27, మార్చి 2011, ఆదివారం

ఫైనల్ మ్యాచ్ రోజు ప్రత్యేక సెలవు

ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఏప్రిల్ రెండున ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫైనల్ మ్యాచ్ రోజు సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రస్తావనపై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ రెండున జరగనున్న విషయం విదితమే.