6, నవంబర్ 2010, శనివారం

వెంకటేష్ 'నాగవల్లి' చిత్రం లోగోని ఆవిష్కరణ

మానాయుడు స్టూడియోలో సీక్వెల్'గా విక్టరీ వెంకటేష్, ప్రియమణి, విమలారామన్ కధానాయక నాయకులుగా నటిస్తున్న వస్తున్న 'నాగవల్లి' చిత్రం లోగోని ఆవిష్కరించారు. కన్నడ చిత్రం 'ఆప్తమిత్రయే'ని తెలుగులో తిరిగి నిర్మించారు.

ఈ చిత్రంలో హీరోగానటించారు. ఈ సినిమాకు దర్శకుడు పి.వాసు, నిర్మాత బెల్లంకొండ సురేష్, మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు చంద్రబోస్.

ఈ నెల 16 పాటలు విడుదల కానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తారు.