2, నవంబర్ 2010, మంగళవారం

తెలంగాణ ఏర్పాటు చేయకుంటే... చిదంబరం ఇంటిని ము ట్టడిస్తా...


డిసెంబర్ తొమ్మిదిలోగా తెలంగాణ ఏర్పాటు చేయకుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇంటిని ము ట్టడిస్తామని బీజే పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాలని ఉంటే వేరు కుంపట్లు పెట్టే అవసరం లేదని.... తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించినా, కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందని విమర్శించారు.

ఎప్పటికైనా బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 9న మండ ల కేంద్రాల్లో జరిగే ధర్నాలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు