21, ఏప్రిల్ 2011, గురువారం

నిత్యకి ఆ రెండే ఇబ్బంది పెడుతున్నాయి

'అలా...మొదలైంది' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నిత్యా మీనన్ ఇప్పుడున్న హీరోయిన్లందర్లోకీ ఎత్తు తక్కువ ఒకటి చాలదన్నట్టు వెయిట్ కూడా ఎక్కువగా వుండడం కూడా తెగ దిగులు పడుతోందట ఓ పక్క అవకాశాలు వస్తున్నా, మరోపక్కఈ రెండూ తన చాన్సులు ఎక్కడ మిన్గేస్తున్డూ అన్న దిగులు కూడా ఎక్కువగానే వుందట.
హైట్ పెంచడం ఎలాగూ తన చేతిలో లేదు కాబట్టి, కనీసం బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలూచిస్తూందట దీంటూ నాజూకుగా తయారయ్యేందుకు . ప్రస్తుతం జిమ్ కి వెళ్లి, చెమటలు పట్టేలా వర్కౌట్స్ చేస్తోంది. ఇవన్ని పూర్తయితే త్వరలోనే నాజూకైన కొత్త నిత్యాని చూస్తా మన్న మాట

కృష్ణ వంశి తో సిద్దమవుతున్న నాని

'అలా...మొదలైంది' సినిమా యంగ్ హీరోలలో హీరో నాని కెరీర్ కి ఓ గుర్తింపు తెచ్చింది. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' సినిమాలో నటిస్తూనే... మరోపక్క తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'సెగ' తో తన సత్తా చూపుతున్నాడు. కాగా ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం ననికి లభించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ జరుగుతోం దని . ఇప్పటికే కృష్ణ వంశీ కథ కూడా సిద్ధం చేశాడని సమాచారం. కాగా.. దర్సకత్వ శాఖ నుంచి వచ్చిన నాని కూడా త్వరలో దరకత్వం వహించాలని వువ్వుల్లోరుతున్నాడట ,

కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాజీలేని పోరాటాలతోనే సాధ్యమని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. 60 యేళ్లుగా తెలంగాణ రాష్ట్రంను కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం లేదని, 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తెస్తామంటున్న టీఆర్ఎస్ తేలేక పోయిందన్నారు. మధ్యలో అడ్డుపడిన సీమాంధ్ర నాయకులు మాత్రం కోట్లు దండుకున్నారన్నార ని ఆరోపించారు. కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం చేయాల ని ఆయన పిలుపు నిచ్చారు.

సత్యసాయి ఆరోగ్యo తీవ్ర ఆందోళనకరం

సత్యసాయి ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని సత్యసాయి ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ సఫాయా తెలిపారు. బాబా ఆరోగ్యంపై గురువారం ఉదయం ఆయన తాజా హెల్త్ బులిటెన్‌ విడుదల చేస్తూ బాబా శరీరంలో అన్ని అవయవాలు పనితీరు పూర్తి గా బలహీనపడిందని, ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి ఏ మాత్రం సహకరించటంలేదని కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతింది, రక్తపోటు దారుణంగా పడిపోయిందని తెలిపారు. ఇంకా వెంటిలేటర్ ద్వారా శ్వాస అందజేస్తున్నామని , హిమోడయాలసిస్ కొనసాగుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.దీంతో బాబాకు వైద్యం చేస్తున్న వైద్యుల తో పాటు భక్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాఋ

అప్పుడు పెద్ద రాక్ష సుడు వైఎస్ పీడి స్తే.. ఇప్పుడు పిల్ల రాక్షసుడు జగన్ పీడుస్తున్నాడు

2009 వరకు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అనే ఒక పెద్ద రాక్ష సుడు పట్టి పీడి స్తే ప్రస్తుతం అదే కోవలో పిల్ల రాక్షసుడు జగన్ పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. గురువారం ఆయన కడప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల మాట్లాడుతూ సతీష్ రెడ్డి తాత దయతో యుఫ్పై ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వ చ్చిన వైఎస్‌ తమ స్వార్థమే పరమావధిగా మా ర్చుకొని గతాన్ని మరిచిపోయిన వైఎస్ఆర్ కుటుంబం యావత్తు భారీ గా రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు.
2004 నాటికీ అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని నెట్టుకు రావటమే కాక.. ఎన్నికల ఖర్చుల కోసం భవన్నాన్ని అమ్ముకున్న స్తితి నించి రాజ ప్రసాదాలు లోకి మారిన పరిసతి ప్రజలు గమనించాలని సోచించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చడం ద్వారానే ఆ రాక్షదుని అంతం చేయాలనీ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.