7, ఏప్రిల్ 2011, గురువారం

చేవెళ్ల అంటూ కోట్లు నోక్కేసారు

ప్రాణహిత-చేవెళ్ల ప్రా జెక్టు పేరుతో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత కాంట్రాక్టర్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఎ మ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి ఆరోపిం చారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సర్వే పేరుతో రూ. వెయ్యి కోట్లు మెక్కారని, మరో రూ.250 కోట్లు నొక్కేయడానికి పైరవీలు చేస్తున్నారన్నారు. టెండర్ పూర్తయి ఆరు సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని పే ర్కొన్నారు. రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సాగునీరు అందిస్తామని శంకుస్థాపనలు చేశారే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు.