23, నవంబర్ 2010, మంగళవారం

7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువు దగ్గరపడుతుండటంతో సమై క్యవాదులు కూడా ఆందోళనలకు స మాయత్తమవుతు.. ఈనెల 7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారి లో కూడా పోరాట స్ఫూర్తిని నింపనున్నారు

తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలన్నారు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్యా మ్యూల్ ..

కొంత మంది వేర్పాటువాదులు ఉస్మాని యా యూనివర్సిటీని అడ్డంపెటు ్టకొని కొంత మంది ని వాడు కుంటున్నారని, వారికి నెలవారీ జీతాలు కూడా చెల్లిస్తున్నారని,,ప్రజలను భయభ్రాంతులకు గురిచ్చెస్తున్నారని ఆరో పించారు.