16, నవంబర్ 2010, మంగళవారం

ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పరు

లక్షా 75 కోట్లు అవినీతిలో కుంభకోణంలో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి అరోపణులు ఎదుర్కొంటు టె లికాం మంత్రి ఎ.రాజాపై జేపీసీతో వి చారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తప్పించేందుకే రాజీనామా చేసానని రాజా వ్యాఖ్యానించడంలో అంతర్యమేంటిని ప్రశ్నిం చారు ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పరన్నారు.

ఆంధ్రలో అవినీతిలో కూరుకు పో యిన కళింకిత మంత్రులపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.