18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

టీఆర్ఎస్ నేతలకు అద్వానీ క్లాస్

అసెంబ్లీలో గురువారం నాటి సంఘటనపై టీఆర్ఎస్ నేతలకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ క్లాస్ తీసుకున్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.