27, అక్టోబర్ 2010, బుధవారం

మంత్రి కోమటిరెడ్డికి పిచ్చెక్కింది : ఓయూ జేఏసీ

గతంలో టీడీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డికి ఓయూలో పట్టిన గతే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడుతుందని ఓయూ జేఏసీ నేత రాజారామ్ హెచ్చరించారు.

గత 54 ఏళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్న నెపంతో
కోమటిరెడ్డి తన అధికార దర్పాన్ని నిలబెట్టుకునేందుకు చూస్తున్నారని ... ఐతే వెంకటరెడ్డి ఇలా మాటలాడటం వెనుక తన సోదరుడితో ఆస్తి తగాదాలు కూడా కారణం . ఇప్పటికే జనం సమస్యల్లు పడదని మ౦త్రిగా పేరున్న కోమటిరెడ్డి కి పిచ్చెక్కిందని, ఆయన సన్నిహితులే.. చెపుతున్తారని ఆయన్ని వెంటనే ఎర్రగెడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని అన్నారాయన.