6, ఫిబ్రవరి 2011, ఆదివారం

విలీనం కావడమే మంచిదీ

నాలుగైదు సీట్లు పెంచుకోవడం కోసం పొత్తులు పెట్టుకోవటం కంటే సామాజిక న్యాయం కోసం విలీనం కావడమే మంచిదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. కాంగ్రెస్ అంతర్గత ఇబ్బందుల వల్ల ... వరుసగా ఎన్నికలు రావడం వల్ల ఖజానాపై భారం పడుతుందని, ప్రజాస్వామ్యానికి కూడా ఇది మంచిది కాదని భావించాం. అందుకే మద్దతివ్వాలనుకున్నాం.
సామాజిక న్యాయం ఎలా సాధించాలన్నదే మా తపన. రాష్ట్రంలో దోపిడీ వర్గం, ప్రజల డబ్బును దోచిన వ్యక్తులు అధికారం కోసం అర్రులు చాస్తూ ప్రజల దగ్గరకు వెళుతున్నారఅన్నారు.