6, ఫిబ్రవరి 2011, ఆదివారం

వైఎస్ లక్ష కోట్ల అవినీతి సొమ్ము రాబడతారా?

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడబెట్టిన లక్ష కోట్ల అవినీతి సొమ్మును తిరిగి రాబడతామని ప్రజలకిచ్చిన హామీకి విలీనం తర్వాత కూడా చిరంజీవి కట్టుబడి ఉంటారా ? అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. విలీనంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.