయనగర వాస్తు శైలిలో మంటపాలు, స్తంభాలు ప్రధాన వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
వందలాది మంది కళాకారులు పాల్గొననున్న ఈ ఉత్సవం తిలకించేందుకు వాచీ వారి కోసం సుమారు 80 వేల ఆసనాలను ఏర్పాటు చేస్తున్నారు.

సోనియాగాంధీకి జేఏసీ పిండప్రదానం

తెలంగాణా జేఏసీ ఆద్వర్యంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి పిండప్రదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి పెద్దేత్తున తెరాస నేతలు, కార్య కర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 600 మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం బాధకరమ ని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా సీమాంధ్ర నాయకులకు వంత పాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా తాత్సారం చేస్తున్న సోనియాగాంధీకి పిండప్రదానం చేశామన్నారు.

23, జనవరి 2011, ఆదివారం

కుడితిలో పడ్డ ఎలకలా జగన్ గ్యాంగ్

కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న జగన్‌మోహన్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఝలక్ ఇచ్చారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి గెలవాలని, ఆ తరువాత ఎవరి వెంట అయినా వెళ్లవచ్చని సీఎం వ్యాఖ్యలకు స్పందించి ప్రభుత్వానికి, కాంగ్రెస్స్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు రాజీనామా లకు సిద్ధపడటం అంత సులువు కాదు. సీఎం వ్యాఖ్యలకు తొందరపడి ఎలా స్పందిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న జాగ్రత్తలలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జగన్ వర్గ నేతలు రచ్చబండలో పాల్గొనక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. హాజరుకాకపోతే వైఎస్ జలయజ్ఞానికి వీరు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవు తాయి. రచ్చబండలో లబ్ధిదారులకు పలు రకాల పథకాలు పంపిణీ జరుగుతుంది. ఈ పరిస్థితులలో వీరు పాల్గొనకపోతే ఆ నియోజకవర్గంలోని ఇతర కాంగ్రెస్ నాయకులు, రెందోకేదర్ రేచిపోవటమే కాకుండా తమ ప్రాధాన్యాన్ని రచ్చబండలో పెంచు కునే అవకాశముంద న్న భయం వారిలో నెలకొలి పెందుకే కిరణ్ వ్యూహాత్మకంగా రాజీనామాల వ్యవహారం తెరపైకి తెచ్చారు. దీంతో రెచ్చిపోయే రాజీనామాలు చేఇంచి ప్రభుత్వాన్ని పడగొడితే వైఎస్ తెచ్చిన ప్రభుత్వాన్ని కూలగోట్టాదన్న అపప్రద తెచ్చేందుకు వ్యాఖ్యలు చేసారని అనీ చెప్పే వారూ లేకపోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందనీ చెప్పక తప్పదేమో.

కేంద్రం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకలన్న సమైక్యాంధ్ర జేఏసీ

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. సీమాంధ్రలోని 14 వర్సిటీల్లోని విద్యార్థులంతా గాంధేయ మార్గంలో ఉద్యమిస్తున్నారని అయితే తెలంగాణాలో మాత్రం విద్యార్థులను వేర్పా టు వాదులు రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణాలో జరిగిన పీజీ పరీక్షలకు పది వేల మందికి గాను కేవలం 1500 మంది మాత్రమే పాల్గొని మిగిలిన వారు హాల్ టిక్కెట్లు చించివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలని, సీమాంధ్ర ఎంపీలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండే విధంగా వారిపై ఒత్తిడి తెస్తామన్నారు ఎన్ శామ్యూల్ .

నేడు పల్స్ పోలియో

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్దం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని, హైరిస్క్ గ్రూప్‌కు చెందిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక పోలియో బూత్‌ల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది.

