20, మే 2011, శుక్రవారం

జేపీ సరిహద్దు దాటకుండా అడ్డు కోవాల

సమైక్యా వాది అయిన లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ రైతుల కష్టాల పేరుతో తెలంగాణ ప్రాంతంలో అడు గు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు స హించబోరని, జేపీ సరిహద్దు కూడా దాటకుండా తెలంగాణ వాదులు అడ్డు కోవాలని ప్రజా సంఘాల రాష్ట్ర జేఏసీ కో-కన్వీనర్ రమేష్‌యాదవ్ పిలుపుని చ్చారు.