28, జనవరి 2011, శుక్రవారం

ప్రతిపక్షానికి ఆధైర్యం లేదని అనడం మంచిది కాదు

రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎన్నికలను కోరుకోవడం లేదని మాజీముఖ్యమంత్రి డాక్టర్ కె రోశయ్య అన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదన్నారు.మళ్ళీఎన్నికలు వస్తే ప్రజలపై మరింత భారం పడుతుందని , ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనికొంతమంది వ్యాఖ్యానించడం, ప్రతిపక్షానికి ఆధైర్యం లేదనిఅనడం మంచిది కాదన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలుసంయమనంతో వ్యవహరించాలన్నారు.