తెలంగాణవాదులపై రౌడి ఎం ఎల్ ఎ దాడి హేయమన్న రాములమ్మ

మంత్రి దానం నాగేందర్‌ను అడ్డుకుని నిరసన తెలుపుతు న్న తెలంగాణవాదులను ఎమ్మెల్యే జ గ్గారెడ్డి విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుతూ కార్యకర్తలచే తెలంగాణ దీక్ష శిబిరంపై దాడి చేయడం, అరాచక చర్యలకు పాల్పడడం సిగ్గు చేటని మెదక్ ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఈ దాడి సభ్య సమాజానికే ఏవగింపు కలిగిస్తోందని, ప్రైవేటు గుండాలచే దీక్షా శిబిరంలో కూర్చున్న తెలంగాణవాదులపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఈనెల 28న తెలంగాణ ముస్లింగర్జన

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న ముస్లింలు సైతం ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారని జమాతే ఇస్లామి హింద్ ప్రకటించింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్‌లో మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఎస్ఐవో అధ్యక్షు డు మొగద్‌హాదీ చెప్పారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ గర్జనకు అన్ని వర్గాల ముస్లింల తో పాటు తెలంగాణ వాదులు పెద్దసంఖ్యలో హాజరై విజయంతం చేయాలని కోరా రు.

రచ్చబండ రద్దు చేయకపోతే రచ్చ, రచ్చె....

తెలంగాణ దృష్టిని మరల్చడానికి రాష్ట్రప్రభుత్వం చేపట్టి న రచ్చబండ కార్యక్రమాన్ని రద్దుచేయాలని శాసనసభ టీఆర్ఎస్ ఉపనేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలు రచ్చబండ, రేషన్‌కార్డులు కాదని, తెలంగాణ కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేట్టు కాంగ్రెస్‌నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొనిరావాలని హరీష్ రావు సూచించారు. జన అబిప్రాయాన్ని కాదని పోలీసు పహారాలో జరిగీ రచ్చ బండల్ని రచ్చ చేస్తామని హెచ్చరించారు.

ఫిబ్రవరి 22న అసెంబ్లీ ముట్టడి : మంద

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిన్చని పక్షంలో ఫిబ్రవరి 22న అసెంబ్లీని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ముందే చేయడం ఉషామె హ్రా కమిషన్ వర్గీకర ణకు అనుకూలంగా రిపోర్టు సమర్పించడంజరిగిందని, ఇప్పటికే ఏళ్ళ తరబడి నానుస్తున్న వర్గీకర ణ సాధించేందుకు జనవరి 31లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని పేర్కొన్న కాంగ్రెస్‌పార్టీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు జాప్యం చేస్తే వేలాదిగా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలోనే ముసలం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కి సొంత జిల్లాలోనే ముసలం ప్రారంభమైంది. యువనేత జగన్మోహన రెడ్డి జనదీక్షకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు అయన ప్రత్యర్ధి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

పార్టీని విమర్శించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారని .. ఇప్పుడు తాను ముఖ్యమంత్రినే విమర్శిస్తున్నానని, మరి తనని రాజీనామా చేయమంటే చేయడానికి ... సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేలను తప్పుకోవాలనడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనం శాసనసభ్యులు రాజీనామా చేయాలని చెప్పే సి ఎం కూడా రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే ఆయనపై పీలేరు లో తానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.

21, జనవరి 2011, శుక్రవారం

రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కేనా?

కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కనీసం టీటీడీ చైర్మన్ పదవైనా దకుతుందేమోనని ఆయన అనుచర వర్గం ఆశిస్తున్నది. తొలుత టీటీడీ చైర్మన్ పదవిపై రాయపాటి ఆసక్తి కనపరిచినప్పటికీ ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గానికి లభించినంత ప్రాధాన్యం మరే సామాజిక వర్గానికి లభించడం లేదని ఆగ్రహం తో ఉన్న రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కుతుందో , లేక కేంద్ర మంత్రి లానే దానిని కూడా ఎవరైనా ఎగరేసుకుపోతారో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ కి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి గుడ్‌బై

చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఎట్టకేలకు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు. పుదుచ్చేరి రీజియన్‌లో రంగసామికి మంచి పట్టు ఉండడంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.

ప్రేతాత్మ హైకోర్టుకు.వెళ్లింది.

ప్రేతాత్మ కోర్టుకు వెళ్లింది. అదీ రాష్ట హైకోర్టుకు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. అయితే ఇది అక్షరాల నిజం. 2004 సంవత్సరంలో చనిపోయిన మహిళ పేరుతో రాష్ట్ర హైకోర్టు నుంచి అధికారులకు నోటీసులు వచ్చాయి. ఇది చూసి ఆశ్చర్య పోవడం అధికారుల వంతయింది. అంతేకాదు మరికొందరి పేర్ల మీద కూడా వారికి తెలియకుండానే అధికా రులకు నోటీసులు అందాయి. ఆ సంఘటన కలకలం సృష్టిస్తోంది.

తొట్టంబేడు మండలం కాసరం దళితవాడకు చెందిన చింతగింజల గున్నయ్య భార్య చింతగింజల లక్ష్మమ్మ పేరున పదేళ్ల కిందట కాసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 388-1లో 1.50 ఎకరాలు పట్టా ఇచ్చారు. ఈమె 2004 మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. లక్ష్మమ్మ భర్త గున్నయ్య ఈ భూమిని ఓ స్థానికేతర భూస్వామికి లీజుకిచ్చాడు. చింతగింజల లక్ష్మమ్మతోపాటు ఇదే గ్రామానికి చెందిన గుండ్ల పుట్టమ్మ, గుండ్ల ఎర్రయ్య, నెలబల్లి వెంకటస్వామి, మగ్గం పెంచలయ్య, వెలంపాటి రత్నయ్య అనే వారికి కూడా పట్టాలు ఇచ్చారు. వీరు కూడా సదరు భూస్వామికి భూమిని లీజుకిచ్చారు. కాలగమనంలో ఆ భూమి చేతులు మారింది. దీంతో రెవెన్యూ అధికారులు అసలైన పట్టాదారులకు నోటీసులు పంపి సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధా నం రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమిని తొట్టంబేడు రెవెన్యూ అధికారులు గత ఏడాది ఆగస్టు 18న స్వాధీనం చేసుకున్నారు. స్థానిక దళితుల నుండి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి 43.48 ఎకరాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ భూమి మొత్తాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డుల ను నాటారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దళితులకు పంపిణీ చేసిన భూమిని రెవెన్యూ అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకోవడంపై పట్టాదారుల పేరుతో కొంతమంది కోర్టును (రిట్ పిటిషన్ నెంబరు 30961/ 2010) ఆశ్రయించారు. అయితే కోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని అసలైన పట్టాదారులు అంటున్నారు.

కాసరం దళితవాడకు చెందిన చింతగింజల లక్ష్మమ్మ పేరు కూడా కోర్టుకు వెళ్లిన వారి జాబితాలో ఉంది. అయితే వాస్తవానికి లక్ష్మమ్మ మృతి చెందింది. చనిపోయిన లక్ష్మమ్మ కోర్టుకు ఎలా వెళ్లిందో తెలియక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సైతం నివ్వెరపోతున్నారు. తమకు తెలియకుండానే తమ పేరున ఎవరు కోర్టుకు వెళ్లారంటూ తలలు పట్టుకుంటున్నారు.

సిండికేట్‌గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు....

ఇదివరకు ఎవరికి వారుగా ఉండే మద్యం బడా వ్యాపారులు ప్రస్తుతం ఒక్కటయ్యారు. ప్రాంతాలవారీగా సిండికేట్‌గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మద్యం ప్రియుల అవసరాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో బాటిల్‌పై బ్రాండును బట్టి రూ.20నుంచి 30 దాకా అదనంగా ఒక్కోఫుల్ బాటిల్‌పై 70నుంచి రూ.100వరకు అదనంగా గుంజుతున్నారు. ఇంత జరుగు తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్ర మత్తులో జోగుతున్నారు.

ఎవరెంత రేటు కు అమ్ముకున్నా... తమకు రావాల్సిన వాటా వస్తే చాలన్న ఆలోచన ఎ క్సైజ్‌శాఖ అధికారులదని.. ప్రతినెలా కోట్లలోనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఒక్కో షాపుపరిధిలో 7నుంచి10 బెల్టు షాపుల వరకు కిరాణా కొట్టు, కూల్‌డ్రింక్ షాపు ఇలా ఒకటేమిటి? వాడ వాడలా బెల్టుషాపులు దర్శనమిస్తాయి.


మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటుంటే వ్యాపారులను అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. లైసెన్స్‌డ్ షాపులనుంచి ఎక్సైజ్ కాని స్టేబుల్‌స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు నెలవారీ మా మూళ్లు ముడుతున్నట్టు ఆరోపణలున్నాయి.

20, జనవరి 2011, గురువారం

దీక్షలతోఢిల్లీ పీఠం దద్దరిల్లాలని కేసీఆర్ పిలుపు

తెలంగాణ జేఏసీ కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ ఈ నెల 21న రిలే దీక్షలతో ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం రాజకీయ మార్గంతోనే సాధ్యమని, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని, రాజీనామా చేయకపోతే దద్దమ్మలుగా మిగులుతారన్నారు.

తెలంగాణకు నీ ళ్లందించే ఏకైక ప్రధాన ప్రాజెక్టు శ్రీరాంసాగర్ శిథిలావస్థకు చేరడం, ఆంధ్రా ప్రాంతానికి నీరందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు సర్వ హంగులతో రూపుదిద్దుకోవడంపై వివక్షత కనిపించిందన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దుస్థితి, తెలంగాణ వెనకబాటు తనం, బషీర్‌బాగ్ కాల్పులు ... తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాయని, తెలంగాణ ఉద్యమం పది మందితో ప్రారంభమైందని, నేడు కోట్ల జనం ఊపిరిపోస్తున్నారని.. . ప్రస్తుతం తెలంగాణ శ్రేణు లు గీత గీసి మా తెలంగాణ మాకు కావాలని అడి గే రోజు వచ్చిందని, ఇక తెలంగాణ ఆగదని కేసీఆర్
స్ప ష్టం చేశారు.

19, జనవరి 2011, బుధవారం

తెలంగాణ కోసం సీపీఐ మరో ప్రత్యేక పోరాటం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటానికి సీపీఐ ప్రత్యేక కార్యచరణతో సిద్ధమవుతోం దని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, శాసనసభా పక్షనేత గుండా మల్లేశ్ చెప్పారు.
వచ్చే పార్లమెం ట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 20వ తేదీన తె లంగాణ వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు, 24న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదు ట సామూహిక ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

నేను జగన్ వెంటే అంటున్న కాటసాని

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి పదవి ఆశించినా దక్కని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల క్యాబినేట్లలోను స్థానం దక్కకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్తూనే... తాజా రాజకీయ పరిణామాలతో జగన్ వెంట నడవాలని నిర్ణ ఇంచు కొన్నారు .

కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొం దినా క్రియాశీల స్థానం లేదన్నారు. రెకమెండేషన్లు నడిపేవారికే ఈ ప్రభుత్వంలో పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఉస్మానియా మళ్లీ ఉద్రిక్త0

రేపటి నుంచి జరగవలసిన ఓయు పిజి పరీక్షలు యథాతథంగా జరిపేందుకు రేపటి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఓయు పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు.
ఐతే ఓయూ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు వీసీ ఛాంబర్‌ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. దీంతో . పోలీసులు లాఠిచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. తెలంగాణ వచ్చేవరకు పరీక్షలు రాయమని విద్యార్థులు ఆందోళనకు దిగటంతో
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎఐఎడిఎంకెలో నటుడు కార్తీక్

నటుడు కార్తీక్ ఎఐఎడిఎంకె పార్టీ అధ్యక్షురాలు జయలలిత సమక్షంలో కార్తీక్ ఈరోజు ఎఐఎడిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో అనివార్య పరిస్తుతులని సమర్థవంతంగా ఎదుర్కోగలనన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఏడున భారత్ బంద్


మేం మళ్ళి వచ్చేసాం ...

ఇన్నాళ్ళు దీక్షా ప్రపంచంలో ఉన్న మేం మళ్ళి వచ్చేసాం ... ఎప్పటిలనీ ఆదరిస్తారని ఆసిస్తూ...
సత్య, గోపాల్