26, సెప్టెంబర్ 2012, బుధవారం

హైదరాబాద్ శాస్త్రవేత్తలకు రజత పతకాలు

హైదరాబాద్‌లోని నేషనల్ జి యోగ్రాఫికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)కు ఉత్తమ పరిశోధనా సంస్థల మూడోవిభాగంలో రజత పతకం లభించింది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె ర్చి (సీఎస్ఐఆర్) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వివిధ వి భాగాల్లో ఉత్తమ పరిశోధనా సంస్థ లు, శాస్త్రవేత్తలకు మంగళవారం అ వార్డులు బహూకరించారు. సీఎస్ఐఆర్ కార్యాలయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వయలార్ ర వి చేతుల మీదుగా.. ఎన్‌జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్‌కే చద్దా, ఏ వో ఎ.బాలకృష్ణ, ఎస్‌వో జీ.వెంకటేశ్వర్లు రజత పతకాలు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.