2, మార్చి 2011, బుధవారం

'దేశం' స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దులు వీరే

చిత్తూరు, పశ్చిమగోదావరి మినహా అన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు   అభ్యర్థుల పేర్లను తెలుగుదేశంపార్టీ బుధవారం  ఖరారు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయ్ .. 

తూర్పుగోదావరి - భాస్కర రామారావు
శ్రీకాకుళం -   నారాయణ మూర్తి
అనంతపురం - మెట్టు గోవిందరెడ్డి
కర్నూలు - నంద్యాల భాస్కర్ రెడ్డి
నెల్లూరు - బీదా రవి చంద్రయ్య
కాగా చిత్తూరు, పశ్చిమగోదావరి  అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించే అవకాశం ఉందని దేశం వర్గాల సమాచారం.