29, జనవరి 2011, శనివారం

కాంగ్రెస్ ప్రతినిధులే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం పద్దతి కాదు

సోనియాను, పార్టీని వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులేనని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేసుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదన్నారు మాజీ మంత్రి గాదె వెంకటరెద్ది.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు, శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనలు కాక మరో ప్రతిపాదన లేదni, తెలంగాణపై ఏ నిర్ణయమైన కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.