19, నవంబర్ 2010, శుక్రవారం

ఇది వాయదాల ప్రభుత్వం

ఎస్ఐ పోటీ పరీక్షలు వాయిదా వేయడం వెనుక ముఖ్యమంత్రి కె.రోశయ్య, హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డిల ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎర్రన్నాయుడు.

ఎన్టీఆర్ భవన్'లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఎస్ఐ పోటీ పరీక్షను వాయిదా వేసి, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

ఈ ప్రభుత్వంలో ఏ సమస్యలూ పరిష్కారం కావని ... వాయదాల పద్దతే దేనికైనా ... అన్న తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు ఎర్రన్న...