12, నవంబర్ 2010, శుక్రవారం

తమిళ సంవత్సరాదికి ఉచిత సరుకులు

తమిళ సంవత్సరాది, పొంగల్ పండుగలను పురస్కరించుకుని రేషన్‌కార్డు దారులందరికీ జనవరి 1తేదీ నుండి చక్కెర, బియ్యం, బెల్లం తదితర సరకులను రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు
తమిళ సంవత్సరాదిని అన్నికుటుంబాల వారు పొంగల్‌తో ఉత్సాహంగా జరుపుకునేందుకు సరకుల బ్యాగ్‌ను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.70 కోట్ల నిధులు విడుదల చేసింది.