31, జనవరి 2011, సోమవారం
సోనియా ఇటలీ వెళ్ళిపో
తెలంగాణకు కాం గ్రెస్, టీడీపీలే అడ్డు
30, జనవరి 2011, ఆదివారం
పరిహారం ...ఫలహారంగా .. ఆపై పరిహాసం...
నిషా, లైలా, జల్ తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా న ష్టపోయారు. పంటతో పాటు, పెట్టుబ డి మొత్తం నీటిపాలయ్యింది. ప్రభుత్వం స్పందించి ఇ న్పుట్ సబ్సిడీ కింద ఒక్క నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్కు 5,035.1 హెక్టార్ల పంట నష్టానికిగాను రూ. 1.97 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే నష్టపరిహా రం మంజూరు నేతల కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇడమంటే మీకెప్పుడూ ఇచేసమనే అధికారుల మాతతీరీ నివ్వెర పరుస్తోంది.
నాయకుల్లారా ఏకం కండి గద్దరన్న పిలుపు
వాళ్ళు నలుగురు జగన్ పాలిట దుష్ట చతుష్టయమట
అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని.. క్లాంటి వికి చెప్పు చేతల్లో ఉన్న మేదిఆ చేసే ఆరోపణలు జనం కూడా పట్టించుకోరని అన్నారు ఆయన.
కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలి
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 'రాజకీయ జేఏసీ నైతికత - ప్రజాప్రతినిధుల రాజీనామా డిమాండ్'అనేఅంశంపై హైకోర్టు న్యాయవాది కె. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమా వేశం లో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పప్పులు ఉడకవన్న భయంతో కావాలనే కొన్ని పార్టీలు ఈ అంశాన్ని సాగదీస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, ప్రస్తుత కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీకి సంస్థలు, పార్టీలు, కమిటీల అమోదంతో ఏర్పడనందున నైతికత లేదని అన్నారు.
తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన కమిటీకి బీజేపీ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
మరో 'శివ' తీస్తాడట
బెజవాడతో రామూకున్న అనుబంధంతో 'శివ'ను తన కాలేజీ కథతోనే తీసాడు ఇక ఇప్పుడు అదే రకమైన 'బెజవాడ రౌడీలు'తో నాగచైతన్యకు కొత్త లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. విజయవాడ రౌడీ రాజకీయాల నేపద్యంలో రూపొందే ఈ చిత్రంలో తన టెక్నికల్ టీంను అనౌన్స్ చేయకపోయినా నాగచైతన్య మాత్రం నా హీరో అనేలా ఓ మెసేజ్ వదిలేసాడు. కెరీర్ మొదటి రోజులతో పోల్చుకుంటే నాగార్జున కన్నా నాగచైతన్యలో ఓ వంద రెట్లు మంచి నటుడు ఉన్నాడన్న భరోసా అయితే ప్రేక్షకులకు కలిగించాడు కనక చైతన్య తన తదుపరి సినిమాలను ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది.
తుపాకి నుంచి సేకరణ
పవన్ కళ్యాణ్ సిగ్గు పడ్డాడా?
తుపాకి నుంచి సేకరణ
వర్మా సొల్లు కాన్సెప్టు
వారాలకు వారాలు ఎవరికీ పనిలేక సినీ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోవడంతో బతుకు బండీ లాగడమే కష్టం అయ్యిందని వాపోతున్న కార్మికులకు ఇప్పుడు అయిదు రోజుల్లో అయిదుగురితో సినిమా తీస్తానని వర్మ చెబుతుంటే ఎక్కడో కాలడం సమంజసమే. 'అంతగా ఉద్ధరించాలి అనుకుంటే...నెలలకు నెలలు సినిమాలను తీస్తున్న దర్శక నిర్మాతలకు 'వన్ మంత్' క్రాష్ కోర్సు పెట్టి మెళుకువలు నేర్పించుకోవచ్చు కదా...ఈ సొల్లు కాన్సెప్టులతో మా పొట్టలు కొట్టడం దేనికో' అంటూ ఓ సినీ నిరుద్యోగి వర్మపై కాటేసాడు.
ఇప్పుడే ఇలా కోప్పడుతుంటే అసలు 'దొంగల ముఠా'లో విషయం ఎంతో చూసిన తరువాత ఇంకెలా మాట్లాడతారో మరి?
తుపాకి నుంచి సేకరణ
రవితేజ 'నిప్పా' లేక 'ఉప్పా'?
నా స్పీడును అందుకోవాలంటే వీలైనంత తొందరలో సంపూర్ణమైన స్క్రిప్టుతో రావాలని గుణకు సూచించిన రవితేజ, సినిమాకు 'నిప్పు' అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసాడట. కథ ఎలాగు ఓకే అయ్యింది కాబట్టి, నా 'కత్తి'ని దొబ్బెసారు బాబోయ్ అంటూ ఆ మధ్య ఏడ్చేసిన గుణశేఖర్ ఈ 'నిప్పు'ను కూడా ఇంకెవరో ఆర్పేయకముందే, సినిమా మొదలెట్టి అది 'నిప్పో' లేక 'ఉప్పో' తేల్చేస్తే బాగుంటుంది.
తుపాకి నుంచి సేకరణ
బూజు దులుపుతున్న కమల్ హాసన్
అప్పటి ఈ సినిమా క్లిప్పింగులు, స్క్రిప్టు తెప్పించుకొని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మునిగిపోయాడు. మదురై సంస్థానం, పోలీగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభై కోట్ల పైనే పెట్టుబడి కావాల్సి రావడంతో అప్పుడు సినిమాను నిలిపెసాడు. రజినీకాంత్ 'రోబో' సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవడంతో మళ్ళీ 'మరుదనాయగం'కు కొత్త ఊపిరి ఊదేందుకు సిద్ధమయ్యాడు.
'మన్మథ బాణం' తుస్సుమంది ఇక ఈ 'మరుదనాయగం' ఏమంటుందో?
తుపాకి నుంచి సేకరణ
జిప్పులు తీసి రేప్ చేయమన్నాడు
సినిమాలో నటించడం కాదు పాత్రలో జీవించాలి అని చెప్పే దర్శకుడి వద్ద మన్నలేక కొందరు ఆర్టిస్టులు అప్పటికే పారిపోయారు. చివరగా ఆ గ్యాంగ్ రేప్ దృశ్యం తీయాల్సిన సమయానికి పాత్రధారులని ప్యాంటు జిప్పులు తెరిచిపెట్టి కెమెరా ముందు చండాలమైన పోజుల్లో నిలబడమనేసరికి వణుకుపుట్టి, 'మనం తీసేది హిందీ సినిమానా లేక ఇంగ్లీష్ బూతు సినిమానా' అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టి సదరు ఆర్టిస్టులు వెళ్ళిపోయారు.
మిగిలిన వాళ్ళతో బాడీ డబల్ ఉపయోగించి సినిమాను కంప్లీట్ చేసే మొన్నే జనాల మీదకి ఈ 'హాస్టల్'ను వదిలారు.
తుపాకి నుంచి సేకరణ
సెక్స్ చేసినా ఆమెకు సింపతీ దొరికింది
సినిమాల్లో ఏడుపుగొట్టు పాత్రల్లో జీవించేసిన యమునకు ఇంకా ఇక్కడ సింపతీ ఫాలోయింగ్ ఉందంటే అవి ఆమె చేసిన 'పుట్టింటి పట్టుచీర, మామగారు, సూరిగాడు' లాంటి చిత్రాల వల్లే అనుకోవచ్చు. ఏదేమైనా తెర చాటు భాగోతాలు నడిపే నాయికామణులకు పోలీసుల కంట పడకుండా ఉండడానికి ఇంకొన్ని జాగ్రత్తలు అవసరమేనంటూ చూపిన దృష్టాంతాలు ఇవి.
వీళ్ళు అమ్ముకోకుండా బతకలేరు వాళ్ళు పట్టుకోకుండా ఉండలేరు.ఏమంటారు?
తుపాకి నుంచి సేకరణ
మామను మరిపించేసాడు
'ఘరానా బుల్లోడు'లోని 'భీమవరం బుల్లోడా...' హిట్టు పాటను రీమిక్స్ చేసి 'రాజ్' సినిమాలో యూజ్ చేసుకున్న సుమంత్ అక్కడ నాగ్ కేవలం ఆమనితో మాత్రమె డ్యాన్సులు కడితే ఇక్కడ హాట్ హాట్ ప్రియమణి, విమలా రామన్లను చంకలో వేసుకొని మామను మరిపించే జోరులో కన్పిస్తున్నాడు.
తుపాకి నుంచి సేకరణ
కెరీర్ జీవన్మరణ సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది.
ఇద్దరు హీరోయిన్లను కంపు చేసి వదిలారు
సుమారుగా పదిహేను కోట్లకు పైనే నల్ల ధనం ఉందని ఇన్ కం ట్యాక్స్ వాళ్ళు డిక్లేర్ చేసినా పెద్దగా బాధ పాడనీ ప్రియాంక తన ఇంట్లో ఆ రోజు రాత్రి షాహిద్ ఉన్నాడన్న వార్తకే ఎక్కువ ప్రాముఖ్యత రావడంతో విషయం మొత్తం కంపు కంపై పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని బాధ పడిపోతుంది.
అదే రోజు ఇన్ కం ట్యాక్స్ దాడుల్లో దొరికిపోయిన కత్రిన కైఫ్ తెలివిగల పిల్ల కాబట్టి తన ఇంట్లో ఏ మగాన్ని ఉంచుకోలేదు. మొత్తం మీద ఇన్ కం ట్యాక్స్ దెబ్బలకు ఇద్దరి ఇమేజి కంపు కంపైంది.
తుపాకి నుంచి సేకరణ
బీచులో పిచ్చెక్కించే నల్ల ఊర్మిళ
ఒక్క క్లీవీజ్ షో చేస్తే కాదంటారా ఇప్పుడు బీచులో రంగీలా ఊర్మిళలాగా కిందా పైనా అంతా చూపించి ఊపేస్తే ఏం చేస్తారో చూస్తా అంటూ 'రాజ్'లో బీచ్ సాంగ్ కోసం రెచ్చిపోయింది. సుమంత్ పై నమ్మకముంటే సరిపోద్దా? నన్ను నమ్ముకుంటే ఓపెనింగ్స్ అదర గొడతా అంటూ అప్పట్లో 'ద్రోణ'లో బికినితో నిరూపించిన ప్రియమణి మళ్ళీ అంత మించిన మసాలాతో వస్తున్న చిత్రం 'రాజ్.' ట్రేలర్లతోనే మతి పోగోడుతున్న ప్రియమణి రేపు సినిమా విడుదలయ్యాక 'నల్ల ఊర్మిళ' అన్న బిరుదు కూడా సొంతం చేసుకుంటా అంటోంది. ఇంకొద్ది రోజులాగితే ఈ ఆరబోత సంగతి ఆ ఊర్మిళ సంగతి తేలిపోతుంది.
సల్మాన్ అది పెడితే పవన్ ఇది పెట్టాడు
'దబంగ్'కి రీ-ప్రింటులాగా 'గబ్బర్ సింగ్'ని తయారు చేసేందుకు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బాగానే కష్టపడుతున్నారు. 'దబంగ్' మొదటి పోస్టర్ విడుదలలో సల్మాన్ ఖాన్ వీపు చూపిస్తూ కళ్ళ జోళ్ళు పోలీస్ డ్రెస్ కాలర్ కి తగిలిస్తే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మొదటి పోస్టర్లో అదే వీపు చూపించి కళ్ళ జోళ్ళకి బదులుగా ఓ గన్నుని బెల్టులో చెక్కుకొని కనపడ్డాడు. అబ్బో ఎంత క్రియేటివిటీ...అంటూ దీనికే మనం అవాక్కయితే రేపు సినిమాలో ఇంకెన్ని చమత్కారాలు చేస్తారో అని అప్పుడే అభిమానుల్లె ఓ రకమైన దడ దడ మొదలైంది.
బయటికి కనిపించరు గానీ అందరికీ పవన్ కళ్యాణ్ కళాపోషణ మీద ఏదో ఓ మూల డౌట్ కెలుకుతూనే ఉంటుంది.
తుపాకి నుంచి సేకరణ
చాప కింద చేరిన నాగచైతన్య
సుకుమార్ 'ఐ లవ్ యు'లో లవర్ బాయ్ గా, వెంటనే అజయ్ భూయాన్ దర్శకత్వంలో యాక్షన్ హీరోగా మరో పక్క వర్మ 'బెజవాడ రౌడీలు'లో పూర్తి రగ్గుడ్ క్యారక్టర్ అటు తర్వాత తాత రామానాయుడు చిత్రంలో ఫ్యామిలీ హీరోగానే కాక 'డాన్ శీను' దర్శకుడు మలినేని గోపీచంద్ చేతుల మీదుగా ఇంకో మాస్ మసాలా చిత్రానికి కూడా చైతు ఓకే చెప్పేశాడట. సినిమా సినిమాకీ చైతు వేరియేషన్ చూస్తుంటే నాగార్జున తన కొడుకు కోసం పక్కా ప్లాన్ రెడీ చేసినట్టే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ చైతు.
తుపాకి నుంచి సేకరణ
రామ్ చరణ్ కిం కర్తవ్యం?
'మగధీర' అంతోటి సినిమా కాకపోయినా ఓ మోస్తారు హిట్టిచ్చే దర్శకుడు కంటికి కనపడితే వెంటనే మెగా కాంపౌండ్ వద్దకు తరలిస్తే మీకు తగిన పారితోషికాలు ఇవ్వబడతాయి అన్నరేంజులో కథల కోసం, దర్శకుల కోసం రామ్ చరణ్ వేట సాగుతోందట. సమయానికి ఒక్క బోయపాటి, పైడిపల్లి వంశీ తప్ప పెద్ద దర్శకులెవరు ఖాళీగా లేకపోవడంతో అరవం దర్శకుల మీదా ఓ కన్నేశారు. అయినా ఫలితం లేదు. వయసుకు మించిన అంచనాలతో అభిమానుల నుండి వత్తిడి, ఇమేజి చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నాలు, ఎటువంటి కథతో ముందుకు వెళ్ళాలో తెలియని అయోమయం...అన్నీ వెరసి రామ్ చరణ్ పైన విపరీతమైన ప్రెజర్. ఇక ఇన్ని జయించి కొత్త కథ దొరికేదేప్పుడో, కొత్త సినిమా స్టార్ట్ అయ్యేదేప్పుడో, మళ్ళీ రామ్ చరణ్ బిజీ అయ్యేదేప్పుడో?
తుపాకి నుంచి సేకరణ
చిరంజీవి మీదే కన్నేసింది
ఆల్రెడీ మెగా కుటుంబంలో అందరితో నటించేసిన కాజల్ ఇక మెగా స్టార్ ఒక్కడితో చేస్తే చరిత్రలో ఏ హీరోయిన్ దక్కించుకొని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆరు నూరైనా పవర్ స్టార్ అయిపోగానే మెగా స్టార్ పని పట్టేందుకు ఇప్పటి నుండే సీక్రెట్ స్కెచులు గీస్తోందట. ఎలాగు చరణ్, అర్జున్, శిరీష్ కాజల్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడో సారి ఇప్పుడో సారి చిరంజీవికి కనపడితే ఏదో ఓ మూమెంటులో దొరక్కపోతాడా అన్నది కాజల్ కంత్రీ ప్లాన్ కాబోలు!
తుపాకి నుంచి సేకరణ
ఆరోగ్యశ్రీ దుర్వినియోగానికి నిదర్శనం
వివరాల్లోకి వెళ్తే.. కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ జ్వరంతో బాధపడు తూ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గత ఏడాది అక్టోబరు 18న చేరింది. 22నాటికే సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు కావడంతో బెబెల్తీన కుటుంబ సబ్యులు ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసారు. చికిత్సకు ప్రభుత్వ అనుమతి 23na వచ్చిన మరునాడే 24న భవాని మృతిచెందింది. మరణ ధృవపత్రాలు కూడా కుటుంబీకులకు తీసుకున్నారు. అయితే ఆమె మరణించిన వారం తర్వాత అక్టోబర్ 30న శస్త్రచికిత్స చేశామంటూ ఇప్పుడు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు పరామర్శ. కి రావడం ఆరోగ్యశ్రీ పథకంలో నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి .
మృతి చెందినా..ఆరోగ్యం నయమైందని ఆరోగ్యశ్రీ డాబు
నిధులు లేకుండా బాధ్యతలు ఎందుకో?
మంజూరైన నిధులను ఖర్చు చేయకుండానే ప్రజాప్రతినిధులు, అధికారులు అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో పీహెచ్సీల అభివృద్ధి నిధులను ప్రజాప్రతినిధులు సొంతానికి వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా నిధులు ఖర్చు కాకుండా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్య, శానిటేషన్ పనుల కోసం ప్రతి సంవత్సరం ఆరోగ్య ఉప కేంద్రాలకు ప్రతి ఏడాది అన్టైడ్ నిధుల కింద రూ.10 వేలు ఇస్తున్నారు. అయితే, చల్ల వాటికి ఈ ఏడాది ఇంకా ఒక్క పైసా మంజూరు కాలేదు. కానీ విచిత్రంగా పీహెచ్సీలకు మంజూరవుతున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిధుల బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఇటీవల జీఓను జారీ చే సి ప్రభుత్వం చేతులు దులుపు కావటంతో నిధులు లేకుండా బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఇటు వైద్యులు, అటు ఎంపీడీఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తనికెళ్ల భరణికి వేటూరి సాహితీపీఠం అవార్డు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కులానికి శ్రీనాథుడు , మసక మసక చీకటిలో, గసగసాల కౌగిలి అంటూ ఇద్దరు ప్రేమికులను సంగం సగం అంటూ పదాలను తిరగేసి గస గసాలుగా పలికించిన గొప్ప సినీకవి వేటూరి అని అన్నారు. సినీ సాహితీలోకం లో తనదైనశైలిలో రాతలు రాసి నావపై వెళ్ళిపోయిన వేటూరి అదృష్టశాలని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కి తాజా ఉదాహరణ
ప్రస్తుతం జగన్ ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం తగ్గిన నేపథ్యంలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పితాని, ఎమ్మెల్యే టీవీ రామారావు మధ్య రహస్యంగా మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
జగన్కు జైకొట్టాలంటూ రఘువీరాపై దాడి
కేసీఆర్ అందుకు రెడీ ఐతే నేను రాజీనామకి రెడీ
కిరణ్కుమార్రెడ్డి పరిస్థితి దయనీయం
ఎంఐఎం తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్ఎస్ దుష్ర్పచారం
ముస్లింల పేర దోపిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిరాజ్ఖాద్రి హెచ్చరించారు
రవితేజకు తొందర ఎందుకంటే..?
తుపాకి నుంచి సేకరణ
నా పెదవితో ఆడుకోకండి
తుపాకి నుంచి సేకరణ
అనుష్క కన్నా కాజల్ కు అవి ఎక్కువే
పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే చాలు జీవితానికి ఇంకేం కావాలి అని ఫీల్ అవుతున్న ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు గానీ ఇప్పటికైతే కాజల్ పోటీలో ముందుందట. అనుష్కకు సీనియారిటీ ఉన్నా, కాజల్ తెలివిగా మెగా ఫ్యామిలీతో నడిపిన స్పెషల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం ఆమెకు ఎకస్ట్రా బెనిఫిట్ అవుతున్నాయి. రామ్ చరణ్ తో 'మగధీర, మెరుపు'; అల్లు అర్జున్ తో 'ఆర్య 2' మాత్రమే కాక బుల్లోడు అల్లు శిరీష్ కూడా కాజల్ కు మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్ తన వైపే మొగ్గు చూపుతాడని కాజల్ భావిస్తోంది.
ఇక అనుష్కకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ 'స్టాలిన్'తోనే సరిపోయింది. అన్నింట్లో తక్కువైనా ఈ లింకుల విషయాల్లో కాజల్ కు అనుష్క కన్నా ఎక్కువే ఉండడంతో ఇక పవన్ సరసన పావనమై పోవడానికి అప్పుడే అల్లాడిపోతుందట.
తుపాకి నుంచి సేకరణ
'బాబాయ్ అబ్బాయ్' దెబ్బలకు భస్మం
తుపాకి నుంచి సేకరణ
కమల్ పై కన్నేసిన బాలకృష్ణ
గత రెండు మూడేళ్ళుగా నందమూరి అందగాడి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే అసలు సోలో హీరోగా సింగిల్ పాత్రతో చేసిన సినిమాలు ఒకటీ అరా మించి లేవు. అన్నింటిలోను డబుల్ యాక్షన్ పాత్రలే ఎక్కువ. మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, సింహా, పరమ వీర చక్ర...ఇలా అన్నింటిలోను బాలకృష్ణ డబల్ ఫోజులే. ఇక పరుచూరి మురళి దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రంలోనైతే ఏకంగా ట్రిపుల్ యాక్షన్ చేసి చింపేయబోతున్నాడు.
బాలకృష్ణ తంతు చూస్తుంటే రానున్న కొద్దిరోజుల్లోనే ఏదో ఓ సినిమాలో పదకొండు పాత్రలేసి కమల్ హాసన్ 'దశావతారం'కి దశదినకర్మ పెట్టేస్తాడో ఏమో అంటున్నారు అభిమానులు. బాలకృష్ణ అంతటి ఘనాపాటి అన్న విషయం మనకు తెలియంది కాదనుకో!
తుపాకి నుంచి సేకరణ
దిల్ రాజే ఇప్పుడు అతనికి బెస్ట్ ఫ్రెండ్
మాస్ హీరో అవ్వాలి అన్న కల హీరోలందరికీ ఉన్నా ఎవరికి ఏం చేతనవుతుందో అది చేసుకొని ఉన్నంతలోనే తృప్తి పడుతుంటే ఏటికి ఎదురీదినట్టు సిద్ధార్థ్ ధీరుడిలా ఫీలై ఆటాడేసుకోవాలి అనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు తగిన శాస్తి చేసి పంపారు. రోజులు దగ్గర పడ్డాయి అనుకున్న తరుణంలో మళ్ళీ దిల్ రాజు నుండి ఫోన్ రావడంతో 'ఓ మై ఫ్రెండ్' అంటూ ప్రేమ కురిపించేసాడు. ఫిబ్రవరిలో మరో 'బొమ్మరిల్లు'ను మొదలెడదాం అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. వేణు శ్రీరాం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న 'ఓ మై ఫ్రెండ్'కు 'ఓ మై డార్లింగ్' అమృతా రావుగా ఫైనల్ అయిపొయింది.
తుపాకి నుంచి సేకరణ
సునీల్ సంక నాకిపోతాడా
తుపాకి నుంచి సేకరణ
ఈమెది కూడా చిరు ఖాతాలోనే వేసేదా?
చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?
తుపాకి నుంచి సేకరణ
దాసరి పుండు మీద 'మిరపకారం' చల్లాడు
నిర్మాత సి.కళ్యాణ్ పరమ కలెక్షన్ల గూర్చి పట్టించుకోవడమే మానేసి పోలీసుల చుట్టూ తిరుగుతుంటే తన సినిమా మీద మమకారం చావని దాసరి అడపాదడపా టీవీల్లో కనపడుతూ ఎప్పుడో పడుకున్న దాన్ని లేపే విఫలయత్నాలు చేస్తున్నాడు. పరమవీరచక్రకు సరైన సినిమా హాళ్ళు ఇవ్వడంలో అల్లు అరవింద్ వర్గం గీతా ఫిలిమ్స్ ద్వారా రాజకీయం చేసిందంటూ దాసరి వర్గం చిర్రుబుర్రులాడితే, దీనికి సంబంధించి అల్లు శిరీష్ పిల్ల బుద్ధులను మరోసారి ట్విట్టర్లో ప్రదర్శించేసాడు.
'మన గీతా ఫిలిమ్స్ మీద విడుదలైన ప్రతి సినిమాకు మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి కలెక్షన్లు రాబడతాయి. సినిమా ఫ్లాపైనా కలెక్షన్లు హిట్టుకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ మిరపకాయ' అంటూ మిరపకారం చల్లి వదిలేసాడు. అసలే అల్లు అన్నా గీతా అన్నా కుల్లుకుంటున్న దాసరి మరి ఈ వాగుడుకాయని కూడా పట్టించుకుంటాడా?
తుపాకి నుంచి సేకరణ
29, జనవరి 2011, శనివారం
"మిరపకాయ్"2 వీక్స్ కలెక్షన్స్
ఆ వివరాలు మీకోసం.
నైజాం - 6,75,23,000
సీడెడ్ - 4,30,04,000
కృష్ణా - 1,40,00,000
గుంటూరు - 2,01,00,000
నెల్లూరు - 92,00,000
వైజాగ్ - 2,10,08,000
ఈస్ట్ - 1,60,20,000
వెస్ట్ - 1,30,15,000
ఓవర్సీస్ - 2,40,60,000
కర్ణాటక - 1,64,25,000
ఒరిస్సా - 28,85,000
తమిళనాడు - 32,00,000
ఈ విధంగా "మిరపకాయ్" చిత్రం రెండు వారాలకు గాను 25 కోట్ల,నాలుగు లక్షల,నలభై వేలు వసూలుచేసిందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేస్తూ, ఇమతటి ఘనవిజయం అందించిన ఆంధ్ర ప్రేక్షకులకూ, తమ హీరో రవితేజకూ, దర్శకుడు హరీష్ శంకర్ కూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
బొడ్డులో చీమ సుందరికి మొగుడు కావాలట
న్యూ యార్క్ లోని ఓ లోకల్ చానల్ నడుపుతున్న మ్యాట్రిమోనియల్ ప్రోగ్రాములో ఓ జ్యూయిష్ కోటీశ్వరున్ని పడగొట్టేందుకు అంకిత ఆడుతున్న అబద్ధాలు యౌ ట్యూబ్ సాక్షిగా బయటపడ్డాయి. తనకు తాను ఓ పాపులర్ బాలివుడ్ నటినని కోటీశ్వరుడైన మొగుడి కోసం గొప్పలు బొంకిన అంకిత మగాన్నైతే పట్టిందో లేదో గాని అక్కడున్న తెలుగు వారికి మాత్రం అడ్డంగా బుక్కయి పోయింది.
