21, ఏప్రిల్ 2011, గురువారం

కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాజీలేని పోరాటాలతోనే సాధ్యమని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. 60 యేళ్లుగా తెలంగాణ రాష్ట్రంను కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం లేదని, 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తెస్తామంటున్న టీఆర్ఎస్ తేలేక పోయిందన్నారు. మధ్యలో అడ్డుపడిన సీమాంధ్ర నాయకులు మాత్రం కోట్లు దండుకున్నారన్నార ని ఆరోపించారు. కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం చేయాల ని ఆయన పిలుపు నిచ్చారు.