6, నవంబర్ 2010, శనివారం

ఒబామాకు రేపు భారత్ లో దీపావళి

భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం ముంబై పిల్లలతో కలిసి దీపావళి వేడుకలలో పాల్గొంటారు. ఆ తరువాత వ్యవసాయ ప్రదర్శనను తిలకిస్తారు.

రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో విందుకు హాజరవుతారు.

సోమవారం ఉదయం భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్'తో కీలకమైన చర్చలు జరుపుతారు. సాయంత్రం పార్లమెంట్'లో ప్రసంగిస్తారు. సోమవారం రాష్రపతి ప్రతిభా పాటిల్ ఇచ్చేలో ఒబామా హాజరవుతారు.