31, అక్టోబర్ 2010, ఆదివారం

దీపావళి కానుకగా ‘ఏమైంది ఈవేళ’

వరుణ్‌సందేశ్, నిషాఅగర్వాల్ (కాజల్ అగర్వాల్ చెల్లెలు) జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో ఆరిమిల్లి రామకృష్ణ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేసనపల్లి రాధామోహన్ నిర్మించిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రం నిర్మాణానంతర పనులను పూర్తి చేసుకుని దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది...‘‘చక్కటి కథ, కథనాలతో అందర్నీ ఆకట్టుకునే విధంగా మా చిత్రం రూపొందిందాని దీపావళి కానుకగా నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం. అన్నారు చిత్ర నిర్మాత రాధామోహన్ ...

ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: బుజ్జి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎడిటింగ్: ముత్యాల నాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: ఆరిమిల్లి రామకృష్ణ, నిర్మాత: కేసనపల్లి రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్‌నంది.