4, ఏప్రిల్ 2011, సోమవారం

శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్

శ్రీకాంత్, వేణు కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్సకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది.శివాజి హీరోగా ఈ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది. కామిడీ చిత్రాల డైరక్టర్ గాంధీ ఈ సినిమా కి డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం..గతంలో అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శ్రీరామచంద్రులు వంటి ఫ్యామిలీ చిత్రాలలో నటించిన శివాజి ఈ చిత్రం తో మళ్ళి ఓ వెలుగు వేలుగుటాడని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.