14, ఆగస్టు 2011, ఆదివారం

అవినీ తి ప్రభావం అన్ని రంగాలపై .......

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశం, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు విమర్శించారు. హద్దుల్లేకుండా పెరిగిపోతున్న అవినీ తి ప్రభావం అన్ని రంగాలపై పడుతు ందన్నారు. అవినీతి తారాస్థాయికి చేరి న నేపథ్యంలో దీనిపై టీడీపీ ప్రజల్లో విస్తృత స్థాయి చర్చకు తెర తీసిందన్నారు.