6, మార్చి 2011, ఆదివారం

ఒకరిద్దరిని మేధావులుగా గుర్తించడంలే...

మేధావుల సభకు తాము హాజరుకాలేదని ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్యలు స్పష్టం చేశారు. ఒకరిద్దరిని తాము మేధావులగా గుర్తించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన మేధావులతో పరిష్కరించేది కాదని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన మేధావులు కొందరు రహస్యంగా సమావేశమయ్యారు.