6, ఫిబ్రవరి 2011, ఆదివారం

10 జనపథ్ ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

తానే నంబర్ వన్ అంటూ ప్రగల్భాలు పలికి, తాను చెప్పిన ప్రవచనాలను తానే గాలికి వదిలేసి.. చిరంజీవి 10 జనపథ్ ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని పయ్యావుల కేశవ్ ఆగ్రహించారు.