7, ఫిబ్రవరి 2011, సోమవారం

‘దేశం” పట్టబ్రధుల ఎమ్మెల్సీలు వీరే...

చీరాల : పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం చీరాలలో విడుదల చేశారు.

అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప, అనంతపురం జిల్లాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటస్వామిరెడ్డి

చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా హనుమంతరావు

విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భాస్కరరావు