4, ఏప్రిల్ 2011, సోమవారం

పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది

మొన్నా మధ్య భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంటే... ఆ క్రీడామైదానంలోనే తాను నగ్నప్రదర్శన చేస్తానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే .. మాచ్ విన్ అయ్యాక మనిషి కనిపించాడ మానేయతమే కాకుండా. మీడియాకి అందుబాటులో లేకుండా సెల్ స్విచా ఆఫ్ చేసి పడేసింది. నగ్నప్రదర్శన పూర్తిగా వ్యక్తిగతమైనది పెద్దలకు ఇదొక చికిత్సాధ్యయనం లాంటిది ఇది ఎంతమాత్రం నేరం కాదు అని గర్వంగా ప్రకటించు కొన్న ఈ భామా.. తన ప్రదర్సన ముంబై లో జరగకపోవటం విచారం వ్యక్తం చేస్తూ... ప్రేమనగరంగా ఖ్యాతిగడించిన పారిస్‌కు మర్చేసినట్లు సన్నిహితుల వద్ద ప్రకటించిందట. అభిమానుల నిరాసాని అర్ధం చేసుకొనే పూనమ్‌ పాండే గుర్తించారో నగ్నప్రదర్శన చేస్తానంటూ ప్రకటించింద ట. భారత్‌లో కాకుంటే మరే దేశంలోనైనా తన నగ్నప్రదర్శనకు అవకాశం కల్పించాలని కూడా అమ్మడు బికికిఐ కి చేసిన విజ్ఞప్తి పై ఇప్పటికే భోపాల్‌ కోర్టులో ఓ కేసు నమోదైంది. అంతేగాక ముంబై పోలీస్‌ కమిషనర్‌కు కూడా బిజెపి మహిళా నేత అరుప్‌ పట్నాయక్‌ ఫిర్యాదుచేశారు. ఈనేపధ్యంలో పూనమ్‌ తన పంతం ఎలా నేరవేర్చుకొంటుందోచూడాలి