14, నవంబర్ 2010, ఆదివారం

'దేశంలో' అడుగిడుతున్న ప్రజా కళాకారిణి ఉష?

ఇప్పటి వరకూ ప్రజా ఉద్యమాల్లో తన తండ్రితో కలిసి పాల్గొంటున్న..ఉత్తరాంధ్రకు చెందిన విప్లవ గాయకుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె, ప్రజా కళాకారిణి వంగపండు ఉష టీడీపీలో చేరనున్నారు. ఈమేరకు ఆమె భవన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకుల చొరవతో ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించుకొన్నారni సమాచారం . కొద్ది రోజుల్లో ఆమె పార్టీలో చేరనున్నారని విజయనగరం జిల్లాకు చెందిన దేశం నేతలు చెబుతున్న వివరాలు బట్టి తెలుస్తోంది..