31, అక్టోబర్ 2010, ఆదివారం

కోదండరామ్‌ దృష్టిలో కేసీఆర్ కూడా తెలంగాణా ద్రోహేనా ?


విశాలాంధ్ర కోసం సీఎం పదవి త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, విశాలాంధ్ర కోసం తీర్మానం చేసిన నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని మెజారిటీ ఎమ్మెల్యేలు అనేక ఏళ్లు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్ తదితర నేతలంతా వీరి దృష్టిలో విద్రోహులా అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌ను కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు.

ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు, తెలంగాణలోని అత్యధిక శాతం మేధావులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏపోస్ట్‌ను ప్రచురించుర్పాటును బలపర్చారని పేర్కొన్నారు.