14, ఏప్రిల్ 2011, గురువారం

‘అంకుశం’ రామిరెడ్డి మరిక లేరు

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. . సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన మరణిం చినట్లు విదులు చెప్పారు.
 ‘అంకుశం’ సినిమాలో విలన్ గా అశేష ఆంధ్ర ప్రేక్షకుల మన్నన పొందిన రామిరెడ్డి ప్రతి నాయకుడిగా
 అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం,  ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.