5, మార్చి 2011, శనివారం

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు

నిన్న రాత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన సీమంధ్ర, తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే ల సమావేశం ఫలితాలనిచ్చింది. ప్రతిరోజూ అసెంబ్లీని స్తంభిపచేయటం ద్వార ప్రజల్లో చెడ్డపేరు రావటమే కాకుండా... అధికార పార్టీ తప్పిన్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నామని, ఇప్పటికే ఉద్యోగులు సహాయ నిరాకరణను విరమించటంతో సమావేశాలు సజవుగాజరిగేల అంతా హాజరు కావాలని బాబు తేల్చి చెప్పడంతో నిన్నటి వరకు అసెంబ్లీని భహిష్కరించిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.