18, నవంబర్ 2010, గురువారం

మెదక్‌ జిల్లా పేరు ఇందిరమ్మగా మరుస్తారట

అధికారం కోసమే తప్ప దేశ ప్రజలకోసం పనిచేస్తున్న పార్టీలు ఎక్కడా లేవని, ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే ప్రజల కోసం అనుక్షణం పాటుపడుతోందని సీఎం రోశయ్య అన్నారు. మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ 125 వ వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ
కాంగ్రెస్‌లాంటి త్యాగాల పార్టీ ప్రపంచంలోనే మరొకటి లేదని ... కాంగ్రెస్‌కు యువతే బలమని..కాంగ్రెస్‌ బలహీనపడితే దేశం బలహీనపడుతుందnnaru. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ పేరు మెదక్‌ జిల్లాకు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం రోశయ్య వెల్లడించారు.