14, నవంబర్ 2010, ఆదివారం

నిషేదిత ప్రాంతంలో ఎలాధర్నా చేసారు... రోసయ్యకి ప్రతిభ సూటి ప్రశ్న

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం ఎంతవరకు సమంజమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు కావలి ప్రతిబాభారతి విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిషేదిత ప్రాంతంలో ధర్నా నిర్వహించడం ... ముఖ్య మంత్రి కె.రోశయ్య ధర్నా లో పాల్గొనడం విడ్డూరంగా అనిపించలేదా.. అని నిలదీసారు..

సోనియాగాంధీ ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి రోశయ్య ధర్నాలో పాల్గొన్నారని పోలీసులు ఆ యనను అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.