13, ఫిబ్రవరి 2011, ఆదివారం

మళ్ళి... దీక్షకి దిగుతున్నా... : కేసెఅర్ ప్రకటన

తెలంగాణ జెఏసి పిలుపు మేరకు సహాయ నిరాకరణ ను ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం కలిగించాలని ఉద్యోగ సంఘాలకి పిలుపు నిచ్చారు తెరాసా అధినేత కేసీఆర్. . ఆదివారమ కేసెఅర్, ఉద్యోగ సంఘాలతో సమావేశమై .. ఉద్యోగులపై చర్యలు తీసుకొందుకు ప్రభుత్వం సిద్ధ పడితే తానూ చూస్తూ ఊరుకోబోనని... గాంధీ చూపిన బాటలో సహాయనిరాకరణ కు మద్దతుగా నిలుస్తామని అవసరమైతే తానూ మళ్ళి నిరాహార దీక్షకి దిగ బోతున్నట్లు... ప్రకటించారు... ఈ సారి తెలంగాణా వాచీ వరకు తన దీక్ష చేస్తానని చెప్పారు.