29, జనవరి 2011, శనివారం

వసూళ్ల పార్టీగా మారిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించేందుకు వెలసిన టీఆర్ఎస్ పూర్తి గా వసూళ్ల పార్టీగా మారిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగివస్తుందని, తెలుగుదేశం ప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఎన్నికలు తప్ప తెలంగాణ రాదని గుర్తించుకోవాలని హితవు పలికారు ఉద్యమించేది పోయి ఉద్యమాలు చేపట్టకుండా కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కవుతూ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు.