3, నవంబర్ 2010, బుధవారం

మోకాటిలోతు నీళ్లులో శ్రీవారి ఆలయం

తిరుమలలో బుధవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. మోకాటిలోతు నీళ్లు రావడంతో ఆలయంలో భక్తుల రాకపోకలు ఆగాయి. వెంటనే అధికారులు రెండు అగ్రిమాపక దళ వాహనాలను నీటిని తోడారు. నిల్వఉన్న నీళ్లు కాస్త తగ్గడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయంలోని తూములు మూతపడటంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.





ఆంధ్రజ్యోతి సహకారంతో