17, నవంబర్ 2010, బుధవారం

బిగ్‌బాస్‌, రాఖీ లపై కేంద్రం ఆగ్రహం

రియాల్టీ షోలను ప్రభుత్వం నిషేధించాలని ప్రజాసంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్న నేపద్యంలో... బిగ్‌బాస్‌-4, రాఖీ ఇన్సాఫ్‌ రియాల్టి షో లు పేరుతొ బహిరంగంగా అశ్లీల దృశ్యాలు, మాటలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి షోలను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇటీవల రాఖీ ఇన్సాఫ్‌ కార్యక్రమంలో రాఖీసావంత్‌ ఓ పార్టీసిపేంట్‌ను నపుంసకుడు అని తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే... అలాగే ఎస్ ఎస్ మ్యూజిక్ టివి ప్రసారలపైనా వారం రోజులు బాన్ విధించిది