29, సెప్టెంబర్ 2012, శనివారం

శిరిడిసాయి సెన్సార్ కట్స్

సాయికృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకాన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎ.మహేష్‌రెడ్డి నిర్మించారు 'శిరిడిసాయి'. నాగార్జున, శ్రీకాంత్‌, శరత్‌బాబు, సాయాజీ షిండే, శ్రీహరి ముఖ్య పాత్రధారులు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' కట్స్‌ లేకుండా 30-8-12న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది. 6-9-12న విడుదలైన ఈ చిత్రం 2గం||25 ని||ల సేపు ప్రదర్శితమౌతుంది.