6, మార్చి 2011, ఆదివారం

తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే 168 మంది ఎంపిల మద్దతు

: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఎన్డీఎ తరపున 168 మంది ఎంపిల మద్దతు ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. టిడిపివి ఊసరవెల్లి రాజకీయాలని ఆయన విమర్శించారు. ఒక్క బిజెపి మాత్రమే ఢీల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానాన్ని అనుసరిస్తుందన్నారు.