28, ఏప్రిల్ 2011, గురువారం

నేడు, రేపు బాబా మహాసమాధి దర్శనం

నిన్న జరిగిన సత్యసాయి బాబా మహా సమాధిని చూసేందుకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు సత్య సాయి ట్రస్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో భక్తులు దర్శించుకోవచ్చని ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతిస్తా మని వారు తెలిపారు.