19, మే 2011, గురువారం

కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్

నూతన కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్ నియమితులయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పదవికి రాజీనామా సమర్పించడంతో మమత బెనర్జీ స్థానంలో ముకుల్ రాయ్‌కి స్థానం కల్పించారు. బెంగాల్ పదకొండవ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఆమె కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.