28, అక్టోబర్ 2010, గురువారం

కామన్వెల్త్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు

కామన్వెల్త్‌ పనుల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు పలువురు సీడబ్ల్యూజీ కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 150 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో పలుచోట్ల దాడులు జరిపారు. నిర్మాణపనులకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను వారు నిశితంగా పరిశీలించి అవి పారదర్శకంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.



ప్రజాశక్తి సౌజన్యం తో