26, ఏప్రిల్ 2011, మంగళవారం

చిరంజీవి మాట్లాడితే నైతికతా.. ?

రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబునాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించింది చంద్ర బాబేనని జగన్ సమపదిన్చిన్డానికి ప్రతిదీ లేక్కలున్నాయని, ప్రభుత్వానికి న్యాయ పరంగా చెల్లించిన విషయం తెలుసుకోవల్లన్నారు.
రాజకీయ్యాల్లో నైతికత విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల న్ని daani గురించి మాట్లాడే హక్కు ఏనాడో కోల్పోయయని వ్యాఖ్యానించారు. వైఎస్ తిక్కట్లిచి, గెలిపించుకొన్న ఎమ్మెల్యేలు జగన్ వెంట తిరిగితే అనైతికతా...?, కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన చిరంజీవి మాట్లాడితే నైతికతా.. అని సూటిగా ప్రశ్నించారు.