12, నవంబర్ 2010, శుక్రవారం

.రోశయ్యని అరెస్ట్ చేయాలి

నిషేధిత ప్రాంతంలో ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.రోశయ్యని పోలీసులు అరెస్ట్ చేయాలని లోక్'సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొనడాన్ని ఆయన తప్పుపట్టారు.