ఇంతకీ ఈమె హిందీ సినిమాల్లో ఎప్పుడు నటించింది అని అందరు బుర్రలు గోక్కుంటుంటే, అంకిత పెద్ద అబద్దాలకోరు అని ఏనాడు హీరో నవదీప్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. అమెరికా మొగుడేనా లేక ఇండియా వాడయినా సరిపోతుందా రస్నా పిల్లా?
తుపాకి నుంచి సేకరణ
ఈమె కూడా గర్భవతే
ఇంతకీ ఈ ప్రీతి ఎవరంటే పవన్ కళ్యాణ్ 'తమ్ముడు'లో డీసెంట్ యాక్టింగ్ చేసి తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబు చేతుల్లో నలిగిపోయిన బ్యూటి. పర్వీన్ దబాస్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన ప్రీతికి ఇది మొదటి కాన్పు కావటంతో జాగ్రత్తగా ఉన్నానని, అందుకే డెలివరి డేట్ ఎవరికీ చెప్పటం లేదని మీడియాకి ఒప్పుకుంది. ఒకనాడు హీరోయిన్లుగా నటించిన అందగత్తెలందరికీ ఈ మధ్య అమ్మాయిలే పుడుతుండడం ఇంకో కొసమెరుపు.
బికినీకి రెడీ అవాల్సిందే
మొన్నే ఫ్రెష్షుగా దిగిన దీక్ష సేథ్ కూడా ఈ పనికిరాని లిస్టులో చేరిపోయింది. వేదం, మిరపకాయలలో చిన్న పాత్రల్లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనపడేసరికి విషయం ఉందని పొరపాటు పడ్డ దర్శక నిర్మాతలకు తాను కూడా 'బెబ్బే'నన్న సంగతి 'వాంటెడ్'తో చెప్పేసింది. ముఖంలో ఏ భావమూ పలకని హీరోయిన్లు అందుకునే పాత పాట స్కిన్ షో. దీక్షా సేథ్ కూడా అంగాంగ ప్రదర్శనకు మొహమాటం చెప్పే అడ్డంకులు ఏమీ పెట్టుకోవట్లేదు.
'మా అమ్మకి డబ్బులు కట్టుకోండి. నాకు బికిని చుట్టుకోండి' అంటూ అప్పుడే ఆఫర్లు మొదలెట్టేసింది. 'వేదం'లో చూపిన దానికన్నా మిగిలినవి ఏమైనా ఉంటె దర్శకులు ట్రై చేసుకోవచ్చు.
తుపాకి నుంచి సేకరణ
ఇలియానాను నానపెడుతున్నారు
అప్పుడో ఇప్పుడో వర్మానే ఇలియానాను గోకుతుంటే ఊహించుకోవడం తప్ప సరైన పోస్టర్ ఒక్కటి కూడా బయటకి వదల్లేదు అంటే పూరీ ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. వేసవిలో విడుదల అంటూ ఇప్పటికైతే చెప్పారు గానీ మళ్ళీ ఏం తేడా చేస్తారో అని ప్రేక్షకులు అనుమానిస్తుంటే, మీకు ఇలియానాను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటూ యూనిట్ సభ్యులు కూడా తమ వంతు డప్పేస్తున్నారు.
ఇంతలా ఊరిస్తూ, నానపెడుతుంటే ఇలియానా మాత్రం నాకేమి తెలియదన్నట్లుగా నవ్వేసి ఊరుకుంటోంది.
తుపాకి నుంచి సేకరణ
పవన్ కళ్యాణ్ భజన మండలి
'సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అంతా అన్నయ్య (చిరంజీవి అనుకునేరు కాదు రవితేజ అన్నయ్య) ఎనర్జీ మహిమే. అసలు మా అన్నయ్య అంటే. ......' అంటూ ఎక్కడ దొరికితే అక్కడ రవితేజను ఆకాశానికి ఎత్తుకుంటున్న హరీష్ దగ్గర దర్శకత్వం ఏమో గానీ తనని తాను మార్కెట్ చేసుకునే తెలివితేటలు ఎక్కువేనట. ఎప్పుడు లేనిది రవితేజకు కూడా ఓ భజన మండలిని స్థాపించిన హరీష్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ భజన మండలిలో మొన్నే సభ్యత్వం పుచ్చుకున్నాడట.
ఒక్కసారి షూటింగ్ ముహూర్తం పెట్టారంటే అక్కడి నుండి ప్రతిరోజు సామూహిక భజనలు, హరికథలు, బుర్రకథలు రెగ్యులర్ గా నిర్వహించి 'గబ్బర్ సింగ్' అయిపోయేలోపు ఎలాగైనా భజన మండలి చైర్మన్ పోస్టు కొట్టేసి అక్కడి నుండి మెగా భజన మండలిలో ప్రవేశం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడట. అంటే మిరపకాయ పబ్లిసిటిలో భాగంగా ఆల్రెడీ చాలా చోట్ల మెగా కీర్తనలు పాడేసాడు అనుకోండి.
తుపాకి నుంచి సేకరణ
గోపీచంద్, కృష్ణవంశీ - ఎవరు ఎవరిని మారుస్తారో?
మహాత్మా, శశిరేఖా పరిణయంలాంటి సినిమాలు తీసి ఎటూ కొరగాకుండా పోయాడు. కుటుంబ కథా చిత్రాలను, యువతను ఆకట్టుకునే చిత్రాలను, సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రాలను...ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జోనర్లలోను తన మార్క్ చూపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఏ కథనైనా ఒకే యాక్షన్ కథలా ఫీలయ్యే గోపీచంద్ తో సినిమా ఒప్పుకున్నాడంటే ఎలా ఉండబోతుందో అన్న ఉత్సూకత స్టార్ట్ అయ్యింది.
'వాంటెడ్'తో మోస్ట్ అన్ వాంటెడ్ హీరోల జాబితాలో చేరిపోయిన గోపీచంద్ మరి కృష్ణవంశీనే మారుస్తాడో లేక రివర్స్ జరిగే చాన్సులు ఏమైనా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
తుపాకి నుంచి సేకరణ
జూనియర్ ఎన్టీయార్ గుడ్డి వాడయ్యాడా?
ఎన్ని కళ్ళైనా సరిపోవు అన్న మా బుడ్డోడికి బాలయ్య దెబ్బతో ఉన్న ఆ రెండు కళ్ళూ పోయినట్టున్నాయి అంటు అభిమానులు భయపడిపోతున్నారు. అవును మరి, ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే జూనియర్ 'పరమవీరచక్ర' విడుదలకు కొద్ది రోజుల ముందు నుండి సుమారు నెల రోజులుగా కనపడుటలేదు. అభిమానులను కనీసం బాబాయ్ సినిమా రిపోర్టు అడగడానికైనా వస్తాడనుకుంటే ఆ ధైర్యం కూడా లేకుండా పోయింది.
ఇంతకీ జూనియర్ ఎన్టీయార్ ఎక్కడున్నట్టు, అసలు కళ్లున్నాయా లేక దాసరి ధాటికి....? ఇక్కడ అంతా కుషలమే. నీ వైపు నుండి అంతా కుషలమైతే వెంటనే ట్విట్టర్ ద్వారా యోగక్షేమాలు తెలపగలవు...ఇట్లు నీ అభిమానులు. సరిపోతుందిగా బ్రదర్స్. ఎనీ డౌట్స్?
తుపాకి నుంచి సేకరణ
ఆంటీ కొత్త బిజినెస్ మొదలెట్టింది
ఇద్దరు పిల్లల తల్లైనా ఫీల్దుని వదిలి ఉండలేక అమెరికా నుండి ముంబైలో ఊడిపడ్డ మాధురి సినిమాలను అటుంచి బుల్లి తెర మీద మాత్రం రాణించే సూచనలు కనపడుతున్నాయి. వచ్చీరాగానే ఓ రియాలిటీ షోలో ఈమె చేసిన నృత్యం మేటి కొరియోగ్రాఫర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
మాధురి అంతటి అల్టిమేట్ డ్యాన్సర్ లేదు అన్నది కన్ఫర్మ్ అయిపొయింది కాబట్టి ఇక రానున్న కొత్తతరాలకి మన నృత్యం పట్ల అవగాహన కలిగించేందుకు వరల్డ్ వైడ్ డ్యాన్సు స్కూళ్ళను స్టార్ట్ చేసి దీన్ని కొత్త రకం బిజినెస్ లాగా రూపొందించాలని పక్కా ప్రణాళికతో ముంబైలో వర్క్ మొదలెట్టింది. మల్లెతీగ లాంటి నడుమును మెరుపుతీగ లాగా ఊపడం చూసిన అభిమానులు ఇక మున్ముందు మాధురిలో ఓ టీచరమ్మను చూస్తారు.
సిద్ధార్థ బావ బుద్ది మారదా?
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేసింది మొదలు చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వరకు హిట్టైనా ఫట్టైనా కొత్త దర్శకుడు ఫార్ములా మాత్రం వదలలేదు. ఇకనైనా బుద్ది తెచ్చుకొని సీనియర్లకు కూడా చాన్సులివ్వు అని ఎందరు చెప్పినా వినకుండా '180'కి జయేంద్రని, 'ఓ మై ఫ్రెండ్'తో వేణు శ్రీరాం అనే ఇద్దరు దర్శకులని తెరకు పరిచయం చేయబోతున్నాడు.
జయాపజయాలు ఎలాగున్నా సిద్ధార్థ్ అనుసరిస్తున్న వైఖరి మాత్రం కొందరికి ఇబ్బందిగా ఉన్నా కొత్తవారికి మాత్రం ఉత్సాహంగా ఉంది. మణిరత్నం, శంకర్ బడి నుండి వచ్చాడు కాబట్టి కొత్త వారిలో ఉండే కసి పైన సిద్ధార్థకు మంచి గురి ఉంది.
తుపాకి నుంచి సేకరణ
2011 జనగణన గాలికొదిలేసి స్తానిక ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం
బీసీ, మహిళలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్న డిమాండ్తో పాటు జనగణన పూర్తి అయితే తమకు తప్పక ప్రాతినిథ్యం పెరుగుతుందని వివిధ వర్గాలు పెట్టుకొన్న ఆశలు ప్రభుత్వ యోచనతో అడియాశలయ్యే పరిస్థితి ఏర్పడింది. మునిసిపల్ ఎన్నికలనే ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు ఆ శాఖ ఉత్సాహం చూపు తూ... 2006 రిజర్వేషన్లనే ప్రాతిపదికగా తీసుకొంటూ సన్నద్ధం అవుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.
కాంగ్రెస్ ప్రతినిధులే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం పద్దతి కాదు
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు, శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనలు కాక మరో ప్రతిపాదన లేదni, తెలంగాణపై ఏ నిర్ణయమైన కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకం
వసూళ్ల పార్టీగా మారిన టీఆర్ఎస్
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం చేయాలనీ హై కోర్టుకు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఒక భాగాన్ని రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఇది రాజ్యాంగంలోని అధికరణం 21కి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
28, జనవరి 2011, శుక్రవారం
ప్రతిపక్షానికి ఆధైర్యం లేదని అనడం మంచిది కాదు
రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎన్నికలను కోరుకోవడం లేదని మాజీముఖ్యమంత్రి డాక్టర్ కె రోశయ్య అన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదన్నారు.మళ్ళీఎన్నికలు వస్తే ప్రజలపై మరింత భారం పడుతుందని , ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనికొంతమంది వ్యాఖ్యానించడం, ప్రతిపక్షానికి ఆధైర్యం లేదనిఅనడం మంచిది కాదన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలుసంయమనంతో వ్యవహరించాలన్నారు.
జగ్గారెడ్డి ఎక్కడ కనిపించినా తరిమికొట్టాలి : తెరాస పిలుపు
విద్యార్ధి, యువత ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకుంటున్నాయని, శ్రీకృష్ణ కమిటీ అంతా బోగసని, కమిటీ సభ్యులు ఆంధ్రనాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి చీడ పురుగులు తెలంగాణకు అడ్డం కి అలంటి వారిని ఎక్కడ కనిపించినా తరిమికొట్టాల''ని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
రజాకార్ల జమానాను తలపిస్తున్న పోలీసులు
సమావే శం జరుగుతున్న సమీప ప్రాంతంలో తెలంగాణ ముచ్చట వినబడితే చాలు తెలంగాణ అన్న వారిని పట్టుకుని స్టేషన్కు తరలిస్తున్నారు. దీంతో చాలా మంది రచ్చబండ వద్దకు రావడానికి జంకుతున్నారు. మహిళలు పూర్తిగా భయపడుతున్నారు. వందేమాతరం అంటే బ్రిటిష్వాళ్ళు భారతీయులను పట్టుకుపోయినట్లు ప్రస్తుతం జై తెలంగాణ అంటే పాపం అన్నట్లుగా మారిందని, ఒకప్పటి రజాకార్ల జమానాను తలపిస్తోందని వృద్ధులు వాపోతున్నారు.
రచ్చబండకు దూరంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు
టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చబండను బహిష్కరించగా పలు చోట్ల తప్పని స్తితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతూ ప్రజల నిరసనలు చవిచూస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని బహిస్కరించి చాల చోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించ గా... వి ద్యార్థులు శుక్రవారం నుంచి జరగుటున్న పరీక్షలను బహిష్కరించాలని నిర్ణ యి0చి తమ హాల్ టికెట్స్ చేపేసి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు, కొనసాగుతున్నై.
శ్రీవారి ప్రసాదాల ధరలు పెంపు
ధరల పెంపులో లడ్డూను మినహాయించారు. లడ్డూ ధర యధాతథంగా ఉంటుంది.
పరమ వీర చక్ర సెన్సార్ కట్స్
దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో తేజా సినిమా పతాకం పై రూపొందిన చిత్రం 'పరమ వీర చక్ర'. అమీషా పటేల్, నేహా ధూపియా, షీలా, జయసుధ, మురళీమోహన్, విజయ్చందర్, విజయ్కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ ముఖ్య తారాగణం. సి. కళ్యాణ్ నిర్మించిన 'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్తో యుఎ సర్టిఫికెట్ని 6 కట్స్తో 31-12-2010న జారీ చేసారు.
1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్ నెం 66) బాంబ్ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.
2. తొమ్మిదవ రీలులో (సీన్ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్', భారత్ కి కుత్తే' పదాలను తొలగించారు.
3. అయిదు ఆరు రీళ్లలో (సీన్ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్తో విలన్ అన్న డైలాగ్ని కత్తిరించారు.
4. పదిహేనవ రీలులో (సీన్ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్ని తొలగించారు.
5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్ కుమారునికి ఎ.కె.47 గన్ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.
6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్ని తొలగించారు.
16 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 12-1-11 న విడుదల అయింది.
ఇక పోలీస్స్టేషనే కోర్టు
ప్రస్తుతం పోలీసులు పలు కేసులకు సంబంధించి నిందితులను ఆయా కోర్టులకు తీసుకువెళితే సంబంధిత న్యాయమూర్తులు కొన్ని కేసులను తమ పరిధి కావంటూ అప్పుడే తిప్పిపంపడంతో కేసుల పరిష్కారానికి పోలీసులే చొరవ చూపాల్సి న పరిస్థితి ఏర్పడింది.
భారత శిక్షా స్మృతిలో 511, 89 సెక్షన్లలో మాత్రమే ఏడు సంవత్సరాల పైబడి ముద్దాయిలకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మిగిలిన కేసుల కు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోనే స్టేషన్ ష్యూరిటీల ఆధారంగా కొత్త నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా పోలీసులకు పని భారం తీవ్రతరం కానుంది.
ఈ కొత్త చ ట్టం అమలులోకి రావడం వల్ల పోలీసులకు బాగా పని పెరిగినా, ఇక న్యా యవాదుల ఉనికికే ప్రశ్నార్ధకంగా మా రింది. కొత్త నిబంధనల నేపధ్యంలో కో ర్టుల్లో కేసుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరకొ ర కేసులకు పరిమితమైన న్యాయవాదులు పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. అంతేకాక ఈ కొత్త చట్టం అ మలు వల్ల పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది న్యాయవాదుల వా దన.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం
నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వం ఇవ్వం అంటున్న రాహుల్
యువతరం రాజకీయాల్లో చేరాలని, రాజకీయ విధానాన్ని మార్చాలని , దేశం కోసం, పార్టీ కోసం కష్టించి, నిజాయితీగా పనిచేసిన వారికే యువజన కాంగ్రెస్ పదవులు లభిస్తాయన్నారు. నేర చరిత్ర గలిగిన వారి సభ్యత్వాన్ని నిరాకరిస్తామని పేర్కొన్నారు. మరి ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో సాధ్యమేనా? ఇప్పటి వరకు నేర చరిత్ర అవినీతి ఆరోపణలున్న వారిని పార్టీ నుంచి పంపెస్తారా ? సమాధానం రాహుల్గాంధీ య్యే చెప్పాలి.
ఆమ్ ఆద్మీ బీమా క్లెయిమ్లు పరిష్కారం ఎప్పుడూ ..?
ఒక్కొక్క కేసుకు జిల్లాసమాఖ్య నుంచి రూ.500 చొప్పున పరిహారం ఇస్తారు. 2008-09 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆయా కుటుంబాలకు పరిహారం అందలేదు. యజమాని మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు మాత్రం రావడం లేదు. డీఆర్డీఏలో దీనికోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అవినీతికి నిలయంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బోగస్ రికార్డులను సృష్టించి అంత్యక్రియల పేరుతో డబ్బు డ్రా చేశారు.
సమాచారం అందిన 24 గంటల్లో మృతి చెందిన యజమాని కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఇచ్చి రావాలి. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అంత్యక్రియల కోసం ఇచ్చే రూ.5వేలు కూడా బీమా సొమ్ములో కలిపి ఇస్తున్నారు. సమాఖ్యలోని పలుకుబడి, పరపతి ఉన్న వారు వెంటనే క్లెయిమ్లను సెటిల్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆమ్ ఆద్మీ బీమా యోజనలో ఉన్న డబ్బును ఇతర పథకాలకు మరలించడం వలన ఇక్కడ క్లెయిమ్ల పరిష్కారానికి జాప్యం జరుగుతోంది.
కలామ్ స్పూర్తితో విద్యార్థులకి "ఇన్స్పెయిర్"
ఇందులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి సైన్సులో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఉన్నత పాఠశాలలోను 6, 7,8 తరగతుల నుంచి ఒకరిని 9,10 తరగతుల నుంచి ఒకరిని అలాగే యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఆయా పాఠశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేలు వంతున ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సొమ్ములో 50 శాతాన్ని ఆ విద్యార్థి తాను రూపొందించే ప్రాజెక్టుకు వినియోగించవలసి ఉంటుంది.
మిగిలిన సొమ్మును జిల్లా స్థాయిలో తన ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వెచ్చించవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఉన్నతి కల్పిస్తారు. ఈ విధంగా జాతీయ స్థాయికి చేరుకున్న యువ శాస్త్రవేత్తలకు తగిన వేతనాలు కల్పిస్తారు. ఇన్స్పయిర్ విధానంలో సైన్సులో విద్యార్థి ప్రతిభ గీటురాయిగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింతమంది ప్రతిభావంతులను తయారు చేసే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఆశించవచ్చు.
27, జనవరి 2011, గురువారం
'జైబోలో తెలంగాణ'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, జనవరి 27 : ఎట్టకేలకు ఉద్రిక్తతల నడుమ 'జైబోలో తెలంగాణ' చిత్రానికి గురువారం మధ్యాహ్నం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'ఏ' సర్టిఫికేట్ను జారీ చేస్తూ అనుమతి ఇచ్చింది.
ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు ఎఫ్డీసీ కార్యాలయాన్ని ముట్టడించారు.
మంత్రి శంకర్ రావు పై "కులం" గొడవ
శంకర్రావు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కటిక సామాజికవర్గానికి చెందిన వ్యక్తని ఆ రాష్ట్రంలో ఎస్సీలుగా పరిగణించే కటికలను మన రాష్ర్టంలో బీసీలుగా గుర్తిస్తారని తెలిపారు.
26, జనవరి 2011, బుధవారం
జాతీయ చిహ్నం కథాకమామిషు
జాతీయ చిహ్నం కథాకమామిషు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. మన జాతీయ చిహ్నాన్ని 1950 జన వరి 26న గుర్తించారు. రాష్ట్ర చిహాన్ని అశోకుడి సారనాధ్ స్థూపం నుండి గ్రహించబడింది.
మాతృకలు నాలు గు సింహాలు, వాటి వెనుక వైపుల ఎదురెదురుగా ఉండి ఒక స్థంభాగ్రా న నిలిచి ఉంది. వాటికి, ఉపరితలా నికి మధ్య ఉబ్బెత్తున శిల్పాలుగా ఒ క ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు, మరియు ఒక సిం హం, వాటి మధ్యలో చక్రాలు ఒక ఘంటాకారపు పద్మంపై నిలిచి ఉం టాయి. జాతీయ చిహ్నంలో 1950 జనవరి 26న భారత ప్రభుత్వం స్వీ కరించిన ప్రకారం 3 సింహాలు మా త్రమే కనబడుతాయి. నాల్గో సిం హం దృష్టికి అందకుండా ఉంటుం ది. చక్ర స్తంభ అగ్రభాగాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమవైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబ డినవి ఉంటాయి. మిగిలిన చక్రాలు కుడి, ఎడమలవైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి.
ఘంటాకార పు పద్మం మాత్రం వదిలి వేయబ డింది. సత్యమేవ జయతే అనే ఉపని షత్తు నుంచి తీసుకున్న పదాలు. వీ టి తెలుగు అర్థం నిజమే గెలుస్తుంది. స్థంభం అగ్ర భాగంలో కిందివైపు దే వనాగరి లిపిలో రాయబడి ఉన్నా యి. గత 61 సంవత్సరాలుగా ఈ జాతీయ చిహ్నాన్ని కరెన్నీ నాణేలపై, నోట్లపై, దస్తా వేజులపై, కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలపై నిత్యం చూస్తూ నే ఉన్నా వీటి విశేషాలు మాత్రం తె లిసింది చాలా తక్కువ మందికే. అన్నట్లు ఈ చిహ్నం విశేషాలను పా ఠ్యాంశాలలో చేరిస్తే ఇంకా బాగుం టుందేమో. భావితరాలకు దీని గు రించి తెలుసుకునే అవకాశం లభి స్తుంది
అవినీతి, అక్రమాలపై యడ్యూరప్ప కొత్త బంపర్ ఆఫర్
రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు బినామీ పేర్లతో సంపాదించిన ఆస్తుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందచేసిన వారికి తగిన నగదు బహుమతి ఇస్తామని ప్రకటించా రు. బెంగుళూరులో పలువురు రాజకీయ నాయకులు వేలకొద్దీ ఎకరాలను బినామీ పేర్లతో ఆస్తులను సొంతం చేసుకున్నారని . ఈ ఆస్తుల గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తే వారి పేర్లను రహస్యంగా ఉంచి నగదు బహుమతులు ఇస్తామని యడ్యూరప్ప పేర్కొన్నారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలు
దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. విదర్భ తరహాలో పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు
లబ్దిపొందేందుకే సొంత జెఏసీలు
జెండా ఆవిష్కరించిన గవర్నర్
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
25, జనవరి 2011, మంగళవారం
అక్కినేనికి పద్మవిభూషణ్, బాలుకి పద్మ భూషణ్
List of Padma awardees 2010
Padma Vibhushan
1. Ebrahim Alkazi (Art)
2. Umayalpuram K. Sivaraman (Art)
3. Zohra Segal (Art)
4. Yaga Venugopal Reddy (Public Affairs)
5. Dr. Venkatraman Ramakrishnan (Science and Engineering)
6. Prathap Chandra Reddy (Trade and Industry)
Padma Bhushan
1. Ilaiyaraaja (Art)
2. Aamir Khan (Art)
3. Akbar Padamsee (Art)
4. Allah Rakha Rahman (Art)
5. Pandit Chhannulal Mishra (Art)
6. Kumudini Lakhia (Art)
7. Kuzhur Narayana Marar (Art)
8. Prof. Madhusudan Amilal Dhaky (Art)
9. Mallika Sarabhai (Art)
10. Prof. (Dr.) Nookala Chinna Satyanarayana (Art)
11. Pandit (Dr.) Puttaraj Gavai (Art)
12. Ram Kumar (Art)
13. Shrinivas Vinayak Khale (Art)
14. Ustad Sultan Khan (Art)
15. B.K. Chaturvedi (Civil Service)
16. Moosa Raza (Civil Service)
17. Dr. P.R. Dubhashi (Civil Service)
18. Fareed Zakaria (Journalism)
19. Anil Bordia (Literature and Education)
20. Prof. Bipan Chandra (Literature and Education)
21. G.P. Chopra (Literature and Education)
22. Prof. Mohammad Amin (Literature and Education)
23. Prof. Satya Vrat Shastri (Literature and Education)
24. Prof. Tan Chung (Literature and Education)
25. Prof. Belle Monappa Hegde (Medicine)
26. E.T. Narayanan Mooss (Medicine)
27. Dr. Noshir M. Shroff (Medicine)
28. Dr. Panniyampilly Krishna Warrier (Medicine)
29. Dr. Ramakant Madanmohan Panda (Medicine)
30. Prof. (Dr.) Satya Paul Agarwal (Medicine)
31. Prof. Abhijit Sen (Public Affairs)
32. Sailesh Kumar Bandyopadhyay (Public Affairs)
33. Sant Singh Chatwal (Public Affairs)
34. Prof. Arogyaswami Joseph Paulraj (Science and Engineering)
35. Prof. Bikash Chandra Sinha (Science and Engineering)
36. Jagdish Chandra Kapur (Science and Engineering)
37. Dr. Balagangadharanatha Swamiji (Social Work)
38. Eknath Rao alias Balasaheb Vikhe Patil (Social Work)
39. Capt. C.P. Krishnan Nair (Trade and Industry)
40. Dr. Kushal Pal Singh (Trade and Industry)
41. Manvinder Singh Banga alias Vindi Banga (Trade and Industry)
42. Narayanan Vaghul (Trade and Industry)
43. S.P. Oswal (Trade and Industry)
44. Dr. B. Ramana Rao (Medicine)
45. Dr. Jalakantapuram Ramaswamy Krishnamoorthy (Medicine)
46. Dr. K.K. Aggarwal (Medicine)
47. Prof. Kodaganur S. Gopinath (Medicine)
48. Dr. Laxmi Chand Gupta (Medicine)
49. Dr. Philip Augustine (Medicine)
50. Dr. Rabindra Narain Singh (Medicine)
51. Dr. Vikas Mahatme (Medicine)
52. Dr. Rafael Iruzubieta Fernandez (Public Affairs)
53. Prof. M.R. Satyanarayana Rao (Science and Engineering)
54. Prof. (Dr.) Palpu Pushpangadan (Science and Engineering)
55. Prof. Ponisseril Somasundaran (Science and Engineering)
56. Prof. Pucadyil Ittoop John (Science and Engineering)
57. Dr. Vijay Prasad Dimri (Science and Engineering)
58. Dr. Vijaylakshmi Ravindranath (Science and Engineering)
59. Anu Aga (Social Work)
60. Ayekpam Tomba Meetei (Social Work)
61. Deep Joshi (Social Work)
62. Dr. J.R. Gangaramani (Social Work)
63. Kranti Shah (Social Work)
64. Dr. Kurian John Melamparambil (Social Work)
65. Baba Sewa Singh (Social Work)
66. Sudha Kaul (Social Work)
67. Dr. Sudhir M. Parikh (Social Work)
68. Ignace Tirkey (Sports)
69. Kumar Ram Narain Karthikeyan (Sports)
70. Ramakant Vithal Achrekar (Sports)
71. Saina Nehwal (Sports)
72. Vijender Singh (Sports)
73. Virendra Sehwag (Sports)
74. Dr. Alluri Venkata Satyanarayana Raju (Trade and Industry)
75. Dr. B. Raveendran Pillai (Trade and Industry)
76. Deepak Puri (Trade and Industry)
77. Irshad Mirza (Trade and Industry)
78. Brig. Dr. Kapil Mohan (Trade and Industry)
79. Dr. Karsanbhai Khodidas Patel (Trade and Industry)
80. T.N. Manoharan (Trade and Industry)
81. Venu Srinivasan (Trade and Industry).
భవిష్యత్తులో గుంటూరు జిల్లా ఎడారి
ఓటరు నమోదులో బీఎల్ఓలు నిర్లక్ష్యవైఖరి
నేడు జాతీయ ఓటరు నమోదు దినోత్సవం జాతీయ ఓటరునమోదు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. ఓటరు నమోదులో బీఎల్ఓలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. ఈపరిస్థితుల్లో ఓటరునమోదు దినోత్సవం జరుగుతోంటే అధికారులు ఏస్థాయిలో స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
24, జనవరి 2011, సోమవారం
మొన్న పల్లెబాట.. నిన్న ప్రజాపథం.. నేడు రచ్చబండ.. అంతే...
పెన్షన్కు అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు ల్లో వయస్సు తప్పుగా ఉండటంతో పింఛన్ పొందలేకపోతున్నారు. ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందటంలేదన్న విమర్శలున్నాయి. ఆరోగ్య శ్రీలో జబ్బును కనుగొనేందుకు పరీక్షలకు రూ.వేలల్లో ఖర్చవుతోందని పలువురు బాధితులు అంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే గతంలో కార్డుకోసం రుసుం చెల్లించి ఐపీఆర్ ఫాం పొందినవారున్నా.... రేషన్ దక్కటంలేదు.
రచ్చబండ కార్యక్రమం పరిష్కారం చూపుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.
కడపకు వస్తా.. కేండేట్స్ ని ప్రకటిస్తానంటున్న బాబు
వైఎస్ జగన్ మోహన్రెడ్డి పార్లమెంట్కు, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్ని కలు అనివార్యమయ్యాయిన విషయం తెలిసిందే.. అభ్య ర్థుల ఎంపికతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయం కడప పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు మూడు రోజులుగా చర్చించా కనీ ఈనిర్ణయం తీసుకొన్నారు.
హోంమంత్రి రాజీనామా చేయాలి : నన్నపనేని
పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్రెడ్డిపై ఆరోపణ వస్తే ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళి ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ... సూరి హత్య కేసులో హోం మంత్రి కుమారుడిపై ఆరోపణలుంటే పోలీసులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
భాను, సూరి అనుచరులు హోం మంత్రి బంగళా నుంచే లావాదేవీలు జరిపినట్లు .. సూరి హత్యకు సంబంధించి కుట్రలు, సెటిల్మెంట్లు, చర్చలు నడిచాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె గుట్టుచప్పుడు కాకుండా క్వార్టర్స్ను ఖాళీ చేయడం జరిగిందని, అసలు అక్కడ ఏం జరిగిందో బయటకు తెలియాలని ... కేవలం తన కొడుకును రక్షించుకోవడానికే భానును అజ్ఞాతంలో ఉంచి పోలీసులతో రోజుకొకరిని విచారణ జరుపుతూ డ్రామా ఆడుతున్నారని ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే తక్షణం హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ నిధులన్నీ "రచ్చ బండ"కి తరలించండి
అద్దెభవనాల చెల్లింపులు, కార్యాలయం ఖర్చులు, ప్రభుత్వ వాహనా ల మరమ్మతుల బిల్లులు, పెట్రోల్ బిల్లులు, అద్దె వాహనాల బాడుగలు, కార్యాలయాల విద్యుత్, నీటి బిల్లులు ఇతర ఖర్చులపై ఆంక్షలు విధించడంతో పాటు ఎలాం టివి చెల్లించరాదని ఆదేశాలు జారీ చేయటంతో ఆ నిధులన్నీరచ్చబండకు తరలిచడంలో రానున్న రోజుల్లో జనాలకే కాదు, ఆదికారులకీ ఇబ్బందులు తప్పెట్లు లేవు.
కిరణ్కుమార్రెడ్డే మంత్రి పదవి ఇవ్వలేదన్న జేసి
తాడిపత్రిలోని తన నివాసంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డే తనకు ఉద్దేశపూర్వకంగా మంత్రి పదవి ఇవ్వలేదని ఒకరి వద్దకు వెళ్లి సాగిలపడాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తన మాట వింటే నాలుగు మంచి మాటలు కూడా ముఖ్యమంత్రికి చెబుతానని, వినకపోతే చేసేదేమీ లేదని అన్నారు.
27 నుంచి హంపీ ఉత్సవాలు
వందలాది మంది కళాకారులు పాల్గొననున్న ఈ ఉత్సవం తిలకించేందుకు వాచీ వారి కోసం సుమారు 80 వేల ఆసనాలను ఏర్పాటు చేస్తున్నారు.
సోనియాగాంధీకి జేఏసీ పిండప్రదానం
తెలంగాణ ఉద్యమంలో 600 మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం బాధకరమ ని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా సీమాంధ్ర నాయకులకు వంత పాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా తాత్సారం చేస్తున్న సోనియాగాంధీకి పిండప్రదానం చేశామన్నారు.
23, జనవరి 2011, ఆదివారం
కుడితిలో పడ్డ ఎలకలా జగన్ గ్యాంగ్
ఇదిలా ఉంటే జగన్ వర్గ నేతలు రచ్చబండలో పాల్గొనక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. హాజరుకాకపోతే వైఎస్ జలయజ్ఞానికి వీరు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవు తాయి. రచ్చబండలో లబ్ధిదారులకు పలు రకాల పథకాలు పంపిణీ జరుగుతుంది. ఈ పరిస్థితులలో వీరు పాల్గొనకపోతే ఆ నియోజకవర్గంలోని ఇతర కాంగ్రెస్ నాయకులు, రెందోకేదర్ రేచిపోవటమే కాకుండా తమ ప్రాధాన్యాన్ని రచ్చబండలో పెంచు కునే అవకాశముంద న్న భయం వారిలో నెలకొలి పెందుకే కిరణ్ వ్యూహాత్మకంగా రాజీనామాల వ్యవహారం తెరపైకి తెచ్చారు. దీంతో రెచ్చిపోయే రాజీనామాలు చేఇంచి ప్రభుత్వాన్ని పడగొడితే వైఎస్ తెచ్చిన ప్రభుత్వాన్ని కూలగోట్టాదన్న అపప్రద తెచ్చేందుకు వ్యాఖ్యలు చేసారని అనీ చెప్పే వారూ లేకపోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ పరిస్తితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందనీ చెప్పక తప్పదేమో.
కేంద్రం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకలన్న సమైక్యాంధ్ర జేఏసీ
తెలంగాణాలో జరిగిన పీజీ పరీక్షలకు పది వేల మందికి గాను కేవలం 1500 మంది మాత్రమే పాల్గొని మిగిలిన వారు హాల్ టిక్కెట్లు చించివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలని, సీమాంధ్ర ఎంపీలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండే విధంగా వారిపై ఒత్తిడి తెస్తామన్నారు ఎన్ శామ్యూల్ .
నేడు పల్స్ పోలియో
తెలంగాణవాదులపై రౌడి ఎం ఎల్ ఎ దాడి హేయమన్న రాములమ్మ
ఈ దాడి సభ్య సమాజానికే ఏవగింపు కలిగిస్తోందని, ప్రైవేటు గుండాలచే దీక్షా శిబిరంలో కూర్చున్న తెలంగాణవాదులపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఈనెల 28న తెలంగాణ ముస్లింగర్జన
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ గర్జనకు అన్ని వర్గాల ముస్లింల తో పాటు తెలంగాణ వాదులు పెద్దసంఖ్యలో హాజరై విజయంతం చేయాలని కోరా రు.
రచ్చబండ రద్దు చేయకపోతే రచ్చ, రచ్చె....
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేట్టు కాంగ్రెస్నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొనిరావాలని హరీష్ రావు సూచించారు. జన అబిప్రాయాన్ని కాదని పోలీసు పహారాలో జరిగీ రచ్చ బండల్ని రచ్చ చేస్తామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 22న అసెంబ్లీ ముట్టడి : మంద
అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ముందే చేయడం ఉషామె హ్రా కమిషన్ వర్గీకర ణకు అనుకూలంగా రిపోర్టు సమర్పించడంజరిగిందని, ఇప్పటికే ఏళ్ళ తరబడి నానుస్తున్న వర్గీకర ణ సాధించేందుకు జనవరి 31లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని పేర్కొన్న కాంగ్రెస్పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు జాప్యం చేస్తే వేలాదిగా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చ రించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలోనే ముసలం
పార్టీని విమర్శించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారని .. ఇప్పుడు తాను ముఖ్యమంత్రినే విమర్శిస్తున్నానని, మరి తనని రాజీనామా చేయమంటే చేయడానికి ... సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేలను తప్పుకోవాలనడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనం శాసనసభ్యులు రాజీనామా చేయాలని చెప్పే సి ఎం కూడా రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే ఆయనపై పీలేరు లో తానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.
21, జనవరి 2011, శుక్రవారం
రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కేనా?
కాంగ్రెస్లో రెడ్డి సామాజికవర్గానికి లభించినంత ప్రాధాన్యం మరే సామాజిక వర్గానికి లభించడం లేదని ఆగ్రహం తో ఉన్న రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కుతుందో , లేక కేంద్ర మంత్రి లానే దానిని కూడా ఎవరైనా ఎగరేసుకుపోతారో వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ కి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి గుడ్బై
ప్రేతాత్మ హైకోర్టుకు.వెళ్లింది.
తొట్టంబేడు మండలం కాసరం దళితవాడకు చెందిన చింతగింజల గున్నయ్య భార్య చింతగింజల లక్ష్మమ్మ పేరున పదేళ్ల కిందట కాసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 388-1లో 1.50 ఎకరాలు పట్టా ఇచ్చారు. ఈమె 2004 మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. లక్ష్మమ్మ భర్త గున్నయ్య ఈ భూమిని ఓ స్థానికేతర భూస్వామికి లీజుకిచ్చాడు. చింతగింజల లక్ష్మమ్మతోపాటు ఇదే గ్రామానికి చెందిన గుండ్ల పుట్టమ్మ, గుండ్ల ఎర్రయ్య, నెలబల్లి వెంకటస్వామి, మగ్గం పెంచలయ్య, వెలంపాటి రత్నయ్య అనే వారికి కూడా పట్టాలు ఇచ్చారు. వీరు కూడా సదరు భూస్వామికి భూమిని లీజుకిచ్చారు. కాలగమనంలో ఆ భూమి చేతులు మారింది. దీంతో రెవెన్యూ అధికారులు అసలైన పట్టాదారులకు నోటీసులు పంపి సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధా నం రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమిని తొట్టంబేడు రెవెన్యూ అధికారులు గత ఏడాది ఆగస్టు 18న స్వాధీనం చేసుకున్నారు. స్థానిక దళితుల నుండి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి 43.48 ఎకరాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ భూమి మొత్తాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డుల ను నాటారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దళితులకు పంపిణీ చేసిన భూమిని రెవెన్యూ అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకోవడంపై పట్టాదారుల పేరుతో కొంతమంది కోర్టును (రిట్ పిటిషన్ నెంబరు 30961/ 2010) ఆశ్రయించారు. అయితే కోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని అసలైన పట్టాదారులు అంటున్నారు.
కాసరం దళితవాడకు చెందిన చింతగింజల లక్ష్మమ్మ పేరు కూడా కోర్టుకు వెళ్లిన వారి జాబితాలో ఉంది. అయితే వాస్తవానికి లక్ష్మమ్మ మృతి చెందింది. చనిపోయిన లక్ష్మమ్మ కోర్టుకు ఎలా వెళ్లిందో తెలియక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సైతం నివ్వెరపోతున్నారు. తమకు తెలియకుండానే తమ పేరున ఎవరు కోర్టుకు వెళ్లారంటూ తలలు పట్టుకుంటున్నారు.
సిండికేట్గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు....
ఎవరెంత రేటు కు అమ్ముకున్నా... తమకు రావాల్సిన వాటా వస్తే చాలన్న ఆలోచన ఎ క్సైజ్శాఖ అధికారులదని.. ప్రతినెలా కోట్లలోనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఒక్కో షాపుపరిధిలో 7నుంచి10 బెల్టు షాపుల వరకు కిరాణా కొట్టు, కూల్డ్రింక్ షాపు ఇలా ఒకటేమిటి? వాడ వాడలా బెల్టుషాపులు దర్శనమిస్తాయి.
మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటుంటే వ్యాపారులను అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. లైసెన్స్డ్ షాపులనుంచి ఎక్సైజ్ కాని స్టేబుల్స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు నెలవారీ మా మూళ్లు ముడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
20, జనవరి 2011, గురువారం
దీక్షలతోఢిల్లీ పీఠం దద్దరిల్లాలని కేసీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రం రాజకీయ మార్గంతోనే సాధ్యమని, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని, రాజీనామా చేయకపోతే దద్దమ్మలుగా మిగులుతారన్నారు.
తెలంగాణకు నీ ళ్లందించే ఏకైక ప్రధాన ప్రాజెక్టు శ్రీరాంసాగర్ శిథిలావస్థకు చేరడం, ఆంధ్రా ప్రాంతానికి నీరందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు సర్వ హంగులతో రూపుదిద్దుకోవడంపై వివక్షత కనిపించిందన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దుస్థితి, తెలంగాణ వెనకబాటు తనం, బషీర్బాగ్ కాల్పులు ... తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాయని, తెలంగాణ ఉద్యమం పది మందితో ప్రారంభమైందని, నేడు కోట్ల జనం ఊపిరిపోస్తున్నారని.. . ప్రస్తుతం తెలంగాణ శ్రేణు లు గీత గీసి మా తెలంగాణ మాకు కావాలని అడి గే రోజు వచ్చిందని, ఇక తెలంగాణ ఆగదని కేసీఆర్
స్ప ష్టం చేశారు.
19, జనవరి 2011, బుధవారం
తెలంగాణ కోసం సీపీఐ మరో ప్రత్యేక పోరాటం
వచ్చే పార్లమెం ట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 20వ తేదీన తె లంగాణ వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు, 24న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదు ట సామూహిక ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
నేను జగన్ వెంటే అంటున్న కాటసాని
కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొం దినా క్రియాశీల స్థానం లేదన్నారు. రెకమెండేషన్లు నడిపేవారికే ఈ ప్రభుత్వంలో పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఉస్మానియా మళ్లీ ఉద్రిక్త0
ఐతే ఓయూ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. దీంతో . పోలీసులు లాఠిచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. తెలంగాణ వచ్చేవరకు పరీక్షలు రాయమని విద్యార్థులు ఆందోళనకు దిగటంతో
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎఐఎడిఎంకెలో నటుడు కార్తీక్
మేం మళ్ళి వచ్చేసాం ...
సత్య, గోపాల్