13, ఏప్రిల్ 2011, బుధవారం

త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతరం

కేంద్రంలో అంతా సవ్యంగా లే దని అవినీతి కుంభకోణాలు, అంతర్గత కలహాలు పెచ్చు పెరుగుతున్నాయని ..
అందువల్ల త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ ముఖ్యమంత్రి య డ్యూరప్ప జోస్యం చెప్పారు. బుధ వారం ఆయన బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ పలు అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్న కేంద్రంలోని యూపీయే ప్ర భుత్వం ఏ క్షణంలోనైనా అధికారం కోల్పోయే అవకా శాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటూ.. వాటిని సమర్ధ వతంగాఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం గా ఉందన్నారు