2, ఫిబ్రవరి 2011, బుధవారం

పదవీ కాంక్షతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చిరంజీవి

పీఆర్పీ అధినేత చిరంజీవి అనైతిక పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని కార్యకర్తలు జీర్ణిం చుకోలేక , అభీష్టం మేరకు పీఆర్పీకీ రాజీనామా చేసి జగన్ వర్గంలో చేరుతున్నట్టు పీఆర్పీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సదాశివరెడ్డి ప్రకటించారు.

సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన చిరంజీవి, కేవలం పదవీ కాంక్షతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.