12, నవంబర్ 2010, శుక్రవారం

బాబును శంకించడం తగదు

తెలంగాణ ఏర్పాటు అం శంపై టీడీపీ అధినేత చంద్రబాబును శంకించడంతగదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అంశంపై టీఆర్ఎస్ నిలదీయకుండా కేవలం టీడీపీని విమర్శించ డం చూస్తుంటే ఆ రెండు పార్టీలు లో పాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే టీడీపీకి చెందిన ఆంధ్ర ప్రాంత ఎంపీలు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు.