5, నవంబర్ 2010, శుక్రవారం

'గాలి' సోదరులకు ఈసీ నోటీసులు

అధికార దుర్వినియోగం కింద కర్ణాటక మంత్రి గాలి జనార్ధనరెడ్డి, ఆయన సోదరునికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఈ నెల 18న ఎన్నికల సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించింది.