27, జనవరి 2011, గురువారం

'జైబోలో తెలంగాణ'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జనవరి 27 : ఎట్టకేలకు ఉద్రిక్తతల నడుమ 'జైబోలో తెలంగాణ' చిత్రానికి గురువారం మధ్యాహ్నం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ అనుమతి ఇచ్చింది.

ఈ చిత్రం ఫిబ్రవరి నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు ఎఫ్‌డీసీ కార్యాలయాన్ని ముట్టడించారు.

త్రిష లేటెస్ట్ ఫొటోస్ : కల్గాటే & ఐడీఏ గుఇంనేస్స్ వరల్డ్ రికార్డు ఈవెంట్

మంత్రి శంకర్ రావు పై "కులం" గొడవ

మంత్రి శంకర్‌రావు ఎస్సీ కులానికి చెందినవారు కాదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మంత్రి కులం అంశంతోపాటు ఆయన ఆస్తులపైనా హైకోర్టులో కేసు వేయనున్నట్టు తెలిపారు.
శంకర్‌రావు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కటిక సామాజికవర్గానికి చెందిన వ్యక్తని ఆ రాష్ట్రంలో ఎస్సీలుగా పరిగణించే కటికలను మన రాష్ర్టంలో బీసీలుగా గుర్తిస్తారని తెలిపారు.